Home / Elon Musk
ట్విట్టర్ బ్లూ బర్డ్ లాగానే సేవలు అందిస్తుంది దేశీయ సోషల్ మీడియా ప్లాట్ ఫామ్ ‘కూ'. అయితే ఇప్పుడు ట్విట్టర్ నుంచి తొలగించబడిన ఉద్యోగులకు తమవైపు ఆకర్షించే పనిలో పడింది.
ట్విట్టర్ ను హస్తగతం చేసుకున్నప్పటి నుంచి అనేక మార్పులు చేర్పులకు శ్రీకారం చుట్టారు ప్రపంచ కుబేరుడైన ఎలాన్ మస్క్. అయితే ఇప్పటికే ఈయన తీరుపై తీవ్ర వ్యతిరేకత ఎదురవుతోన్నప్పటికీ తన దూకుడును మాత్రం తగ్గించడం లేదు మస్క్. ఈ తరుణంలోనే ట్విట్టర్ కొత్త పాలసీని ప్రకటించాడు. మరి ఆ పాలసీ వివరాలేంటో చూసేయ్యండి.
ఉద్యోగుల మూకుమ్మడి రాజీనామాలు, నవంబర్ 21 వరకు కంపెనీ కార్యాలయాలు తాత్కాలికంగా మూసివేయబడినందునట్విట్టర్ మునిగిపోయే నౌకగా మారుతున్నట్లు కనిపిస్తోంది.
ట్విట్టర్ ను హస్తగతం చేసుకున్నప్పటి నుంచి మస్క్ అనేక రకాల మార్పులు చేర్పులతో అటు ఉద్యోగులకు ఇటు యూజర్లకు షాక్ ల మీద షాక్ లు ఇస్తున్నారు. ఇకపోతే తాజాగా ట్విట్టర్ 2.0ను నిర్మించేందుకు ఉద్యోగులు అహర్నిశలు శ్రమించాలని సుదీర్ఘ పనిగంటలు చేయాల్సి ఉంటుందని ఆయన ట్విట్టర్ ఉద్యోగులకు తెలిపారు.
మస్క్ మామ ఛార్జీలు మరల షురూ చేశాడు. ట్విట్టర్ అధినేత ఎలన్ మస్క్ బ్లూటిక్ సబ్ స్క్రిప్షన్ ను సర్వీసులను మరల పునరుద్ధరించనున్నాడు. ఈ నెల 29 నుంచి బ్లూటిక్ ను మెయింటేన్ చేయాలన్నా లేదా కొత్త ఎకౌంట్ తీసుకోవాలన్నా డబ్బు చెల్లించాల్సిందే.
ఎలోన్ మస్క్ ట్విట్టర్లో 50 శాతం మంది సిబ్బందిని తొలగించడంనుండి బ్లూ టిక్ ఛార్జీలు వసూలు చేయడం వరకు చాలా మార్పులను ప్రవేశపెట్టాడు. ఇప్పుడు, మస్క్ ట్విటర్లో భోజనానికి ఛార్జీలు వసూలు చేస్తామని చెబుతున్నాడు.
కొత్త యజమాని ఎలాన్ మస్క్ నేతృత్వంలో ట్విటర్లో భారీ మార్పులు చేర్పులు జరుగుతున్న సంగతి తెలిసిందే. కాగా ఆ సంస్థలో పనిచేసే చాలా మంది ఉద్యోగస్థులు తమ ఉద్యోగాలు ఎప్పుడెప్పుడు ఊడిపోతాయో అంటూ బిక్కుబిక్కున విధులు నిర్వహిస్తున్నారు. ఈ క్రమంలో మరో సారి 4400 మంది ఉద్యోగులు లేఆఫ్కు గురయ్యారు.
ఎలన్ మస్క్ ట్విటర్లోని అధికారిక ఖాతాలకు ఇచ్చే ‘బ్లూ టిక్’ను ప్రీమియం సర్వీసుగా తీసుకొచ్చిన సంగితి తెలిసిందే. దీనికోసం ఈ బ్లూ టిక్కు నెలవారీ ఛార్జీలు ప్రకటించారు. అయితే తాజాగా ఇలా చెయ్యండం వల్ల నకిలీ ఖాతాలు పెరిగిపోయాయని ఈ సర్వీసును నిలిపివేసినట్లు తెలుస్తోంది. శుక్రవారం మధ్యాహ్నం నుంచి ట్విటర్ బ్లూటిక్ సబ్స్క్రిప్షన్ ఆప్షన్ కన్పించట్లేదని యూజర్లు అంటున్నారు.
ట్విట్టర్ యజమాని ఎలోన్ మస్క్ గురువారం ట్వట్టర్ ఉద్యోగులతో మాట్లాడుతూ సంస్ద దివాలా తీయడాన్ని తోసిపుచ్చలేనని చెప్పారు.
బిలియనీర్ ఎలోన్ మస్క్ ట్విట్టర్ని టేకోవర్ చేసినప్పటి నుండి హెడ్లైన్స్లో కొనసాగుతున్నాడు. తాజాగా అతని అనుచరులు 'అతని గౌరవార్థం మేక ఆకారంలో మస్క్ యొక్క30 అడుగుల పొడవైన స్మారకాన్ని నిర్మించారు.