Home / Israeli Airstrikes
ఉత్తర గాజా స్ట్రిప్లోని జబాలియా శరణార్థి శిబిరంపై మంగళ, బుధవారాల్లో రెండు రౌండ్ల ఇజ్రాయెల్ దాడుల్లో సుమారుగా 195 మంది పాలస్తీనియన్లు మరణించారని హమాస్ ఆధ్వర్యంలోని ప్రభుత్వ మీడియా కార్యాలయం పేర్కొంది.
గాజా స్ట్రిప్ పై ఇజ్రాయెల్ వైమానిక దాడుల కారణంగా గత 24 గంటల్లో 700 మంది మరణించారు. మరోవైపు గాజాలో విద్యుత్హ కొరణంగా ఆసుపత్రుల్లో వైద్యనదుపాయాలు నిలిచిపోయాయని దీనితో మరిన్ని మరణాలు నమోదయ్యే అవకాశముందని తెలుస్తోంది.