Home / Alluri district
ఆంధ్రప్రదేశ్ అల్లూరి జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. చింతూరు వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో ఆరుగురి మృతిచెందారు.
పంచాయతీ ప్రజలకు నమస్కారం. ఖాతాలో అర్థరూపాయి మాత్రమే ఉంది కనుక అభివృద్ధి పనులు చేయలేను కాబట్టి నేన్నేం అడగొద్దు ప్లీజ్ అంటూ ఓ సర్పంచ్ పెట్టిన వాట్సాప్ స్టేటస్ ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.
రెవిన్యూ శాఖ అంటేనే ప్రజలు బెంబేళెత్తిపోతున్నారు. లంచం కోసం సామాన్యుడిని కూడా వదలడం లేదు. దీంతో ఉన్నది కట్టబెట్టడమో లేదా సరిపెట్టుకోవడమో జరిగేలా ప్రభుత్వ సిబ్బంది ప్రజలను నంజుకు తింటుంటారు. అలాంటి సంఘటనలో ఓ బాధితుడు ఏసిబి ఆశ్రయించడంతో వలలో రెవిన్యూ సిబ్బంది చిక్కుకొన్నాడు.