Home / cricket news
Bangladesh Cricketer Tamim Iqbal admitted to hospital in critical condition: బంగ్లాదేశ్ స్టార్ క్రికెటర్, మాజీ కెప్టెన్ తమీమ్ ఇక్బాల్ గుండెపోటుకు గురయ్యారు. ఢాకా ప్రీమియర్ డివిజన్ క్రికెట్ లీగ్ ఆడుతుండగా మైదానంలోనే ఒక్కసారిగా ఇక్బాల్ గుండెపోటుతో కుప్పకూలిపోయారు. దీంతో వెంటనే తోటి క్రీడాకారులతో పాటు సిబ్బంది అప్రమత్తమై ఆయనను ఆస్పత్రికి తరలించారు. ఈ మేరకు ఇక్బాల్కు ఈసీజీతో పాటు ఇతర స్కాన్నింగ్స్ చేయించారు. ప్రస్తుతం ఇక్బాల్ ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉందని, ఇక్బాల్ […]
Three Matchs called off due to rain in Pakistan Champions Trophy 2025: ఛాంపియన్స్ ట్రోఫీ పాకిస్థాన్ వేదికగా జరుగుతుండగా.. భారత్ ఆడే మ్యాచ్లు మాత్రం దుబాయ్ వేదికగా నిర్వహిస్తున్నారు. అయితే ఈ ట్రోఫీలో భాగంగా 3 మ్యాచ్లు వర్షంతో రద్దయ్యాయి. ఈనెల 25వ తేదీన ఆస్ట్రేలియా, దక్షిణాఫ్రికా మ్యాచ్, ఈనెల 27న పాకిస్థాన్, బంగ్లాదేశ్ మ్యాచ్లు కనీసం ఒక్క బంతి కూడా పడకుండానే రద్దయ్యాయి. తాజాగా, అఫ్గానిస్థాన్, ఆస్ట్రేలియా మ్యాచ్ జరుగుతుండగా.. మధ్యలో […]
IND vs PAK: భారత్-పాకిస్థాన్ ఛాంపియన్స్ ట్రోఫీలో హై ఓల్టేజ్ మ్యాచ్ దుబాయ్ వేదికగా జరుగుతోంది. పాక్ భారత్కు 242 పరుగుల లక్ష్యాన్ని నిర్దేశించింది. టాస్ గెలిచిన పాకిస్థాన్ జట్టు 49.4 ఓవర్లలో 241 పరుగులకు ఆలౌటైంది. 43వ ఓవర్లో సల్మాన్ అఘా (19), షాహీన్ అఫ్రిది (0)లను కుల్దీప్ యాదవ్ అవుట్ చేశాడు. రవీంద్ర జడేజా 37వ ఓవర్లో తయ్యబ్ తాహిర్ (1)ను అవుట్ చేశాడు. 35వ ఓవర్లో సౌద్ షకీల్ (62)ను హార్దిక్ పాండ్యా […]
IPL 2025 schedule Dates, venues, timings of all matches: క్రికెట్ ఫ్యాన్స్ ఎంతో ఆత్రుతగా ఎదురుచూస్తున్న సమయం వచ్చేసింది. ఐపీఎల్ -2025 షెడ్యూల్ విడుదలైంది. ఐపీఎల్ 18వ సీజన్.. మార్చి 22వ తేదీన ప్రారంభమై .. మే 25న ఫైనల్ మ్యాచ్తో ముగియనుంది. సుమారు 65 రోజుల పాటు మ్యాచ్లు కొనసాగనున్నాయి. తొలి మ్యాచ్ కేకేఆర్, ఆర్సీబీ మధ్య కోల్కతాలోని ఈడెన్ గార్డెన్స్లో ఉండగా.. 13 వేదికల్లో 74 మ్యాచ్లు జరగనున్నాయి. మొత్తం 10 […]
ఐపీఎల్ 2023లో భాగంగా నేడు హోం టైన్ లో ఈడెన్ గార్డెన్ వేదికగా కోల్ కతా నైట్ రైడర్స్ తో జరిగిన మ్యాచ్ లో గుజరాత్ టైటాన్స్ విజయకేతనం ఎగురవేసింది. ఏడు వికెట్ల తేడాతో కేకేఆర్ పై గుజరాత్ విజయం సాధించింది.
ఐపీఎల్ 2023లో భాగంగా చెపాక్ స్టేడియం వేదికగా బుధవారం సీఎస్కే వర్సెస్ రాజస్థాన్ రాయల్స్ జట్లు తలపడ్డాయి. కాగా ఈ మ్యాచ్ చూసేందుకు తారాగణంతా కదిలివచ్చింది. ఓ వైపు ధోనీ మెరుపు ఇన్నింగ్స్ మరోవైపు తళుక్కుమన్న తారలతో చెపాక్ స్టేడియం సందడిగా మారింది. అయితే ఈ మ్యాచ్ లో సంజూ సేన అద్భుతం చేసిందనే చెప్పుకోవాలి. దాదాపు మ్యాచ్ సీఎస్కే చేతుల్లోకి వెళ్లింది అనుకున్న తరుణంలో ఆఖరి బంతి వరకు ఊరించి విజయాన్ని ఆర్ఆర్ టీం లాగేసుకుంది. దీంతో 3 పరుగులతో ధోని సేనపై రాజస్థాన్ రాయల్స్ గెలుపు నమోదు చేసుకుంది.
ఐపీఎల్ సీజన్ 16 లో ముంబై ఇండియన్స్ ఎట్టకేలకు తొలి విజయం అందుకుంది. హ్యాట్రిక్ ఓటమిని రోహిత్ సేన తప్పించుకుని బోణి కొట్టింది.
ఉప్పల్ లో మ్యాచ్ సందర్భంగా మెట్రో రైలు సేవలను పొడిగిస్తున్నట్టు అధికారులు తెలిపారు. రాత్రి 12.30 గంటలకు చివరి రైలు నడుస్తుందని వెల్లడించారు.
ఐపీఎల్ 2023 భాగంగా లో మరో సమరానికి రంగం సిద్ధమైంది. చెన్నై చెపాక్ వేదికగా లక్నో సూపర్ జెయింట్స్తో చెన్నై సూపర్ కింగ్స్ ఢీ కొట్టనుంది.
ఐపీఎల్ సీజన్ 16 లో రాయల్ చాలెంజర్స్ ఘనంగా బోణీ కొట్టింది. ఆదివారం జరిగిన మ్యాచ్ లో బెంగరూరు 8 వికెట్లతో ముంబై ఇండియన్స్ పై ఘన విజయం సాధించింది.