Pawan Kalyan: అన్నదాతలకు నేనున్నా అంటూ తూర్పుగోదావరి జిల్లాలో జనసేనాని పవన్ కళ్యాణ్ పర్యటన
జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లాలో పర్యటించారు. ఈ సందర్భంగా కడియంలో ఇటీవల కాలంలో కురిసిన అకాల వర్షాల దెబ్బకు పంట నష్టపోయిన రైతులను పవన్ కళ్యాణ్ పరామర్శించారు. వాటికి సంబంధించిన ఫొటోలు ఇప్పుడు నెట్టింట తెగ చెక్కర్లు కొడుతున్నాయి.























ఇవి కూడా చదవండి:
- Manchu Vishnu Vs Manchu Manoj : ఇన్నాళ్ళకు బయటపడ్డ మంచు బ్రదర్స్ మధ్య మనస్పర్ధలు..
- Pawan Kalyan Fan : చివరిసారి పవన్ ని చూడడం కోసం దిగ్విజయ సభకు వచ్చిన క్యాన్సర్ తో పోరాడుతున్న కుర్రాడు..