Home / జాతీయం
:ఒడిశా రైలు ప్రమాద బాధితుల కోసం లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (ఎల్ఐసి) తన క్లెయిమ్ సెటిల్మెంట్ ప్రక్రియను సడలించినట్లు కార్పొరేషన్ చైర్పర్సన్ సిద్ధార్థ మొహంతి శనివారం తెలిపారు. క్లెయిమ్దారుల ట్రయల్స్ మరియు కష్టాలను తగ్గించడానికి ఎల్ఐసి రాయితీలను ప్రకటించింది.
బాలాసోర్ రైలు ప్రమాదఘటన నేపధ్యంలో సుప్రీంకోర్టులో ప్రజా ప్రయోజన వ్యాజ్యం (పిల్) దాఖలయింది. రైల్వే వ్యవస్థలో ప్రస్తుత ప్రమాదం మరియు భద్రతా పరామితులను విశ్లేషించడానికి మరియు సమీక్షించడానికి మరియు క్రమబద్ధమైన భద్రతను సూచించడానికి సాంకేతిక సభ్యులతో కూడిన సుప్రీంకోర్టు రిటైర్డ్ జడ్జి నేతృత్వంలో నిపుణుల కమిషన్ను ఏర్పాటు చేయాలని సుప్రీం కోర్టులో పిఐఎల్ ప్రభుత్వం నుండి ఆదేశాలను కోరింది.
డిశాలోని బాలాసోర్లో జరిగిన రైలు ప్రమాదానికి కారకులైన వారిని విడిచిపెట్టబోమని ప్రధాని నరేంద్రమోదీ అన్నారు. అదివారం ఆయన ప్రమాదస్దలాన్ని సందర్శించి అధికారులను వివరాలు అడిగి తెలుసుకున్నారు
ఒడిసా రైలు ప్రమాదంపై యావత్ దేశప్రజలు దిగ్బ్రాంతి వ్యక్తం చేస్తున్నారు. ఒకేసారి మూడు రైళ్లు ఢీకొనడంతో ప్రమాద తీవ్రత ఎక్కువగా ఉంది. అటు రాజకీయ నాయకులు, ఇటు సినీ ప్రముఖులు సైతం ఈ దుర్ఘటనపై స్పందిస్తున్నారు. పలువురు ఈ ప్రమాద బాధితులకు సహాయం చేయడానికి ముందుకొస్తున్నారు.
Odisha Train Accident: ఒడిశాలోని బాలేశ్వర్ జిల్లాలో ఘోర రైలు ప్రమాదం జరిగిన సంగతి విధితమే. రక్తపు మరకలు, మృతదేహాలు, క్షతగాత్రులతో ఆ ప్రాంతమంతా మృత్యుఘోష ఆవరించి ఉంది. ఈ ఘోర ప్రమాదంలో ఇప్పటివరకు దాదాపు 290 మంది దుర్మరణం చెందినట్టు అధికారులు వెల్లడించారు.
ఒడిశా లో జరిగిన ఘోర రైలు ప్రమాదంలో క్షేమంగా బయటపడిన ప్రయాణికుల కోసం రైల్వే శాఖ స్పెషల్ ట్రైన్ ను ఏర్పాటు చేసింది. దాదాపు 250 మంది ప్రయాణికులను ప్రత్యేక రైలులో చెన్నైకి పంపుతున్నట్టు రైల్వే అధికారులు వెల్లడించారు.
భారత ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ అమెరికా పర్యటకు వెళ్లనున్నారు. అగ్రరాజ్యం అధ్యక్షుడు జో బైడెన్ ఆహ్వానం మేరకు మోదీ అమెరికా వెళ్లనున్నారు. ఈ పర్యటనలో భాగంగా జూన్ 22 న ప్రధాని మోదీ అమెరికా కాంగ్రెస్ సంయుక్త సమావేశంలో ప్రసంగించనున్నారు.
ఒడిశాలో జరిగిన మహా విషాదం యావత్ దేశాన్ని దిగ్భ్రాంతిని గురి చేసింది. ఇండియన్ రైల్వే చరిత్రలో అతి ఘోర ప్రమాదాల్లో ఒకటిగా నిలిచిందీ ఈ సంఘటన. ఈ ప్రమాదంలో ఇప్పటి వరకు 278 మంది మృతి చెందారు. 900 మందికి పైగా గాయపడ్డారు.
లైంగిక వేధింపుల ఆరోపణలు ఎదుర్కొంటున్న బీజేపీ ఎంపీ, భారత రెజ్లింగ్ సమాఖ్య అధ్యక్షుడు బ్రిజ్ భూషణ్ శరఱ్ సింగ్ ను అరెస్టు చేయాలని భారత రెజ్లర్ల నిరసనకు 1983 వన్టే ప్రపంచ కప్ జట్టు సభ్యులు మద్దతు తెలిపారు.
ఒడిశాలో జరిగిన ఘోర రైలు ప్రమాదంపై ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్ స్కీ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఈ ప్రమాదంలో మృతి చెందిన వారి కుటుంబాలకు, సన్నిహితులకు ఉక్రెయిన్ ప్రజల తరపున ప్రగాఢ సానుభూతి తెలిపారు.