Home / CM Revanth Reddy
Indiramma Houses For Beneficiaries: తెలంగాణలో రేవంత్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకోనుంది. గత బీఆర్ఎస్ ప్రభుత్వం పేదలకు మేలు చేసేందుకు ప్రతిష్టాత్మకంగా నిర్మించి ఎవరికీ కేటాయించని డబుల్ బెడ్రూ ఇళ్లను ఇందిరమ్మ ఇళ్ల పథకంలో భాగంగా ఎల్-2 జాబితాలోని వారికి ఇవ్వాలని యోచిస్తోంది. ఈ మేరకు ప్రభుత్వం కసరత్తు ప్రారంభించింది. ఇందిరమ్మ ఇళ్ల జాబితాను ఎల్ 1 సొంత స్థలం ఉన్నా వారు, ఎల్2 స్థలం లేనివారు, ఎల్3 ఇళ్లు ఉన్నా దరఖాస్తు చేసుకున్నావారుగా విభజించింది. […]
CM Revanth Reddy Announced Free Sand To Indiramma Houses Scheme: ఇసుక అక్రమ రవాణాకు పాల్పడితే ఎంతటి వారైనా ఊరుకునేది లేదని.. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి హెచ్చరించారు. ఇసుక మాఫియాను కట్టడి చేయాలని, రీచ్లలో తక్షణమే తనిఖీలు చేపట్టాలని అధికారులను ఆదేశించారు. ఇందిరమ్మ ఇండ్లకు ఇసుకను ఉచితంగా అందించేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. సోమవారం గనులు, ఖనిజాభివృద్ధి శాఖపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో అధికారులకు పలు ఆదేశాలు […]
CM Revanth Reddy Attend Mathrubhumi Summit In Thiruvananthapuram: ‘ఒకే దేశం.. ఒకే ఎన్నిక’పేరుతో కేంద్రంలోని మోదీ ప్రభుత్వం దేశాన్ని నిరంకుశ పాలన దిశగా నడిపించనుందని తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. కేంద్రం తన నిరంకుశ విధానాలతో రాష్ట్రాల హక్కులను లాక్కొంటూ సమాఖ్య స్ఫూర్తికి భంగం కలిగిస్తోందని ఆయన మండిపడ్డారు. కేరళ రాజధాని త్రివేండ్రంలో మాతృభూమి ఇంటర్నేషనల్ ఫెస్టివల్ ఆఫ్ లెటర్స్ సదస్సులో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రసంగించారు. రాష్ట్రాలపై మోదీ కుట్రలు ఒకే […]
CM Revanth Reddy Key Comments in CLP Meeting: సీఎం రేవంత్రెడ్డి అధ్యక్షతన గురువారం సీఎల్పీ సమావేశం జరిగింది. హైదరాబాద్లోని మర్రి చెన్నారెడ్డి మానవవనరుల అభివృద్ధి కేంద్రంలో జరిగిన సమావేశానికి డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, ఏఐసీసీ వ్యవహారాల ఇన్చార్జి దీపాదాస్ మున్షీ, పీసీసీ అధ్యక్షుడు మహేశ్కుమార్గౌడ్, మంత్రులు, ఎమ్మెల్యేలు హాజరయ్యారు. కులగణన, వర్గీకరణపై చర్చ.. ఇటీవల ప్రారంభించిన ప్రతిష్టాత్మక పథకాలు, నిర్ణయాలతోపాటు బీసీ కులగణన, ఎస్సీ వర్గీకరణ అంశాలను ప్రజల్లోకి తీసుకువెళ్లడం, స్థానిక సంస్థల […]
CM Revanth Reddy Introduced Caste Census Servey in Telangana Assembly Session: కులగణన, ఎస్సీ వర్గీవరణ నివేదికలపై తీర్మానానికి అసెంబ్లీ ప్రత్యేక సమావేశం ప్రారంభమైంది. అయితే ఈ రెండు నివేదికలకు కేబినెట్ ఆమోదం తెలిపింది. అసెంబ్లీలో సీఎం రేవంత్ రెడ్డి, శాసనమండలిలో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క ప్రసంగించారు. ఈ మేరకు కులగణన సర్వే నివేదికను సీఎం రేవంత్ రెడ్డి ప్రవేశపెట్టారు. అనంతరం ప్రసంగించారు. వెనుకబడిన వర్గాల అభ్యున్నతి కోసం సర్వే చేపట్టామని, రాష్ట్ర […]
Telangana CM Revanth Reddy lays foundation stone for : హైదరాబాద్లోని గోషామహల్ స్టేడియంలో ఉస్మానియా ఆస్పత్రి నిర్మాణానికి సీఎం రేవంత్ రెడ్డి శంకుస్థాపన చేశారు. ఈ మేరకు సీఎం రేవంత్ రెడ్డి భూమి పూజ చేశారు. కొత్తగా నిర్మాణం చేపట్టే ఈ ఆస్పత్రిలో 30 డిపార్ట్మెంట్లు ఉండనున్నాయని, ఇందులో రోబోటిక్ సర్జరీలు చేసేలా నిర్మించనున్నారు. మొత్తం 8 బ్లాక్లు, 2వేల పడకలతో కొత్త ఉస్మానియా ఆస్పత్రిని నిర్మిస్తుండగా.. 32 లక్షల చదరపు అడుగుల విస్తీర్ణంలో […]
CM Revanth Reddy Inaugurates Experium Experium ECO Park in Chevella: హైదరాబాద్లోని శివారులో చేవెళ్ల సమీపంలో ఉన్న ప్రొద్దుటూరులో అంతర్జాతీయ స్థాయిలో ఏర్పాటు చేసిన ఎకో ఫ్రెండ్లీ ఎక్స్పీరియం పార్కును సీఎం రేవంత్ రెడ్డి ప్రారంభించారు. ఈ పార్కులో 150 ఎకరాల్లో రూ.450 కోట్లతో గార్డెన్ ఏర్పాటు చేశారు. ఈ ఎకోపార్కులో 25వేల జాతుల మొక్కలు, చెట్లు ఉన్నాయన్నారు. అంతేకాకుండా 85 దేశాల నుంచి అరుదైన మొక్కలను దిగుమతి చేసుకున్నట్లు సీఎం రేవంత్ రెడ్డి […]
CM Revanth Reddy Powerful Speech in Republic Day: గణతంత్ర దినోత్సవం సందర్భంగా తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి విద్యార్థులకు గుడ్ న్యూస్ చెప్పారు. రెగ్యులర్ కాలేజీల విద్యార్థులకు ఇస్తున్నట్లుగానే, ఇకపై, ఓపెన్ యూనివర్సిటీల్లో చదివే విద్యార్థులకు కూడా ఫీజు రియంబర్స్ మెంట్ అందించబోతున్నట్లు ఆయన ప్రకటించారు. జూబ్లీహిల్స్లోని డా. బీఆర్ అంబేద్కర్ సార్వత్రిక విశ్వవిద్యాలయంలో అనంతరం.. స్కిల్ డెవలప్మెంట్ సెంటర్, డిజిటల్ రిసోర్స్ సెంటర్, సెంట్రల్ ఇన్స్ట్ర్మెంటేషన్, ఎసెన్షియల్ స్టాఫ్ క్వార్టర్స్కు ఆయన శంకుస్థాపన […]
CM Revanth Reddy Reached Hyderabad after davos tour: సీఎం రేవంత్ రెడ్డి దావోస్ పర్యటన ముగిసింది. ఈ మేరకు ఆయన దుబాయ్ మీదుగా హైదరాబాద్లోని శంషాబాద్ ఎయిర్ పోర్టుకు చేరుకున్నారు. ఆయనతో పాటు మంత్రి శ్రీధర్ బాబు తదితరులు ఉన్నారు. ఈ సందర్భంగా శంషాబాద్లోని రాజీవ్ గాంధీ విమానాశ్రయంలో సీఎం రేవంత్ బృందానికి కాంగ్రెస్ నాయకులు ఘన స్వాగతం పలికారు. ఈ సమయంలో కార్యకర్తలకు సీఎం రేవంత్ రెడ్డి షేక్ హ్యాండ్ ఇచ్చారు. అనంతరం […]
Telangana CM Revanth Reddy concludes successful Davos trip with record investments: తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దావోస్ పర్యటన విజయవంతంగా పూర్తైంది. దావోస్లో తెలంగాణకు పెట్టుబడులు వెల్లువెత్తాయి. మూడు రోజుల దావోస్ పర్యటనలో భాగంగా పలు దిగ్గజ కంపెనీల అధిపతులతో ముఖ్యమంత్రి సమావేశమయ్యారు. తెలంగాణలో పెట్టుబడులు పెట్టాల్సిందిగా వారిని కోరారు. కాగా, పలు కంపెనీలు రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టేందుకు ఆసక్తి కనబరుస్తున్నాయి. రాష్ట్రానికి భారీగా పెట్టుబడులు తీసుకొచ్చేందుకు తెలంగాణ రైజింగ్ బృందం విజయవంతం […]