Home / crime news
మాజీ మంత్రి వివేకానంద రెడ్డి హత్య కేసు మిస్టరీ వీడాలి. దారుణానికి పాల్పొడిన నిందుతులకు శిక్ష పడాలని వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల పేర్కొన్నారు. తెలంగాణ ప్రభుత్వంలో చోటుచేసుకొన్న కాళేశ్వరం ప్రాజక్టు అవినీతిపై ఫిర్యాదు చేసే క్రమంలో ఆమె ఢిల్లీలో విలేకర్లతో మాట్లాడారు
తమిళనాడు మీదుగా ఏపీ, తెలంగాణ ప్రాంతాలకు సరఫరా చేస్తున్న అక్రమ బంగారు వ్యాపారులపై కస్టమ్స్ అధికారులు దాడులు చేశారు. దీంతో 11కోట్ల రూపాయలు విలువచేసే బంగారం, నగదును అధికారులు స్వాధీనం చేసుకొన్నారు.
పోలీసులు ఆ జంటకు కౌన్సిలింగ్ ఇచ్చేందుకు రెడీ అయినారు. ఇంతలో హఠాత్తుగా ఆ వివాహిత క్షణికావేశంలో ఆత్మహత్య చేసుకొనింది. ఈ ఘటన విశాఖ నగరంలోని ఎంవీపీ కాలనీ పోలీసు స్టేషన్ లో చోటుచేసుకొనింది.
రక్తాన్ని ఇవ్వడానికి సోమవారం జిల్లా ఆసుపత్రిలోని బ్లడ్ బ్యాంక్కు ఆమె వెళ్లింది.అక్కడ ఉన్న అధికారులను కలిసి డబ్బులు ఇస్తేనే రక్తం ఇస్తానని చెప్పింది.దీంతో ఆందోళన చెందిన బ్లడ్ బ్యాంక్ అధికారులు చైల్డ్లైన్ ఇండియాకు సమాచారాన్ని అందించారు.జిల్లా శిశు సంక్షేమ కమిటీ సహకారంతో ఆ అమ్మాయి తల్లిదండ్రులకు ఆమెను అప్పగించి కౌన్సెలింగ్ చేశారు.
భాగ్యనగరంలో ఓ నకిలీ ఫుడ్ ఇన్స్ పెక్టర్ భాగోతం బయటపడింది. అతన్ని పోలీసులు అదుపులోకి తీసుకొన్నారు. పలు హోటళ్ల యజమానుల నుండి నెలసరి మామూళ్లను నకిలీ ఫుడ్ ఇన్స్ పెక్టర్ వసూలు చేస్తున్నట్లు మాదాపూర్ పోలీసులు గుర్తించారు.
కట్టుకున్న భార్యను మరో పర పురుషుడికి పడక సుఖం ఇవ్వాలని ఓ భర్త ఒత్తిడి చేశాడు. అనగా భార్య మార్పిడి క్రీడ (వైఫ్ స్వాపింగ్ గేమ్) ఆడాలని అతడు తన భార్యని ఒత్తిడి చేశాడు. దానికి ఆమె అంగీకరించలేదని ఆ కసాయి భర్త దారుణానికి ఒడిగట్టాడు. భార్యను హోటల్ గదిలో బంధించి ఆమెపై దాడి చేశాడు. ఈ దారుణ ఘటన రాజస్థాన్ రాష్ట్రంలోని బికనేర్లో ప్రాంతంలో వెలుగు చూసింది.
తీవ్ర గాయాలపాలైన ఆ భార్య ప్రస్తుతం హాస్పిటల్లో ప్రాణాలతో పోరాడుతోంది. ఈ విషాద సంఘటన ఉత్తరప్రదేశ్లోని హార్దాయ్ జిల్లాలో జరిగింది. అసలు వివరాల్లోకి వెళితే.
ఇద్దరు మహిళలను నరబలి ఇచ్చి, వారి మాంసం వండుకుని తిన్న సంఘటన మరువక ముందే క్షుద్ర పూజలకు చిన్నారులను ఉపయోగిస్తున్న మరో వైనం వెలుగులోకి వచ్చింది. ఈ ఘటన కేరళలోని పతనంతిట్ట జిల్లాలో జరిగింది.
కొచ్చిలోని అతని పొరుగువారికి, షఫీ కిరాణా దుకాణం యజమాని, గతంలో ట్రక్ డ్రైవర్. వారు అతనితో మరియు అతని కుటుంబంతో పెద్దగా సంభాషించనప్పటికీ అతను రేపిస్ట్ మరియు మానవ అక్రమ రవాణాదారుడని ఎవరూ ఎప్పుడూ ఊహించలేదు.
హైదరాబాద్ లో రూ.900 కోట్ల హవాలా రాకెట్ గుట్టు రట్టు అయింది.