Rajahmundry: వారం రోజులపాటు రాజమండ్రి వంతెన మూసినేత

  • Video
  • PHOTOS
  • Web stories
  • live tv
  • Educatio & Career
Rajahmundry: వారం రోజులపాటు రాజమండ్రి వంతెన మూసినేత live tv
Trending News
  • Home
  • తాజా వార్తలు
  • ప్రాంతీయం
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • సినిమా
  • క్రీడలు
  • సైన్స్ & టెక్నాలజీ
  • ఎడ్యుకేషన్ & కెరీర్
  • ఆటోమొబైల్
  • మరిన్ని
    • వీడియోలు
    • ప్రైమ్9స్పెషల్
    • ట్రెండింగ్ న్యూస్
    • లైఫ్ స్టైల్
    • వైరల్ వీడియొలు
follow us:
  • Facebook
  • Youtube
  • Home
  • తాజా వార్తలు
  • ప్రాంతీయం
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • సినిమా
  • క్రీడలు
  • సైన్స్ & టెక్నాలజీ
  • ఎడ్యుకేషన్ & కెరీర్
  • ఆటోమొబైల్
  • మరిన్ని
    • వీడియోలు
    • ప్రైమ్9స్పెషల్
    • ట్రెండింగ్ న్యూస్
    • లైఫ్ స్టైల్
    • వైరల్ వీడియొలు
  • Facebook
  • Youtube
    • Home / Ap latest news

#Ap latest news

Rajahmundry: వారం రోజులపాటు రాజమండ్రి వంతెన మూసినేత

Rajahmundry: వారం రోజులపాటు రాజమండ్రి వంతెన మూసినేత

ఆంధ్రప్రదేశ్ | October 14, 2022

ఏపీలోని రాజమండ్రిలో రోడ్‌ కమ్‌ రైలు వంతెనపై నేటి నుంచి వారం రోజులపాటు రాకపోకలు అధికారులు నిలిపివేశారు. ఈ మేరకు తూర్పు గోదావరి జిల్లా కలెక్టర్‌ ఓ ప్రకటన విడుదల చేశారు. మరమ్మతుల కోసం వంతెనను మూసివేస్తున్నట్లు ఆయన వెల్లడించారు.

Viveka Murder Case: “వివేకానందరెడ్డిని హత్య చేసింది మేమే”.. కేసుకు అడ్డుపడుతున్నారు..!

Viveka Murder Case: “వివేకానందరెడ్డిని హత్య చేసింది మేమే”.. కేసుకు అడ్డుపడుతున్నారు..!

ఆంధ్రప్రదేశ్ | October 14, 2022

"మాజీ మంత్రి వైఎస్‌ వివేకానందరెడ్డిని హత్య చేసింది మేమే. ఇందులో పెద్దపెద్ద వాళ్ల హస్తం ఉండడం వల్లే ఈ కేసు ముందుకు వెళ్లడం లేద"ని వివేకా హత్య కేసులో అప్రూవర్‌గా మారిన దస్తగిరి ఆరోపించారు.

Ongole Crime: వివాహితను బైక్​తో ఢీ కొట్టి.. ఆపై అత్యాచారం..!

Ongole Crime: వివాహితను బైక్​తో ఢీ కొట్టి.. ఆపై అత్యాచారం..!

ఆంధ్రప్రదేశ్ | October 14, 2022

రోజురోజుకు మహిళలపై అఘాయిత్యాలు పెరుగిపోతున్నాయి. తాజాగా ద్విచక్ర వాహనంపై వెళ్తున్న వివాహితను ఢీకొట్టి మరీ ఆమెపై అత్యాచారానికి పాల్పడ్డారు కొందరు కామాంధులు. ఈ దారుణ ఘటన ప్రకాశం జిల్లా ఒంగోలు శివారులో జరిగింది.

Rythu Bharosa: రైతులకు గుడ్ న్యూస్.. ఈ నెల 17న రైతు భరోసా నిధులు

Rythu Bharosa: రైతులకు గుడ్ న్యూస్.. ఈ నెల 17న రైతు భరోసా నిధులు

ఆంధ్రప్రదేశ్ | October 12, 2022

ఈ ఏడాది రైతు భరోసా రెండో విడత నిధులను అక్టోబరు 17న అర్ఙులైన లబ్ధిదారుల ఖాతాల్లో వేయనున్నట్టు సీఎం జగన్ తెలిపారు. ఖరీఫ్‌లో ఇప్పటివరకూ 1.10 కోట్ల ఎకరాల్లో పంటలసాగు జరుగుతుందని, ఇంకా అక్కడక్కడా కొన్ని ప్రాంతాల్లో నాట్లు కొనసాగుతున్నాయని ఆయన తెలిపారు. గడిచిన మూడేళ్లలో ఉద్యానవన సాగు పెరిగిందని అధికారులు సీఎం జగన్‌కు వివరించారు.

Surya, Chandra Grahanam Effect : గ్రహణం రెండు రోజులు పాటు టీటీడీ దర్శనాలు బంద్

Surya, Chandra Grahanam Effect : గ్రహణం రెండు రోజులు పాటు టీటీడీ దర్శనాలు బంద్

తప్పక చదవాలి | October 12, 2022

అక్టోబర్ 25న సాయంత్రం 5 గంటల 11 నిముషాల నుండి 6 గంటల 27 నిముషాల మధ్య సూర్య గ్రహణం ఏర్పడనుంది. ఆ రోజు ఉదయం 8 గంటల 11 నిముషాల నుంచి రాత్రి 7 గంటల 30 నిముషాల వరకు దర్శనం ద్వారాలు మూసే ఉండనున్నాయి.

IIIT: రేపటి నుంచి ట్రిపుల్ ఐటీ కౌన్సిలింగ్ షురూ.. వాటిని తీసుకెళ్లడం మర్చిపోకండి..!

IIIT: రేపటి నుంచి ట్రిపుల్ ఐటీ కౌన్సిలింగ్ షురూ.. వాటిని తీసుకెళ్లడం మర్చిపోకండి..!

ఆంధ్రప్రదేశ్ | October 11, 2022

రేపటి నుంచి ట్రిపుల్ ఐటీ కౌన్సిలింగ్ ప్రారంభం కానుంది. ఆర్జీయూకేటీ పరిధిలోని నూజివీడు, ఇడుపులపాయ, శ్రీకాకుళం, ఒంగోలు ట్రిపుల్‌ ఐటీల్లో ప్రవేశాలకు సంబంధించి ఇప్పటికే అభ్యర్థుల ఎంపిక పూర్తయ్యింది. ఇలా ఎంపికైన అభ్యర్థులకు అధికారులు ఈ నెల 12 నుంచి 16 వరకు కౌన్సెలింగ్‌ నిర్వహించనున్నారు.

Everest: ఎవరెస్ట్ పై రెపరెపలాడిన తెదేపా జెండా.. ఎందుకో తెలుసా..?

Everest: ఎవరెస్ట్ పై రెపరెపలాడిన తెదేపా జెండా.. ఎందుకో తెలుసా..?

ఆంధ్రప్రదేశ్ | October 9, 2022

తెలుగుదేశం పార్టీ జెండా ఎవరెస్ట్ పై రెపరెపలాడింది. అదెలా అనుకుంటున్నారా, ప్రపంచంలోనే ఎత్తైన ఎవరెస్ట్ శిఖరాన్ని 80 ఏళ్ల వృద్ధుడు అధిరోహించి అరుదైన ఘనత సాధించాడు. ఇదిలా ఉంటే అక్కడి వరకూ వెళ్లి తాను ప్రజలకు ఓ విజ్ఞప్తి చేశాడు. మరి ఆ విషయాలేంటో చూసేయ్యండి.

Sarpanch: అర్థరూపాయే ఉంది అభివృద్ధి చేయలేం.. నన్నేం అడగొద్దు..!

Sarpanch: అర్థరూపాయే ఉంది అభివృద్ధి చేయలేం.. నన్నేం అడగొద్దు..!

ఆంధ్రప్రదేశ్ | October 9, 2022

పంచాయతీ ప్రజలకు నమస్కారం. ఖాతాలో అర్థరూపాయి మాత్రమే ఉంది కనుక అభివృద్ధి పనులు చేయలేను కాబట్టి నేన్నేం అడగొద్దు ప్లీజ్ అంటూ ఓ సర్పంచ్ పెట్టిన వాట్సాప్ స్టేటస్ ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.

AP Politics:  చోడవరం వైసీపీ ఎమ్మెల్యే రాజీనామా

AP Politics: చోడవరం వైసీపీ ఎమ్మెల్యే రాజీనామా

ఆంధ్రప్రదేశ్ | October 8, 2022

ఏపీ రాజకీయాలు రోజురోజుకు వేడెక్కుతున్నాయి. విశాఖ కేంద్రంగా రాజకీయనేతలు వికేంద్రీకరణకు మద్దతు తెలుపుతున్నారు. కాగా తాజాగా చోడవరం వైసీపీ ఎమ్మెల్యే కరణం ధర్మశ్రీ తన ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేశారు.

Devaragattu: బన్నీ ఉత్సవంలో రక్తం చిందింది.. 60 మందికి గాయాలు

Devaragattu: బన్నీ ఉత్సవంలో రక్తం చిందింది.. 60 మందికి గాయాలు

ఆంధ్రప్రదేశ్ | October 6, 2022

దసరా సందర్భంగా ఆంధ్రప్రదేశ్ కర్నూలు జిల్లాలో నిర్వహించే దేవరగట్టులో బన్నీ ఉత్సవాలు ముగిశాయి. ఈసారి కూడా దేవరగట్టు కర్రల సమరంలో  రక్తం చిందింది. విజయదశమి సందర్భంగా ఊరేగే ఉత్సవ విగ్రహాల కోసం 10 గ్రామాల ప్రజలు కర్రలతో కొట్టుకున్నారు.

← 1 … 22 23 24 25 26 →

తాజా వార్తలు

మరిన్ని
  • kaleshwaram: నేటి నుంచి సరస్వతీ పుష్కరాలు ప్రారంభం

    May 15, 2025
  • Realme Neo 7 Turbo Launched: సంథింగ్ సంథింగ్.. రియల్‌మీ నియో 7 టర్బో లాంచ్.. ఫీచర్స్ చూస్తే అవాక్కే..!

    May 15, 2025
  • Paradise Movie: నాని – అనిరుధ్ కాంబో.. ఆడియో రైట్స్ ఆ మాత్రం లేకపోతే ఎలా.. ?

    May 14, 2025
  • Deepika Padukone: స్పిరిట్ కోసం అంత డిమాండ్ చేసిన దీపికా.. ఇది చాలా ఓవర్ గురూ.. ?

    May 14, 2025
  • ISRO: మరో ప్రయోగానికి సిద్ధమైన ఇస్రో.. ఈనెల 18న నింగిలోకి రాకెట్

    May 14, 2025
  • Categories:
  • తాజా వార్తలు
  • బ్రేకింగ్ న్యూస్
  • ప్రాంతీయం
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • జాతీయం
  • తప్పక చదవాలి
  • సినిమా
  • సినిమా వార్తలు
  • పొలిటికల్ వార్తలు
  • Trending Tags:
  • సినిమా
  • టాలీవుడ్
  • బాలీవుడ్
  • సినిమా రివ్యూలు
  • సినిమా వార్తలు
  • హాలీవుడ్
  • Hot Stories:
  • నేటి బంగారం ధరలు
  • ప్రైమ్9స్పెషల్
  • ఫోటోలు
  • బిజినెస్
  • బ్రేకింగ్ న్యూస్
  • యాదాద్రి ఆదాయం

Download Apps

  • Download App from
  • Download App from

Subscribe for the latest news

225K
Followers
Followers
Subscribers
15.1k
Followers
  • About Us
  • Contact Us
  • Terms & Conditions
  • Privacy Policy
  • ©2025 All Rights Reserved | Powered by Veegam