Home / Ap latest news
ప్రపంచ వ్యాప్తంగా ఉన్న తెలుగువారందరికీ దీపావళి శుభాకాంక్షలను ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి తెలియచేశారు. చీకటిపై వెలుగు, చెడుపై మంచి, అజ్నానంపై జ్నానం, దుష్ట శక్తులపై దైవశక్తి, సాధించిన విజయాలకు ప్రతీకే దీపావళిగా ఆయన తెలిపారు.
రాష్ట్రంలోని కోర్టుల్లో ఉన్న ఖాళీలను భర్తీ చెయ్యడానికి హైకోర్ట్ న్యాయమూర్తి జస్టిస్ మిశ్ర ఆదేశాలు జారీచేశారు. రాష్ర్టంలో భారీగా ఉద్యోగాల భర్తీకి హైకోర్టు చర్యలు చేపట్టింది. 3,673 పోస్టుల భర్తీకి వేర్వేరుగా నోటిఫికేషన్లను విడుదల చేసింది.
ప్రభాస్ 43వ పుట్టిన రోజును పురస్కరించుకుని ఫ్యాన్ బిల్లా సినిమాను 4Kలో గ్రాండ్ గా రీ రిలీజ్ చేసిన సంగతి తెలిసిందే. కాగా అభిమానుల అత్యుత్సాహం వల్ల ఓ థియేటర్ కాలిపోయింది. ఈ ఘటన పశ్చిమ గోదావరి జిల్లా తాడేపల్లి గూడెంలో చోటుచేసుకుంది.
మత్తులో పడితే జీవితాలు నాశనమవుతాయని వింటూనే ఉంటాం. అయితే ఈకోవకు చెందిన ఘటనే ఒకటి తాజాగా వెలుగులోకి వచ్చింది. ఓ ప్రేమ జంటపై గంజాయి బ్యాచ్ రెడ్డి పోయింది. ముత్తులో ఉన్న ఇద్దరు యువకులు ప్రేమికుడి ముందే ప్రియురాలిపై దాడి చేశారు. ఈ ఘటన కృష్ణా జిల్లా ముస్తాబాద్లో చోటుచేసుకుంది.
అమరావతి రైతులు తాము చేస్తున్న పాదయాత్రకు తాత్కాలికంగా బ్రేక్ ఇచ్చారు. .పోలీసుల తీరుకు నిరసనగా పాదయాత్రను తాత్కాలికంగా వాయిదా వేస్తున్నట్టుగా అమరావతి జేఏసీ ప్రకటించింది.
జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కు మహిళా కమిషన్ నోటీసులు జారీ చేసింది. ఇష్టం ఉన్నవాళ్లు మూడు పెళ్లిళ్లు చేసుకోవాలన్న పవన్ కళ్యాణ్ వ్యాఖ్యలపై రాష్ట్ర మహిళా కమిషన్ సీరియస్ అయింది.
ఆంధ్రప్రదేశ్ కు సిత్రాంగ్ ముప్పు పొంచి ఉంది. ఈ తరుణంలో తీరప్రాంత ప్రజలు అలర్ట్ గా ఉండాలని, మత్స్యకారులు వేటకు వెళ్లొద్దని ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది.
కృష్ణా జిల్లా అవనిగడ్డలో గత కొద్దికాలంగా నిషేధిత భూములకు సంబంధించి ఆ ప్రాంత ప్రజల పోరాటాలు చేస్తున్నారు. తమ సమస్యలపై ప్రభుత్వానికి అనేక సార్లు వినతులు సమర్పించారు. కాగా ఎట్టకేలకు ప్రజల గోడు విన్న సీఎం జగన్ వారికి శుభవార్త చెప్పారు. నేడు ఆయన అవనిగడ్డలో పర్యటిస్తున్నారు.
ఏపీలో ఓ ఆర్టీసి డ్రైవర్ అమానుషంగా ప్రవర్తించాడు. నడిరోడ్డుపై బస్సును ఆపి పరారైనాడు.
ఏపీలో సంచలనం సృష్టించిన మాజీ మంత్రి వైఎస్ వివేకనందా రెడ్డి హత్య కేసును మరో రాష్ట్రానికి బదిలీ చేసేందుకు అత్యున్నత న్యాయస్థానం ఓకే చేసింది