Home / daughter
తెలంగాణ బీజేపీలో రేసులోకి మరో వారసురాలు వస్తున్నట్లే కనిపిస్తోంది. సీనియర్ నేత, హర్యానా గవర్నర్ బండారు దత్తాత్రేయ వారసురాలు రాజకీయం రంగంలోకి అడుగుపెట్టేందుకు గ్రౌండ్ ప్రిపేర్ చేసుకుంటున్నారు.
ఉత్తరప్రదేశ్ కు చెందిన సప్నా జైన్ (53)అనే మహిళను గత 36 ఏళ్లుగా ఆమె తండ్రి చీకటి గదిలో బంధించాడు.
ఒకవైపు భార్య మంచం పట్టింది.. మరోవైపు ఎలాంటి చలనం లేని దివ్యాంగురాలైన 14 ఏళ్ల కుమార్తె. ఆమెకు అన్నం తినిపించడంతోపాటు అన్ని పనులు కన్న తండ్రే చేయవలసి వచ్చేది.