Home / food news
నేటి కాలంలో పలు రకాల టీలు అందుబాటులో ఉంటున్నాయి. వాటిలో ఒకటి గ్రీన్ టీ. అయితే ఈ గ్రీన్ టీతో ఆరోగ్యానికి పలు ప్రయోజనాలు ఉన్నాయని అనేక మంది ఆరోగ్య నిపుణులు వెల్లడిస్తున్న సంగతి తెలిసిందే. అయితే, అదే గ్రీన్ టీ కొందరిలో కాలేయ సమస్యలకు దారితీస్తుందని వైద్యులు హెచ్చరిస్తున్నారు.
ఉప్పులేనిదే మనం ఏ వంటనూ వండలేము తినలేము. అలాంటి ఉప్పు కాస్త తక్కువైనా ఎక్కువైనా ఇబ్బందే. అయితే రోజూ మనం తీసుకునే ఆహారపదార్థాల ద్వారా శరీరానికి అవసరమైన ఉప్పును అందిస్తాం. కొందరైతే ఉప్పు ఎక్కువగా వేసుకుని మరీ తింటుంటారు. ఇలా అదనంగా ఉప్పు తీసుకోవడమంటే ముప్పును కొనితెచ్చుకున్నట్లేనని వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు.
ప్రతి సీజన్లోనూ ఆ సీజన్లో ఉన్న వాతావరణంకు అనుగుణంగా ప్రత్యేకమైన అలర్జీలు వస్తుంటాయి. దగ్గు, తుమ్ములు, ముక్కు కారడం, కళ్లలో నీరు, శ్వాస తీసుకోవడంలో ఇబ్బందులు తలెత్తుతాయి. ఈ అలర్జీలను కొన్ని ఇంటి చిట్కాలతో ఎదుర్కోవచ్చని ఆయుర్వేద నిపుణులు వెల్లడిస్తున్నారు. అవేంటో చూడండి.
నువ్వులపై కొంత మంది ప్రజలకు చాలా అపోహలు ఉన్నాయి ఆ రోజుల్లో తింటే మంచిది కాదు.. ఈ రోజుల్లో తినకూడదు అంటూ ఉంటారు. కానీ నువ్వుల వల్ల చాలా ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నందునే పండగలకు చేసుకునే పిండి వంటల్లో వాటికి ప్రముఖ స్థానం కల్పించారు పూర్వీకులు.
కిస్మిస్ అంటే ఇష్టపడని వాళ్లెవరు చెప్పండి. ఎండుద్రాక్షల ప్రయోజనం పొందాలంటే వాటిని నానబెట్టి తీసుకుంటే మంచిదని ఆరోగ్య నిపుణులు చెప్తున్నారు. ఎందుకంటే నానబెట్టిన ఎండుద్రాక్షలో విటమిన్లు, ఖనిజాలు, ఫైబర్ను ఎక్కువ స్థాయిలో ఉంటాయి. ఇవి మన ఆరోగ్యాన్ని మెరుగుపరిచే అనేక పోషకాలతో నిండి ఉంటాయి కాబట్టి ఎవరైనా వీటిని తీసుకోవచ్చు.
కరివేపాకు అంటే మనలో చాలా మందికి చిన్నచూపు భోజనంప్లేట్ లో కనిపించగానే దాన్ని తీసి పక్కన పెడతాం. అయితే కరివేపాకును తినడం ద్వారా అనేక ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. అవేంటో ఓసారి చూసేద్దాం.
నేటి తరం ప్రజలకు చాలా మందికి మన సంప్రదాయ వైద్యం గురించి కానీ ఆహార వ్యవహారాల గురించి కానీ పెద్దగా తెలియదని చెప్పవచ్చు. అయితే అలాంటి పురాతన సంప్రదాయ ఆయుర్వేద వైద్యంలో ఒకటయిన పిండి కూర ఆకు దీనిని పాషాణభేది, కొండపిండి చెట్టు, తెలగ పిండి చెట్టు అని కూడా అంటుంటారు. మరి ఈ మొక్క విశిష్టతలేంటి ఎక్కడ దొరకుతుంది అనే విషయాల గురించి తెలుసుకుందాం.
ఆందోళన, ఒత్తిడి (స్ట్రెస్) అనేవి ఈరోజుల్లో ప్రతీ మనిషికీ చాలా కామన్ అయిపోయాయి. అయితే ఇంలాంటి సమయాల్లో కొన్ని ఆహారాలు తీసుకోవడం వల్ల స్ట్రెస్, ఆందోళనను అదుపులో ఉంచవచ్చని చెప్తున్నారు నిపుణులు. సరైన పోషకాహారం కూడా మన మానసిక ఆరోగ్యంపై ప్రభావం చూపుతాయని అనేక పరిశోధనల్లో వెల్లడైంది. అయితే ఒత్తిడి, ఆందోళనను తగ్గించడంలో సహాయపడే కొన్ని ఆరోగ్యకరమైన ఆహారాలేంటో తెలుసుకుందాం.
సాధారణంగా చాలా పండ్లు, కూరగాయలకు తొక్కను తీసేసి వండడం, తినడం చేస్తుంటాం. కానీ అది సరైన పద్ధతి కాదని ఆరోగ్య నిపుణులు అంటున్నారు. కొన్ని కూరగాయలు, పండ్లకు తొక్కలను తీసి పారేయడం వల్ల ఆ తొక్కలోనే ఉన్న పోషకాలన్నీ పోతాయి. మరి అలాంటి వెజ్జీస్ మరియు ఫ్రూట్స్ ఏంటో ఈ కథనం ద్వారా తెలుసుకోండి.
పుట్టగొడుగులను కొందరు మాంసాహారమని మరికొందరు శాఖాహారమని అంటున్నారు. అయితే ఇది వెజ్ ఆర్ నాన్ వెజ్ అనే దాని మీద పలువురు పలు రకాలుగా చెప్తున్నారు. పుట్టగొడుగుల కూర చూడగానే నోరూరినవారంతా కచ్చితంగా మాంసాహారులే అయ్యుంటారు. ఎందుకంటే శాకాహారులెవ్వరూ ఈ కూర తినేందుకు ఇష్టపడరు.