Home / Delhi Commission for Women
ఢిల్లీ మెట్రోలో ఒక వ్యక్తి తన ఫోన్ చూస్తూ హస్తప్రయోగం చేస్తూ కనిపించిన వీడియో వైరల్ గా మారింది. దీనితో మెట్రో రైలులో మహిళల భద్రతపై నెటిజన్లు ప్రశ్నించడం ప్రారంభించారు. దీనిని ఢిల్లీ మహిళా కమీషన్, ఢిల్లీ మెట్రో రైల్ సీరియస్ గా తీసుకున్నాయి.
ఢిల్లీ మహిళా కమీషన్ చైర్పర్సన్ స్వాతి మలివాల్ ఇంటిపై గుర్తు తెలియని వ్యక్తులు సోమవారం దాడి చేసి కార్లను ధ్వంసం చేశారు.