Home / Gangula Kamalakar
తెలంగాణలో గ్రానైట్ వ్యాపారుల ఇళ్లలో ఐటీ, ఈడీ దాడులు జరుగుతున్నాయి. గ్రానైట్ వ్యాపారులు ఫెమా నిబంధనలు ఉల్లంఘించారని ఆరోపణలు వస్తోన్న క్రమంలో ఈడీ సోదాలు నిర్వహిస్తోంది.
వైసీపీ నేతలు తెలంగాణపై ఎందుకు విషం చిమ్ముతున్నారని తెలంగాణమంత్రి గంగుల కమలాకర్ ప్రశ్నించారు.