Home / జాతీయం
Special trains by South Central Railway: ప్రయాణికుల సౌకర్యార్థం దక్షిణ మధ్య రైల్వే మరిన్ని ప్రత్యేక రైళ్లను నడుపుతోంది. ఈ మేరకు చర్లపల్లి- తిరుపతి మధ్య స్పెషల్ ట్రైన్స్ నడుపుతున్నట్టు అధికారులు తెలిపారు. ఈ నేపథ్యంలోనే ప్రతి శుక్ర, శనివారాల్లో చర్లపల్లి నుంచి తిరుపతికి, ప్రతి సోమ, శనివారాల్లో తిరుపతి నుంచి చర్లపల్లి రైళ్లు ప్రయాణికులు అందుబాటులో ఉంటాయని వెల్లడించారు. రైలు నెంబర్ 07017 చర్లపల్లి నుంచి తిరుపతికి ప్రతి శుక్ర, శనివారాల్లో రాత్రి 9.45 […]
Bihar CM Nitish Kumar introduced Free electricity and increased Pension: బీహార్ అసెంబ్లీ ఎన్నికలు ఈ ఏడాది చివరిలో జరగనున్నాయి. ఈ నేపథ్యంలో ప్రధాన రాజకీయ పార్టీలు తమ వ్యూహాలకు పదును పెడుతున్నాయి. అధికారపక్షమైన ఎన్డీఏ ఇప్పటికే మహిళా రిజర్వేషన్, పెన్షన్ పెంపుపై హామీ ఇచ్చింది. తాజాగా రాష్ట్ర ప్రజలకు మరో పథకం ఇచ్చేందుకు నితీశ్ కుమార్ ప్రభుత్వం సిద్ధమైంది. 100 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్ ను అందించడానికి సన్నాహాలు చేస్తున్నారు. ఈ […]
Karnataka Deputy CM DK Shivakumar on CM Chair: కర్ణాటకలో ముఖ్యమంత్రి మార్పు అంశంపై రాజకీయం రోజురోజుకూ వేడెక్కుతోంది. ఐదేళ్లు తానే సీఎంనని ఓ వైపు ముఖ్యమంత్రి సిద్ధరామయ్య నొక్కి చెబుతున్నారు. అటు డిప్యూటీ సీఎం డీకే శివకుమార్ తన చేతుల్లో ఏమీ లేదంటూనే ‘ఆశ పడటంలో తప్పులేదు కదా’ అనే సంకేతాలిస్తారు. ఈ పరిణామాల నేపథ్యంలో తాజాగా డీకే చేసిన వ్యాఖ్యలు మరింత చర్చనీయాంశంగా మారాయి. కుర్చీ దొరికితే వదలొద్దంటూ అధికార పీఠంపై తనకు […]
Building Collapse in Delhi: దేశ రాజధాని ఢిల్లీలో ఘోర ప్రమాదం జరిగింది. ఇవాళ ఉదయం నార్త్ ఈస్ట్ ఢిల్లీలోని జనతా మజ్దూర్ కాలనీలో నాలుగు అంతస్తుల భవనం ఒక్కసారిగా కుప్పకూలింది. దీంతో భవనంలో నివాసం ఉండే వారు శిథిలాల కింద చిక్కుకుపోయారు. స్థానికుల సమాచారం మేరకు అగ్నిమాపక సిబ్బంది, రెస్క్యూ టీమ్ రంగంలోకి దిగాయి. ఇప్పటివరకు నలుగురిని సురక్షితంగా బయటకు తీసుకువచ్చారు. గాయాలైన వారిని చికిత్స నిమిత్తం సమీప ఆసుపత్రికి తరలించారు. భవనం శిథిలాల […]
Ahmedabad Plane Crash Preliminary Reveals: అహ్మదాబాద్ ఎయిర్ ఇండియా విమాన ప్రమాదం ఘటనపై ప్రాథమిక నివేదిక వెల్లడైంది. దీనిపై ఎయిర్ క్రాఫ్ట్ యాక్సిడెంట్ ఇన్వెస్టిగెంట్ బ్యూరో 15 పేజీల నివేదికను సమర్పించింది. విమానం టేకాఫ్ అయిన కొన్ని సెకన్లలోనే ఫ్యూయల్ స్విచ్లు ఆగిపోవడంతో ప్రమాదం జరిగిందని ప్రాథమిక నిర్ధారణకు వచ్చింది. ఈ ప్రమాదానికి ముందు ఫ్యూయల్ పరిమితిలోనే ఉందని ఏఏఐబీ పేర్కొంది. విమానయాన మార్గంలో పక్షికి సంబంధించిన ఎలాంటి కదలికలు నమోదు కాలేదని స్పష్టం చేసింది. […]
Greenfield Highway for Amaravati: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ రవాణా ఆధారిత అభివృద్ధిపై కీలక ఆలోచనలు చేస్తుంది. కొత్త ఎక్స్ప్రెస్ హైవే, డ్రైపోర్టు, పోర్టు రైలు మార్గాల నిర్మాణంలో ఎగుమతులు, దిగుమతులను సులభతరం చేయవచ్చని భావిస్తోంది. ఈ నేపథ్యంలో భాగంగా హైదరాబాద్ సమీపంలోని ఫోర్త్ సిటీ నుంచి ఆంధ్రప్రదేశ్లోని అమరావతికి గ్రీన్ఫీల్డ్ ఎక్స్ప్రెస్ హైవే నిర్మించనుంది. అలాగే హైదరాబాద్ శివారులో నిర్మించాలనుకున్న డ్రైపోర్టు నుంచి మచిలీపట్నం పోర్టు వరకు కొత్త రైలు మార్గానికి ఆలోచిస్తుంది. ఈ విషయాన్ని రాష్ట్ర […]
Odisha Couple Tied To Yoke for Love marriage: కట్టుబాట్లకు వ్యాతిరేకంగా ప్రేమ వివాహం చేసుకున్నందుకు ఓ ప్రేమ జంటను కాడెద్దులుగా నాగలికి కట్టి పొలం దున్నించారు. ఈ ఘటన ఒడిశాలోని రాయగడ జిల్లా కంజామఝిరా గ్రామంలో చోటుచేసుకుంది. కంజామఝిరా గ్రామానికి చెందిన ఓ యువకుడు అదే గ్రామానికి చెందిన తన అత్త కూతురుని ప్రేమ వివాహం చేసుకున్నాడు. అయితే ఆ గ్రామంలో అత్త వరుసయ్యే వారి కూతురులను పెళ్లి చేసుకోవడం నిషేదం. అక్కడి […]
BreakingNews: ఢిల్లీలో భూకంపం మళ్లీ సంభవించింది. హరియాణాలో కూడా భూమి కంపించింది. రిక్టర్ స్కేలుపై 3.7గా నమోదైంది. శుక్రవారం సాయంత్రం 7.49 గంటలకు హర్యానాలోని ఝజ్జర్లో 3.7 తీవ్రతతో భూకంపం సంభవించింది, పొరుగున ఉన్న ఢిల్లీ-ఎన్సిఆర్ ప్రాంతంలో కూడా ప్రకంపనలు సంభవించాయి. 10 కిలోమీటర్ల లోతులో భూకంపం సంభవించినట్లు అధికారులు తెలిపారు. గురువారం ఉదయం 9.04 గంటలకు అదే ప్రాంతంలో 4.4 తీవ్రతతో బలమైన భూకంపం సంభవించగా మళ్లీ శుక్రవారం సాయంత్రం భూకంపం నమోదైంది. ఝజ్జర్లో కొన్ని […]
Ajit Doval: ఏ దేశానికైనా విదేశీ వ్యవహారాలు అంతఈజీ కాదు. ఒక దేవం వెనుక మరెన్నో ప్రయోజనాలను ఉంచుతుంది అమెరికాలాంటి దేశం. భారత్ ముందు పాకిస్తాన్ ఎందుకూ పోటీకి రాలేదు. దానికంత శక్తి లేదు. కానీ దాని వెనకాల అమెరికా పొంచి ఉంది. ఎందుకంటే అమెరికాకు, చైనాకు మరో బానిసలాగ, లోకల్ బాషలో చెప్పాలంటే పాలేరులాగ పాకిస్తాన్ ఉంది. పాకిస్తాన్ పోర్టులు చైనాకు, ఆర్మీ బేస్ లు అమెరికాకు పెట్టుకునేందు పాకిస్తాన్ అంగీకరించింది. అంతేకాదు ట్రంప్ ఫ్యామిలీ […]
Election Commission: కేంద్ర ఎన్నికల సంఘంపై కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ ఇవాళ విరుచుకుపడ్డారు. బీహార్ లో ఈసీ ఎన్నికల దొంగతనానికి కుట్ర చేస్తోందని ఆరోపించారు. అసెంబ్లీ ఎన్నికల ముందు బీహార్ లో ఓటర్ల జాబితాను సవరించాలని ఈసీ తీసుకున్న నిర్ణయాన్ని ఆయన తప్పుబట్టారు. అయితే ఈసీ నిర్ణయంపై పలు పార్టీలు సుప్రీంకోర్టును ఆశ్రయించాయి. అయితే ఓటర్ల జాబితాను సవరించడం ఈసీ చట్టబద్ధమైన హక్కు అని సుప్రీంకోర్టు తీర్పు చెప్పింది. ఒడిశా రాజధాని భువనేశ్వర్ లో […]