Home / crime news
ఘజియాబాద్ లో మంగళవారం సాయంత్రం ఒక దాబావద్ద కారు పార్కింగ్ విషయంలో ఇద్దరు వ్యక్తుల మధ్య తలెత్తిన వివాదం హత్యకు దారి తీసింది. ఓ వ్యక్తిని మరో వ్యక్తి ఇటుకతో తలను పగులగొట్టి చంపాడు.
కెనడాలో ఖలిస్తాన్ మద్దతుదారులు రెచ్చిపోయారు. మన దేశ జాతీయ జెండాను ఘోరంగా అవమానించారు. దీంతో ఇరువర్గాల మద్య చోటుచేసుకొన్న అనుకూల, వ్యతిరేక నినాదాలతో ఉధ్రిక్తత వాతావరణం చోటుచేసుకొనింది.
ఒక రూమ్ కు లాక్ వేసి మరో రూమ్ లోని మహిళ పై దాడి. చడ్డీ గ్యాంగ్ పనిగా అనుమానిస్తున్న పోలీసులు.
బతికి ఉన్నవాళ్లను చనిపోయిన్నట్లుగా రికార్డుల్లోకి ఎక్కించడం ఆ సార్ కు వెన్నతో పెట్టిన విద్య. అయితే అబద్ధాన్ని ఎక్కువ రోజుల దాచలేమని గుర్తించేలేక పోయిన ఆ సార్ చివరకు అడ్డంగా దొరికిపోయారు. ఆ సంఘటన సంగారెడ్డి జిల్లాలో చోటుచేసుకొనింది.
అగ్నిమాపక శాఖ సిబ్బంది నిర్లక్ష్యం ఖరీదు రెండు వందల దుకాణాలను బూడిద చేసింది. 3కోట్లకు పైగా ఆస్తి నష్ట వాటిల్లేలా చేసింది. నేటి తెల్లవారుజామున 3గంటల ప్రాంతంలో జరిగిన ఆ సంఘటన అరుణాచల ప్రదేశ్ లో చోటు చేసుకొనింది.
గుజరాత్ రాష్ట్రం వడోదరలో అల్లర్లు చోటుచేసుకొన్నాయి. దీపావళి సందర్భంగా బాణసంచా కాల్చే క్రమంలో వివాదం చోటుచేసుకొనింది. దీంతో ఇరువర్గాల మద్య మాటల యుద్దం తీవ్రం దాల్చింది. హఠాత్తుగా ఓ వర్గం వారు మరో వర్గంపై రాళ్లు రువ్వుకోవడం, విధ్వంసానికి దిగారు.
పెళ్లికి నిరాకరించిందన్న కోపంతో ఓ యువకుడు ఓ బాలిక మరియు ఆమె బంధువులపై విచక్షాణారహితంగా కర్రలు, రాళ్లతో బాలిక దాడిచేశాడు. ఈ ఘటనలో బాలిక సహా 11 మంది తీవ్రంగా గాయపడ్డారు. ఈ దారుణం గుంటూరు జిల్లాలో చోటుచేసుకుంది.
ఎన్టీఆర్ జిల్లాలో దొంగలు పడ్డారు. ఓ సెల్ ఫోన్ దుకాణంలో భారీ ఛోరీకి పాల్పొడ్డారు. సమాచారం మేరకు తిరువూరు పట్టణం మెయిన్ రోడ్డులోని బిగ్ సి షాపును యధావిధిగా రాత్రికి తాళాలు వేశారు. గుడ్డ పలుగులతో షట్టర్ తాళాలు పగలగొట్టిన గుర్తు తెలియని దొంగలు దుకాణాన్ని లూటీ చేశారు.
ఛత్తీస్గఢ్లోని ఓ ఆరోగ్య కేంద్రంలో నర్సును కట్టేసి, నలుగురు వ్యక్తులు గ్యాంగ్ రేప్ చేసారని వారిలో ఒకరు మైనర్ అని పోలీసులు తెలిపారు.
హైదరాబాదు నగరంలో మరో మారు భారీగా హవాలా సొమ్ము పోలీసులకు పట్టుబడింది. మునుగోడు ఉప ఎన్నికల నేపథ్యంలో తనిఖీల చేస్తున్న టాస్క్ ఫోర్స్ సిబ్బందికి ఈ నగదు పట్టుబడింది.