Home / ప్రాంతీయం
ఈ మధ్య కాలంలో ఫుడ్ డెలివరీలు తగ్గడం, దీర్ఘకాలంలో నగదు నిల్వలు కొనసాగించడానికి ఈ ఫీజు ఉపయోగపడుతుందని స్విగ్గీ ప్రతినిధి ఒకరు తెలిపారు.
ప్రసిద్ద సాయిబాబా దేవస్థానం కొలువైన షిర్డీ లో నిరవధిక బంద్ కు పిలుపునిచ్చారు గ్రామస్థులు.
మరో వైపు రాష్ట్ర ప్రభుత్వం తరఫున ఏజీ ప్రసాద్ వాదనలు వినిపించారు. ఈ సందర్భంగా ఆయన ఎఫ్ఎస్ఎల్ నివేదికల కోసం ఎదురు చూస్తున్నట్టు హైకోర్టుకు తెలిపారు.
ఈ కార్యక్రమానికి రజనీ కాంత్ తో పాటు టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు ముఖ్య అతిథిలుగా పాల్గొననున్నారు.
పరీక్షల్లో ఫెయిల్ అయినందుకు మనస్థాపంతో ప్రతియేటా విద్యార్ధులు ఆత్మహత్యలు చేసుకుంటున్న వార్తలను మనం గమనించవచ్చు. క్షణికావేశంలో పరీక్షలో ఫెయిల్ అయ్యామని, మార్కులు తక్కువ వచ్చాయని ఈ లోకాన్ని వీడుతున్నారు విద్యార్దులు. తల్లిదండ్రులు, ప్రభుత్వ అధికారులు వారికి తగినంత మేర విద్యార్ధులను ప్రోత్సహించి.. తొందరపాటు నిర్ణయాలు
ఆంధ్రప్రదేశ్ ఇంటర్మీడియట్ సప్లిమెంటరీ పరీక్షల తేదీని విద్యాశాఖ విడుదల చేసింది.
: బీఆర్ఎస్ సర్వసభ్య సమావేశంలో ఎమ్మెల్యేలకు కేసీఆర్ వార్నింగ్ ఇచ్చారు. ఎమ్మెల్యేలు ఇప్పటికైనా తమ పనితీరును మార్చుకోవాలన్నారు. సిట్టింగ్ ఎమ్మెల్యేలు నియోజకవర్గాల్లో జాగ్రత్తగా పనిచేసుకోవాలని సూచించారు. మంచిగా పని చేసుకోండి.. మళ్లీ గెలవండని అన్నారు.
బండి సంజయ్ బెయిల్ రద్దు పిటిషన్ని హన్మకొండ కోర్టు డిస్మిస్ చేసింది. ప్రాసిక్యూషన్ వాదనలతోవిబేధించిన మేజిస్ట్రేట్ కోర్టు పిటిషన్ని తోసిపుచ్చింది. పదో తరగతి ప్రశ్నాపత్రం మాల్ ప్రాక్టీస్ కేసులో విచారణకి సహకరించడం లేదని పిపి వాదించారు.
తెదేపా అధినేత చంద్రబాబు ఒక ముసలి సైకో అని.. అధికారం లేకపోతే ఆయన బతకలేడని వైకాపా మంత్రి అంబటి రాంబాబు విమర్శించారు. సత్తెనపల్లిలోని పార్టీ కార్యాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో చంద్రబాబుపై నెక్స్ట్ లెవెల్ లో ఫైర్ అయ్యారు అంబటి. ఈ మేరకు ఆయన మాట్లాడుతూ.. చంద్రబాబు నాయుడుపై తీవ్ర స్థాయిలో
మాజీ మంత్రి వైఎస్ వివేకా హత్య కేసుకు సంబంధించి వైసీపీ ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి ఒక వీడియో రిలీజ్ చేశారు. వైఎస్ వివేకానందరెడ్డి హత్యకు సంబంధించిన నిజాలు ప్రజలకు తెలియాల్సిన అవసరం ఉందని ఎంపీ అవినాశ్ రెడ్డి అన్నారు. వివేకా చనిపోయిన విషయం తనకు శివప్రకాశ్ రెడ్డి ఫోన్ చేసి చెప్పారని.. ఉదయం 6:30 గంటల ప్రాంతంలో శివప్రకాశ్