Home / Ap latest news
ఆంధ్రప్రదేశ్ అనంతపురం జిల్లాలో విషాదం చోటుచేసుకుంది. పొలం పనులు ముగించుకుని ట్రాక్టర్ పై వచ్చేందుకు సిద్ధమవుతున్న వలస కూలీలపై విద్యుత్ తీగలు తెగిపడి ఆరుగురు కూలీలు దుర్మరణం చెందారు.
ఇప్పటికే అప్పుల ఊబిలో చిక్కుకుని తేలలేకపోతున్న ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం తాజాగా మరోమారు కొత్త రుణాన్ని సేకరించింది. తాజాగా మంగళవారం నాడు రూ.1,413 కోట్ల అప్పును తీసుకుంది.
సికింద్రాబాద్ నుంచి వస్తున్న శబరి ఎక్స్ప్రెస్(17230)కు పెనుప్రమాదం తప్పింది. రైల్వేట్రాక్పై కొందరు దుండగులు అడ్డంగా ఇనుప రాడ్డును కట్టారు. ఇనుపరాడ్డును చూసి వెంటనే అప్రమత్తమైన లోకోపైలెట్ మంజునాథ్ రైలును ఆపేశాడు. దానితో పెను ప్రమాదం తప్పింది.
ఐటమ్ వంటి పదాలకు ప్రస్తుతం జైలు శిక్షలు పడుతున్నాయని అన్ని రాజకీయ పార్టీలు ఈ విషయాన్ని ఏపీ మహిళా కమీషన్ ఛైర్ పర్సన్ వాసిరెడ్డి పద్మ సూచించారు
ఆరోగ్యశ్రీలోకి కొత్తగా 809 చికిత్సలను చేర్చుతూ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం శుక్రవారం ఆదేశాలు జారీ చేసింది.
రాజ్యసభ సభ్యత్వం, వక్ప్ బోర్డ్ చైర్మన్ , ఎమ్మెల్సీ ఇలా సినీ నటుడు అలీకి జగన్ ఏ పదవి ఇస్తారన్న దానిపై గత కొద్దికాలంగా రకరకాల ఊహాగానాలు వచ్చాయి.
ఆంధ్రప్రదేశ్ సీఎం జగన్తో సంచలన దర్శకుడు రామ్గోపాల్ వర్మ భేటీ అయ్యారు.
ఒక రూమ్ కు లాక్ వేసి మరో రూమ్ లోని మహిళ పై దాడి. చడ్డీ గ్యాంగ్ పనిగా అనుమానిస్తున్న పోలీసులు.
శ్రీకాకుళం జిల్లాలో పోలీసులపై గ్రామస్ధులు దాడి చేశారు. ఇరువర్గాల మద్య చోటుచేసుకొన్న ఓ ఘటన నేపథ్యంలో ఘర్షణ చోటుచేసుకొనింది.
పెళ్లికి నిరాకరించిందన్న కోపంతో ఓ యువకుడు ఓ బాలిక మరియు ఆమె బంధువులపై విచక్షాణారహితంగా కర్రలు, రాళ్లతో బాలిక దాడిచేశాడు. ఈ ఘటనలో బాలిక సహా 11 మంది తీవ్రంగా గాయపడ్డారు. ఈ దారుణం గుంటూరు జిల్లాలో చోటుచేసుకుంది.