Home / Central Govt
‘Tatkal’ from July 1 : కేంద్రం కొత్త నిబంధనను తీసుకొచ్చింది. ఆధార్ ధ్రువీకరణ ఉన్న వారే జులై 1 నుంచి తత్కాల్ టికెట్లు బుకింగ్ చేసుకునేందుకు అవకాశం కల్పించనున్నట్లు రైల్వే శాఖ ప్రకటించింది. ఈ సందర్భంగా అన్ని జోన్లకు తాజాగా సర్క్యులర్ జారీ చేసింది. ఐఆర్సీటీసీ వెబ్సైట్/యాప్లో ఆధార్ అథంటికేటెడ్ వ్యక్తులకే టికట్ బుకింగ్ అవకాశం కల్పించాలని రైల్వేశాఖ తన సర్క్యులర్లో పేర్కొంది. ఆధార్ బేస్డ్ ఓటీపీ తప్పనిసరి.. జులై 15వ తేదీ నుంచి […]
Centre has finalized the EPF interest Rate 8.25 Percent: ఉద్యోగులకు కేంద్రం శుభవార్త చెప్పింది. ఈపీఎఫ్ నిల్వలపై వడ్డీ రేటును పెంచుతూ ఖరారు చేసింది. 2024-25 ఆర్థిక ఏడాదికి 8.25 శాతంగా నోటిఫై చేసింది. ఉద్యోగ భవిష్య నిధి సంస్థ (ఈపీఎఫ్వో) సెంట్రల్ బోర్డు ఆఫ్ ట్రస్టీస్ కొన్నిరోజుల కింద ప్రతిపాదించిన వడ్డీ రేటును యథాతథంగా కేంద్రం ఆమోదించింది. 2023-24 ఆర్థిక సంవత్సరానికి ఇదే వడ్డీని చెల్లించిన విషయం తెలిసిందే. కేంద్రం వడ్డీని నోటిఫై […]
Kumaraswamy announced that 2,000 electric buses will be allocated to Hyderabad: కేంద్రమంత్రి కుమారస్వామి హైదరాబాద్కు గుడ్న్యూస్ చెప్పాడు. హైదరాబాద్ నగరానికి 2వేల ఎలక్ట్రిక్ బస్సులు కేటాయిస్తున్నట్లు ప్రకటించారు. రాష్ట్రాలకు ఎలక్ట్రిక్ బస్సుల కేటాయింపుపై కేంద్రమంత్రి గురువార ఒక ప్రకటన చేశారు. ఈ-డ్రైవ్ పథకం కింద బస్సులు కేటాయిస్తున్నట్లు చెప్పారు. పీఎం ఈ-డ్రైవ్ కింద 11వేల ఈ-బస్సులు మంజూరు చేయాలని నిర్ణయించినట్లు తెలిపారు. సుమారు 11వేల ఈ-బస్సులను ఐదు నగరాలకు కేటాయిస్తామన్నారు. బెంగళూరుకు […]
MP Shashi Tharoor gets a place in the all-party team : ఇండియాపై ఉగ్రవాదాన్ని ఉసిగొల్పుతోన్న పాక్ను అంతర్జాతీయంగా ఒంటరిగా చేసేందుకు కేంద్రం పూనుకుంది. పాకిస్థాన్ ఉగ్రవాద కుట్రలను ప్రపంచ దేశాలకు వివరించటానికి 7 అఖిలపక్ష బృందాలను ఏర్పాటు చేసింది. ప్రతినిధుల బృందాలకు 7 మంది ఎంపీలు నాయకత్వం వహిస్తున్నారు. అందులో కాంగ్రెస్ సీనియర్ నాయకుడు శశిథరూర్ పేరు ఉంది. కాంగ్రెస్ పార్టీ పంపిన లిస్టులో శశిథరూర్ పేరు లేకపోవడం గమనార్హం. ఈ […]