Home / Ap latest news
ఎన్టీఆర్ హెల్త్ యూనివర్శిటీ పేరుని వైఎస్సార్ హెల్త్ యూనివర్శిటీగా మార్చిన సందర్భంలో జూనియర్ ఎన్టీఆర్ చేసిన ట్వీట్ వైరల్ గా మారింది.
ఏపీ రవాణా శాఖ మంత్రి పినిపే విశ్వరూప్ ఈరోజు మరోసారి తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. గుండె సంబంధిత సమస్యతో బాధపడుతున్న ఆయనకు ఈరోజు మరోసారి నొప్పి రావడంతో కుటుంబ సభ్యులు ఆయనను ముంబైకి తరలించారు.
ఆంధ్రప్రదేశ్ చిత్తూరులో విషాదం చోటుచేసుకుంది. షార్ట్ సర్క్యూట్ కారణంగా ఓ పేపర్ ప్లేట్ల తయారీ పరిశ్రమలో అగ్నిప్రమాదం జరిగి.. ముగ్గురు వ్యక్తులు సజీవదహనం అయ్యారు.
సాధారణంగా అమ్మాయిలకు కాల్ చేసిమరీ అత్యాశక్తితో మాట్లాడుతుంటారు అబ్బాయిలు. అదే అమ్మాయి నుంచి అర్థరాత్రి వీడియో కాల్ వస్తే.. ఇంక మనోడు ఆగుతాడా కాల్ లిఫ్ట్ చేసి కాసేపుమాట్లాడు. అంతే ఇంక జరగాల్సిందంతా జరిగిపోయింది. సీన్ కట్ చేస్తే కాపాడండి సారూ అంటూ అధికారులను వేడుకుంటున్నాడు. కర్నూలు జిల్లాలో చోటు చేసుకున్న ఈ హనీట్రాప్ ఘటనకు సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి.
విశాఖ ఎక్స్ ప్రెస్ కు పెను ప్రమాదం తప్పింది. ఏలూరు దగ్గర రన్నింగ్ ట్రైన్ నుంచి మూడు బోగీలు విడిపోయాయి. ఒక్కసారిగా బోగీలు రైలు నుంచి వేరవ్వడంతో ప్రయాణికులు తీవ్ర భయాందోళనకు గురయ్యారు.
స్టూడెంట్ పై లెక్చరర్ దారుణంగా దాడి చేశాడు. ఈ ఘటన ఇప్పుడు ఏపీలో కలకలంగా మారింది. విజయవాడ చైతన్య కాళాశాల ఘనటపై ఇంటర్మీడియట్ బోర్డ్ ఫైర్ అయ్యింది. చైతన్య కళాశాల భాస్కర్ క్యాంపస్కు షోకాజ్ నోటీసులు జారీ చేసింది.
ఇటీవల ఆంధ్రప్రదేశ్ మంత్రివర్గంలో మార్పులు చోటుచేసుకన్న నేపథ్యంలో తాజాగా బీఏసీ (బిజినెస్ అడ్వైజరీ కమిటీ) సభ్యులను కూడా సీఎం జగన్మోహన్ రెడ్డి మార్చారు. మాజీ మంత్రులు కన్నబాబు, అనిల్కుమార్ స్థానంలో బీఏసీ సభ్యులుగా మంత్రులు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, జోగి రమేశ్ లను నియమించారు.