Home / cricket news
దక్షిణాఫ్రికా యువ క్రికెటర్ సన్సేషన్ సృష్టించాడు. బ్యాటుతో పెను మైదానంలో పెను విధ్వంసానికి తెరతీశాడు. CSA T20 ఛాలెంజ్ మ్యాచ్లో టైటాన్స్ తరఫున బరిలోకి దిగిన ఆల్ రౌండర్ డెవాల్డ్ బ్రెవిస్ టీ20 క్రికెట్ లో చరిత్ర సృష్టించాడు.
క్రికెట్ లోకమంతా ఇప్పుడు టీ20 వరల్డ్ కప్ వైపు చూస్తోంది. ప్రస్తుతం జరుగుతున్న టీ20 ప్రపంచకప్లో సూపర్-12 దశలోని గ్రూప్-2లో భాగంగా సెమీస్ కు ఏఏ జట్లు వెళ్తాయి, ఏఏ జట్లు ఇంటి దారి పడతాయనే ఆసక్తి నెలకొంది. మరి ఇప్పటి వరకు జరిగిన మ్యాచ్ లను ఓ సారి పరిశీలించి ఏఏ జట్లు సెమీస్ బెర్త్ ఖాయం చేసుకుంటాయో చూద్దాం.
మొదటి బ్యాటింగ్ చేసిన ఆసీస్ 120 బాల్స్ కు 5 వికెట్లు కోల్పోయి 179 పరుగులు చేసింది. ఆరోన్ ఫించ్ అర్థ సెంచరీతో 63 పరుగులు, స్టాయినిస్ 35 పరుగులు చేసి వీరిద్దరూ ఆకట్టుకునే ప్రదర్శన చేశాడు.
డిసెంబర్ 4 నుండి 26వరకు బంగ్లాదేశ్ లో జరగనున్న క్రికెట్ పోటీల్లో టీమిండియా జట్టును బీసిసిఐ ప్రకటించింది.
పెర్త్ వేదికగా టీమిండియా, దక్షిణాఫ్రికా జట్ల మధ్య జరిగిన అమీతుమీ మ్యాచ్ లో ఎట్టకేలకు సఫారీ జట్టు గెలుపొందింది. టీ20 వరల్డ్కప్లో వరుస విజయాలతో మంచి జోష్ మీద ఉన్న టీమిండియా దూకుడుకు సఫారీ జట్టు బ్రేక్ వేసింది. ఆదివారం దక్షిణాఫ్రికాతో జరిగిన మ్యాచ్లో భారత జట్టు ఓటమి పాలైంది.
పెర్త్ మైదానం వేదికగా దక్షిణాఫ్రికాతో జరుగుతున్న మ్యాచ్లో టాస్ గెలిచిన టీమిండియా బ్యాటింగ్ను ఎంచుకుంది. ఈ మ్యాచ్ మొదటి నుంచి తడబడుతూ ఆడిన భారత బ్యాటర్ల టాప్ ఆర్డర్ ఘోరంగా విఫలమైందని చెప్పవచ్చు. సఫారీల బంతుల ధాటికి టీం ఇండియా వరుస వికెట్లను కోల్పోయింది. కాగా నిర్ణీత ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి టీం ఇండియా 133 పరుగులు చేసింది.
పాకిస్థాన్ పేస్ బౌలింగ్ దిగ్గజం, మాజీ కెప్టెన్ వసీం అక్రమ్ తన జీవితంలోని సంచలన విషయాలను తెలిపాడు. గతంలో తాను డ్రగ్స్ తీసుకున్నానని ఓ దశలో కొకైన్ కు బానిసనని వెల్లడించాడు.
భారత బ్యాటింగ్ సూపర్స్టార్ విరాట్ కోహ్లీకి ప్రపంచవ్యాప్తంగా అభిమానులున్న సంగతి తెలిసిందే. అయితే చిరకాల ప్రత్యర్థి, దాయాదీ దేశం అయిన పాకిస్థాన్లోనూ విరాట్కు వీరాభిమానులున్నారండోయ్. పాక్లోని బలోచిస్థాన్ ప్రావిన్స్కు చెందిన ఓ వ్యక్తి. కోహ్లీపై తనకున్న అభిమానాన్ని ఘనంగా చాటుకున్నాడు.
టి20 ప్రపంచకప్ 2022లో రెండో శతకం నమోదైంది. మొన్న బంగ్లాదేశ్ పై సౌతాఫ్రికా ప్లేయర్ రైలీ రోసో టీ20 ప్రపంచ కప్ 2022లో మొట్టమొదటి శతకం సాధించాడు. కాగా తాజాగా న్యూజిలాండ్ ప్లేయర్ గ్లెన్ ఫిలిప్స్ మరో సెంచరీ కొట్టాడు.
భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) గురువారం (అక్టోబర్ 27) మహిళల క్రికెట్కు సంబంధించి కీలక నిర్ణయాన్ని ప్రకటించింది. బీసీసీఐ కార్యదర్శి జే షా భారత పురుషులు మరియు మహిళా క్రికెటర్లకు 'సమాన వేతనం' అనే కొత్త విధానాన్ని ప్రకటించారు.