Home / జాతీయం
PM Modi : ప్రధాని నరేంద్ర మోదీ ప్రతిపక్షాలపై విరుచుకుపడ్డారు. ప్రతిపక్షాలు అధికార కాంక్షతో కుటుంబ ప్రయోజనాలపై దృష్టి సారిస్తున్నారని విమర్శించారు. తమ పార్టీ ఎటువంటి పదవీ కాంక్ష లేకుండా సమ్మిళిత అభివృద్ధి ధ్యేయంగా ముందుకుసాగుతోందని చెప్పారు. ఎన్డీయే కూటమి నేతలంగా ప్రతిఒక్క పౌరుడి అభివృద్ధే ధ్యేయంగా పని చేస్తున్నారని పేర్కొన్నారు. ఫూలే దంపతులను ఆదర్శంగా తీసుకొని తాము మహిళల విద్య, అభివృద్ధికి కృషి చేస్తున్నామన్నారు. శుక్రవారం ఉత్తరప్రదేశ్లోని వారణాసిలో రూ.3,880 కోట్ల విలువైన 44 ప్రాజెక్టులకు […]
Tahawwur Rana : ముంబై పేలుళ్ల ఘటనలో కీలక నిందితుడైన తహవూర్ రాణా ఇండియాకు చేరుకున్నారు. అధికారులు ప్రత్యేక విమానంలో ఢిల్లీకి తీసుకొచ్చారు. ఇవాళ మధ్యాహ్నం విమానం ఢిల్లీలోని పాలెం విమానాశ్రయంలో ల్యాండ్ అయినట్లు ప్రభుత్వవర్గాలు తెలిపాయి. ఢిల్లీ ఎయిర్ పోర్టులో భద్రత కట్టుదిట్టం.. మరోవైపు రాణా రాక సందర్భంగా ఢిల్లీ ఎయిర్పోర్టుతోపాటు పలు ప్రాంతాల్లో భద్రత కట్టుదిట్టం చేశారు. బుల్లెట్ ప్రూఫ్ వాహనాలు, సాయుధ కమాండోలు మోహరించారు. రాణాను ఢిల్లీ ఎయిర్పోర్టు నుంచి బుల్లెట్ […]
Tahawwur Rana : ముంబయి పేలుళ్ల ఘటనలో కీలక నిందితుడు తహవూర్ రాణాను అగ్రరాజ్యం అమెరికా సర్కారు ఇండియాకు అప్పగించగా, దీంతో అతడిని అధికారులు ఇండియాకు తరలిస్తున్నారు. ప్రత్యేక విమానం అమెరికా నంచి భారత్కు బయల్దేరింది. ఇవాళ మధ్యాహ్నం ఢిల్లీలో ల్యాండ్ కానున్నట్లు ప్రభుత్వ వర్గాలు వెల్లడించాయి. ఈ నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. కేసును వాదించేందుకు ప్రత్యేక పబ్లిక్ ప్రాసిక్యూటర్గా నరేందర్ మాన్ను నియమిస్తూ కేంద్ర హోం శాఖ గురువారం ఉత్తర్వులు జారీ […]
Union Minister’s Granddaughter Murder : కేంద్ర మంత్రి ఇంట్లో తీవ్ర విషాదం చోటు చేసుకుంది. జితన్ రామ్ మాంఝీ మనువరాలు సుష్మాదేవి (32) దారుణ హత్యకు గురైంది. బిహార్లోని గయ జిల్లా అత్రి బ్లాక్ పరిధిలోని టెటువా గ్రామంలో ఈ ఘటన జరిగింది. ఆమె భర్తే కాల్చి చంపినట్లు అనుమానిస్తున్నారు. భార్యాభర్తల మధ్య మనస్పర్థలు.. వివరాల్లోకి వెళ్తే.. సుష్మ, ఆమె భర్త రమేశ్ మధ్య మనస్పర్థలే ఈ హత్యకు కారణమని భావిస్తున్నారు. సుష్మాదేవి తన […]
Union Home Minister Amit Shah : ముంబై పేలుళ్ల ఘటన కేసులో కీలక నిందితుడు తహవ్వుర్ రాణాను గురువారం మధ్యాహ్నం ఇండియాకు తీసుకురానున్నారు. ఈ విషయంపై కేంద్ర హోంమంత్రి అమిత్ షా స్పందించారు. అతడి అప్పగింత ఇండియాకు అతిపెద్ద దౌత్య విజయంగా పేర్కొన్నారు. ఈ సందర్భంగా అమిత్ షా కాంగ్రెస్ పార్టీపై విమర్శలు చేశారు. హాని కలిగించే వ్యక్తులను వ్యక్తులను వదలం.. దేశ ప్రజలకు హాని కలిగించే వ్యక్తులను ప్రధాని మోదీ నేతృత్వంలోని కేంద్ర […]
Rahul Gandhi Sensational Comments about BC Reservation Bill: కాంగ్రెస్ అగ్రనేత, ఎంపీ రాహుల్ గాంధీ సంచలన వ్యాఖ్యలు చేశారు. అహ్మదాబాద్లో నిర్వహించిన ఏఐసీసీ సమావేశంలో దేశంలో నెలకొన్న సమస్యలపై ఆగ్రహం వ్యక్తం చేశారు. దేశ సమస్యలు తీర్చాలంటే దేశాన్ని ఎక్స్రే తీయాలని అన్నారు. బీసీల రిజర్వేషన్ల పెంచేందుకు తెలంగాణ సర్కార్ కీలక నిర్ణయం తీసుకుందన్నవారు. ఇందులో భాగంగానే సీఎం రేవంత్ రెడ్డి రిజర్వేషన్లను పెంచుతూ చేసిన బిల్లును కేంద్రానికి పంపించారన్నారు. అయితే తెలంగాణ […]
Cabinet approves doubling of single railway line: కేంద్ర కేబినెట్ మరో కీలక నిర్ణయం తీసుకుంది. తిరుపతి టూ పాకాల, పాకాల టూ కాట్పాడి మధ్య దాదాపు 104 కిలోమీటర్ల వరకు డబ్లింగ్ పనులు చేసేందుకు కేంద్ర కేబినెట్ ఆమోదం తెలిపింది. ఢిల్లీలో నిర్వహించిన మీడియా సమావేశంలో ఈ విషయాన్ని కేంద్ర రైల్వే శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ ప్రకటించారు. ఈ తిరుపతి – పాకాల – కాట్పాడి డబ్లింగ్ పనులను రూ.1,332 కోట్లతో చేపట్టనున్నట్లు […]
Senior Congress leader Kumari Ananthan Passes Away: తెలంగాణ మాజీ గవర్నర్ తమిళిసై ఇంట తీవ్ర విషాదం చోటుచేసుకుంది. తమిళిసైకి పితృవియోగం కలిగింది. తమిళనాడు కాంగ్రెస్లో తమిళిసై తండ్రి కుమారి అనంతన్(93) సీనియర్ నాయకుడిగా గుర్తింపు పొందారు. గత కొంతకాలంగా వృద్ధాప్య సమస్యలతో అపోలో ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. ఈ క్రమంలోనే ఆయన ఆరోగ్య పరిస్థితి మరింత విషమించడంతో అర్ధరాత్రి కన్నుమూసినట్లు ఆస్పత్రి వర్గాలు తెలిపాయి. ఇదిలా ఉండగా, చెన్నైలోని సొలి గ్రామానికి ఆయన […]
Mallikarjun Kharge Comments on BJP and RSS: బీజేపీ-ఆర్ఎస్ఎస్లపై కాంగ్రెస్ పార్టీ జాతీయాధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. దేశం కోసం పోరాడిన జాతీయ నాయకులపై కుట్ర పన్నుతున్నారని మండిపడ్డారు. ఆర్ఎస్ఎస్ సిద్ధాంతాలు సర్దార్ వల్లభాయ్ పటేల్ భావజాలానికి వ్యతిరేకం కంటూ విమర్శించారు. మంగళవారం కాంగ్రెస్ పార్టీ వర్కింగ్ కమిటీతో జరిగిన సమావేశంలో పాల్గొని ఈ వ్యాఖ్యలు చేశారు. సర్దార్ వల్లభాయ్ పటేల్ భావజాలానికి ఆర్ఎస్ఎస్ సిద్ధాంతాలు వ్యతిరేకంగా ఉన్నాయని మండిపడ్డారు. స్వాతంత్ర్య ఉద్యమంలో […]
Relief for Tamil Nadu DMK Government in Supreme Court: తమిళనాడు డీఎంకే సర్కారుకు సుప్రీంకోర్టులో ఊరట లభించింది. సర్కారు శాసనసభలో ఆమోదించిన బిల్లులు ఆపొద్దని స్పష్టంచేసింది. కీలక బిల్లులకు సమ్మతి తెలపకుండా పెండింగ్లో ఉంచడం చట్టవిరుద్ధమని తీర్పునిచ్చింది. అసెంబ్లీ తీర్మానించిన బిల్లులను ఆమోదించడంలో జాప్యం వల్ల గవర్నర్ ఆర్ఎన్ రవికి, తమిళనాడు సర్కారుకు మధ్య ఘర్షణ వాతావరణం నెలకొన్న సంగతి తెలిసిందే. గవర్నర్ చర్య చట్టవిరుద్ధం, ఏకపక్షం.. పది బిల్లులను రాష్ట్రపతి పరిశీలనకు […]