Home / జాతీయం
బోగీల నుంచి మృతదేహాల వెలికితీత ఇంకా కొనసాగుతోంది. ఘటనా స్థలి వద్ద ఎన్డీఆర్ఎఫ్ తో సహా భారత ఆర్మీ కూడా సహాయ చర్యల్లో పాల్గొంటోంది.
ఒడిశా లోని బాలాసోర్లో మూడు రైళ్లు ఢీ కొన్న ప్రమాదంలో మృతి చెందిన వారి సంఖ్య 237 కు చేరగా.. 900 మంది వరకు తీవ్రంగా గాయపడ్డారని తెలుస్తుంది. ప్రమాదం రాత్రివేళ జరగడంతో సహాయక చర్యలకు ఆటంకం ఏర్పడింది. అయినా కానీ ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్, అగ్నిమాపక శాఖ సహా రైల్వే సిబ్బంది తీవ్రంగా శ్రమిస్తూ సహాయక చర్యల్లో పాల్గొంటున్నారు.
భారతీయ రైల్వే చరిత్రలోనే అత్యంత విషాదకర ఘటనగా ఒడిశాలో జరిగిన రైలు ప్రమాదం నిలిచింది. ఈ విషాదకర ఘటన దేశ వ్యాప్తంగా ప్రజలను తీవ్రంగా కలచివేసింది. తాజాగా అందుతున్న సమాచారం మేరకు ఈ ప్రమాదంలో మృతి చెందిన వారి సంఖ్య 237 కు చేరగా.. 900 మంది వరకు తీవ్రంగా గాయపడ్డారని తెలుస్తుంది.
ఒడిశా రైలు ప్రమాదం దేశ వ్యాప్తంగా మహా విషాద ఘటనగా నిలిచింది. బెంగళూరు-హౌరా సూపర్ఫాస్ట్ ఎక్స్ప్రెస్, షాలిమార్-చెన్నై సెంట్రల్ కోరమాండల్ ఎక్స్ప్రెస్, గూడ్స్ రైలు ఢీకొని ఒడిశాలో శుక్రవారం జరిగిన రైలు ప్రమాదంలో కనీసం 237 మంది మరణించగా.. మరో 900 మందికి పైగా గాయపడ్డారు. గత కొన్ని ఏళ్లుగా జరిగిన రైలు ప్రమాదాలను
ఒడిశా రాష్ట్రంలోని బాలేశ్వర్ జిల్లాలో శుక్రవారం జరిగిన ఘోర రైలు ప్రమాదంలో మృతుల సంఖ్య పెరుగుతూనే. బోగీల నుంచి మృతదేహాల వెలికితీత ఇంకా కొనసాగుతోంది. ఘటనా స్థలి వద్ద ఎన్డీఆర్ఎఫ్ తో సహా భారత ఆర్మీ కూడా సహాయ చర్యల్లో పాల్గొంటోంది.
ఒడిశా రాష్ట్రంలో జరిగిన రైలు ప్రమాదం దేశ వ్యాప్తంగా ప్రజలను తీవ్రంగా కలచివేసింది. తాజాగా అందుతున్న సమాచారం మేరకు ఈ ప్రమాదంలో మృతి చెందిన వారి సంఖ్య 237 కు చేరగా.. 900 మంది వరకు తీవ్రంగా గాయపడ్డారని తెలుస్తుంది. ప్రమాదం రాత్రివేళ జరగడంతో సహాయక చర్యలకు ఆటంకం ఏర్పడింది.
ఒడిశా రాష్ట్రంలోని బాలేశ్వర్ జిల్లాలో శుక్రవారం జరిగిన ఘోర రైలు ప్రమాదంలో మృతుల సంఖ్య తాజాగా అందుతున్న సమాచారం మేరకు 233 కు చేరింది. ఈ ఘోర ప్రమాదంలో 900 మంది వరకు తీవ్రంగా గాయపడ్డారని తెలుస్తుంది. అనుకోని రీతిలో జరిగిన ఈ ప్రమాదంలో కోరమండల్ ఎక్స్ ప్రెస్, బెంగళూరు-హౌరా సూపర్ ఫాస్ట్ ఎక్స్ ప్రెస్
భారత రెజ్లింగ్ సమాఖ్య మాజీ చీఫ్ బ్రిజ్భూషణ్ పై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్న రెజ్లర్లకు న్యాయం జరగాలని అందరూ కోరుకుంటున్నట్లు కేంద్ర క్రీడలశాఖ మంత్రి అనురాగ్ ఠాకూర్ చెప్పారు. అయితే, న్యాయ ప్రక్రియను అనుసరించి మాత్రమే అది సాధ్యమవుతుందన్నారు. నిష్పక్షపాత దర్యాప్తు జరగాలని కేంద్రం కోరుకుంటోంది.
మణిపూర్లో దోచుకున్న ఆయుధాలను తిరిగి ఇవ్వమని కేంద్ర హోంమంత్రి అమిత్ షా ప్రజలను హెచ్చరించిన తరువాత, శుక్రవారం 140కి పైగా ఆయుధాలు పోలీసులకు అప్పగించారు. ఆయుధాల కోసం త్వరలో కూంబింగ్ ఆపరేషన్ ప్రారంభిస్తామని, ఎవరైనా అక్రమ ఆయుధాలు కలిగి ఉంటే కఠిన చర్యలు తీసుకుంటామని అమిత్ షా హెచ్చరించారు.
: కులం, మతం అనే తారతమ్యం లేకుండా ఐదు ఎన్నికల హామీలను అమలు చేయాలని కర్ణాటక మంత్రివర్గం శుక్రవారం సమావేశమై నిర్ణయం తీసుకుంది. ఈ ఆర్థిక సంవత్సరంలోనే పథకాలను అమలు చేసేందుకు కాలపరిమితి నిర్ణయించినట్లు ముఖ్యమంత్రి సిద్ధరామయ్య తెలిపారు.