Home / Elon Musk
ట్విట్టర్ యజమాని ఎలన్ మస్క్ తన సిబ్బందికి మొదటిసారిగా ఇమెయిల్ పంపారు. ఎలన్ మస్క్ ఆర్థిక దృక్పథం గురించి చెబుతూ సందేశాన్ని షుగర్కోట్ చేయడానికి మార్గం లేదని అన్నారు.
ప్రపంచ కుబేరుడు ఎలాన్ మస్క్ సంపద 200 బిలియన్ డాలర్ల కంటే కూడా బాగా తగ్గిపోయింది. మస్క్ ట్విట్టర్ను కొనుగోలు చేయడానికి 44 బిలియన్ డాలర్లను చెల్లించడానికి టెస్లాకు చెందిన 15 బిలియన్ డాలర్ల షేర్లను విక్రయించారు.
ట్విట్టర్ యూజర్లపై ఎలాన్ మస్క్ మరో బాంబు పేల్చేందుకు సిద్ధమైనట్టు తెలుస్తోంది. ఇప్పటికే బ్లూటిక్ సబ్స్క్రిప్షన్ కోసం నెలకు 8 డాలర్లు చెల్లించాలని మస్క్ ప్రకటించిన సంగతి తెలిసిందే. అయితే తాజాగా ట్విట్టర్ యూజర్లందరి నుంచి డబ్బులు వసూలు చేసే ప్రణాళికలో మస్క్ ఉన్నారని ప్లాట్ఫార్మర్ తన నివేదికలో వెల్లడించింది.
పేర్లను ఎలాన్ మస్క్గా మార్చుకున్న తర్వాత ట్విట్టర్ కొత్త యజమాని ఎలాన్ మస్క్ ఆ ట్విటర్ అక్కౌంట్లను తొలగిస్తా అని అన్నారు.
ట్విటర్ అధినేత ఎలన్ మస్క్ తీసుకొంటున్న విధానాలపై ప్రపంచవ్యాప్తంగా నిత్యం ఏదో ఒక చోట విమర్శలు తలెత్తున్నాయి. ప్రధానంగా ఉద్యోగులను తొలగించడం అంతర్జాతీయంగా పెను సంచలన సృష్టించింది.
ట్విటర్ ను టేకోవర్ చేసిన ఎలన్ మస్క్ ఉద్యోగులపై భారీ స్థాయిలో వేటువేస్తున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో ట్విటర్ ఫౌండర్ భాదాకరంగా ఓ సందేశాన్ని అందించారు. తనపై ఉద్యోగులు కోపంగా ఉన్నారని తనకు తెలసన్నారు.
ట్విట్టర్ వినియోగదారులకు బ్లూ టిక్ కోసం ట్విట్టర్ నెలకు 8 డాలర్లు వసూలు చేయడంపై విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ (MEA) ప్రతినిధి అరిందమ్ బాగ్చి స్పందించారు.
ఆన్ లైన్ ఫుడ్ డెలివరీ, రెస్టారెంట్ బుకింగ్ సేవల సంస్థ జొమాటో ట్విట్టర్ బ్లూటిక్ ఛార్జీలపై డిస్కౌంట్ ఇస్తే ఎలా ఉంటుంది అంటూ ఆసక్తికరంగా స్పందించింది. ఇప్పుడు ఈ ట్వీట్ నెట్టింట శరవేగంగా వైరల్ అవుతుంది. ‘ఓకే ఎలాన్, 8 డాలర్లలో 60 శాతం తగ్గింపు ఇస్తే ఎలా ఉంటుంది..? 5 డాలర్ల వరకు?’అని జొమాటో ఓ క్రేజీ ట్వీట్ చేసింది.
మొన్న వాట్సాప్ సేవలు నిన్న ఇన్ స్టాలో ఏర్పడిన అసౌకర్యం కారణంగా కొంత సమయం వరకు సేవలు నిలిచిపోయిన విషయం విధితమే. అయితే తాజాగా ఈ జాబితాలోకి ట్విట్టర్ కూడా వచ్చింది. నేడు అనగా శుక్రవారం ట్విట్టర్ సేవల్లో అంతరారయం ఏర్పడింది.
ట్విట్టర్లోని ఓ కీలక పదవిని చేపట్టేందుకు భారత సంతతికి చెందిన ఓ వ్యక్తికి మస్క్ అవకాశం కల్పించారు. భారతీయ అమెరికన్ అయిన శ్రీరామ్ కృష్ణన్ను ట్విటర్ టెక్నాలజీ ఎగ్జిక్యూటివ్గా నియమిస్తున్నట్లు ఎలాన్ మస్క్ ప్రకటించారు.