Home / Andhrapradesh
AP Deputy CM Pawan Kalyan Araku Visit: కేరళ తరహాలో అరకు ప్రాంతాన్ని హోంటూరిజం పేరిట అభివృద్ధి చేస్తామని ఏపీ ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ అన్నారు. అల్లూరి సీతారామరాజు జిల్లాలో రెండోరోజు ఆయన పర్యటించారు. డుంబ్రిగుడ మండలం కురిడిలోని భ్రమరాంబ సమేత మల్లికార్జున స్వామికి పవన్ ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం గ్రామాన్ని సందర్శించి, రచ్చబండ కార్యక్రమంలో పవన్ పాల్గొని మాట్లాడారు. కురిడిని మోడల్ పర్యాటక కేంద్రంగా తీర్చిదిద్దుతాం.. ఈ సందర్భంగా పవన్ […]
Theft in Kia Car Industry: ఏపీలో భారీ దొంగతనం జరిగింది. ఏకంగా కార్ల కంపెనీ కియాకు దొంగలు ఎసరు పెట్టారు. ఏపీలోని కియా కార్ల కంపెనీలో ఏకంగా 900 ఇంజిన్లు దొంగలు చోరీ చేశారు. ఈ ఘటన దేశవ్యాప్తంగా హాట్ టాపిక్గా మారింది. ఏపీలోని శ్రీసత్య సాయి జిల్లాలోని కియా కార్ల పరిశ్రమలో 900 ఇంజిన్లను అర్ధరాత్రి దొంగిలించారు. వాస్తవంగా ఈ ఘటన మార్చి నెలలో జరిగింది. కానీ, విషయాన్ని దాచినట్లు తెలుస్తోంది. తాజాగా దొంగతనం […]
Pawan Kalyan’s Son injured in fire at Singapore School: ఏపీ ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ విశాఖ పర్యటన రద్దు అయింది. అధికారులకు సమాచారం అందించారు. ప్రస్తుతం పవన్ అరకు ఏజెన్సీలో పర్యటిస్తున్నారు. అయితే పవన్ కల్యాణ్ కుమారుడు అగ్నిప్రమాదంలో గాయపడ్డారు. దీంతో కొడుకుకు సింగపూర్లోని ఓ ఆసుపత్రిలో చికిత్స అందిస్తున్నారు. సమాచారం అందుకున్న పవన్ కల్యాణ్ తన విశాఖ పర్యటనను రద్దు చేసుకున్నారు. ఇవాళ సాయంత్రం తన అరకు పర్యటనను పూర్తి చేసుకొని […]
AP Congress President YS Sharmila Sensational Tweet on YS Jagan: వైసీపీ నేతలపై ఏపీ కాంగ్రెస్ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల సంచలన వ్యాఖ్యలు చేశారు. సోమవారం ఆమె సోషల్ మీడియా వేదికగా పోస్టు పెట్టారు. వైసీపీకి, ఆ పార్టీని మోసే సంస్థలకు ఇంకా పచ్చ కామెర్ల రోగం తగ్గినట్లు లేదని ఆరోపించారు. కళ్లకు కమ్మిన పసుపు బైర్లు తొలగినట్లు లేదన్నారు. ఇప్పటికీ అద్దంలో ముఖం చూసుకున్నా చంద్రబాబు కనిపించడం చాలా బాధాకరమన్నారు. ఏది చేసినా […]
AP Deputy CM Pawan Kalyan Launched “Adavitalli Bata” Program: అడవి తల్లిని నమ్ముకుంటే మనకు బువ్వ పెడుతుందని, నీడనిస్తుందని ఏపీ ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ అన్నారు. అల్లూరి సీతారామరాజు జిల్లా డుంబ్రిగుడలో ‘అడవితల్లి బాట’ కార్యక్రమానికి ఆయన శ్రీకారం చుట్టారు. పలు ప్రాంతాల్లో రోడ్ల నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా డుంబ్రిగుడలో నిర్వహించిన సభలో ఆయన మాట్లాడారు. రోడ్ల నిర్మాణానికి రూ.49 కోట్లు మంజూరు.. గిరిజన ప్రాంతాల్లో రోడ్ల నిర్మాణానికి […]
AP CM Chandrababu’s plan for global Medcity in Capital Amaravati: రాజధాని అమరావతిలో గ్లోబల్ మెడ్సిటీని ఏర్పాటు చేయాలని భావిస్తున్నామని ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తెలిపారు. రాష్ట్రంలోని ప్రతి నియోజకవర్గంలో 100 నుంచి 300 పడకల ఆసుపత్రి నిర్మాణానికి ప్రణాళికలు సిద్ధం చేస్తున్నట్లు వెల్లడించారు. వైద్యం, ఆరోగ్యంపై మీడియా ఎదుట ముఖ్యమంత్రి పవర్ పాయింట్ ప్రజంటేషన్ ఇచ్చారు. ఏపీలో పెరిగిన వైద్య ఖర్చులు, వివిధ వ్యాధులపై చంద్రబాబు వివరాలు తెలిపారు. కుప్పంలో […]
AP CM Chandrababu : కేంద్ర వాణిజ్య, పరిశ్రమల శాఖ మంత్రి పీయూష్ గోయల్కు ఏపీ సీఎం చంద్రబాబు లేఖ రాశారు. అగ్రరాజ్యం అమెరికా సుంకాల కారణంగా నష్టపోతున్న ఆక్వా రంగానికి అండగా నిలువాలని విజ్ఞప్తి చేశారు. సుంకాల నుంచి ఆక్వా ఉత్పత్తులు మినహాయింపు పొందేలా ప్రయత్నాలు చేసి రైతన్నలను ఆదుకోవాలని కోరారు. ఏపీ రాష్ట్ర జీడీపీలో మత్స్య రంగం కీలకమైన భూమిక పోషిస్తోందని, ఆక్వా రైతులకు సంక్షోభ సమయంలో అండగా నిలువాలని సీఎం లేఖలో పేర్కొన్నారు. […]
Three boys Missing in Krishna River : పండుగ పూట కృష్ణా జిల్లాలో విషాదం చోటుచేసుకుంది. జిల్లాలోని అవనిగడ్డ మండలం మోదుమూడి గ్రామంలో ముగ్గురు బాలురు మృతిచెందారు. శ్రీరామనవమి పండుగ సందర్భంగా ముగ్గురు బాలురు కృష్ణా నదిలో స్నానానికి వెళ్లారు. స్నానానికి దిగి ముగ్గురు బాలురు గల్లంతై మృతి ప్రాణాలు విడిచారు. ఆదివారం ఉదయం మత్తి వెంకట గోపి కిరణ్ (15), ఎం.వీరబాబు (15), ఎం.వర్ధన్ (16) స్నానానికి నదిలోకి దిగి గల్లంతయ్యారు. సమాచారం అందుకున్న […]
Growth rate : దేశంలో వృద్ధిరేటు మెరుగ్గా ఉన్న రాష్ట్రాల్లో ఆంధ్రప్రదేశ్ టాప్లోకి వచ్చింది. స్థిర ధరల్లో 8.21 శాతం వృద్ధి రేటుతో ఏపీ రెండో స్థానంలో నిలిచింది. 9.69 శాతంతో తమిళనాడు మొదటి స్థానంలో ఉంది. ఆదివారం సెంట్రల్ మినిస్ట్రీ ఆఫ్ స్టాటిస్టిక్స్ అండ్ ప్రోగ్రామ్ ఇంప్లిమెంటేషన్ నివేదిక విడుదల చేసింది. ఏడాది కాలంలో ఆంధ్రప్రదేశ్ వృద్ధిరేటు 2.02 శాతం పెరిగి 8.21గా నమోదైంది. ప్రస్తుత ధరల విభాగంలో 12.02 శాతంగా ఉంది. […]
AP CM Chandrababu: జగ్జీవన్రామ్ స్ఫూర్తితో కూటమి సర్కారు పనిచేస్తోందని ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అన్నారు. రాష్ట్రాభివృద్ధికి ఎప్పటికప్పుడు నూతన ఆలోచనలు చేస్తున్నట్లు తెలిపారు. శనివారం ఎన్టీఆర్ జిల్లా ముప్పాళ్లలో సీఎం పర్యటించారు. జగ్జీవన్ రామ్ జయంతి వేడుకల్లో పాల్గొని నివాళులర్పించారు. పీ-4 కార్యక్రమంలో భాగంగా బంగారు కుటుంబాలతో ఆయన మాట్లాడారు. ఏపీ అభివృద్ధికి నూతన ఆలోచనలు.. ఏపీ అభివృద్ధికి ఎప్పటికప్పుడు నూతన ఆలోచనలు చేస్తున్నామని చెప్పారు. మహిళల కోసం డ్వాక్రా సంఘాలను […]