Home / ప్రాంతీయం
Aarogyasri Services Stopped In Telangana and Andhra Pradesh: తెలుగు రాష్ట్రాల్లో ఆరోగ్య శ్రీ సేవలు నిలిచిపోయాయి. ఏపీలో ఆరోగ్య శ్రీ సేవల్ని బీమా పరిధిలోకి తీసుకురావటం, తమకు చెల్లించాల్సిన రూ. 3వేల కోట్ల బకాయిల చెల్లింపులు జరగకపోవటంతో ఇక.. వైద్యం అందించలేమంటూ నెట్వర్క్ ఆస్పత్రులు చేతులు ఎత్తేశాయి. ఇటు.. తెలంగాణలోనూ రూ. 1000 కోట్ల పెండింగ్ బిల్లుల అంశం కారణంగా వైద్య సేవలు నిలిచిపోయాయి. అయితే, ఇదే అదనుగా కొన్ని ఆస్పత్రులు నిస్సహాయ స్థితిలో […]
Supreme Court key Judgments on Jagan Bail Cancellation: ఏపీ మాజీ సీఎం, వైఎస్సార్ సీపీ అధ్యక్షుడు మాజీ సీఎం జగన్ బెయిల్ రద్దు, కేసుల ట్రయల్ విచారణలో కీలక పరిణామం చోటుచేసుకుంది. జగన్ బెయిల్ రద్దు, కేసుల ట్రయల్ విచారణ ధర్మాసనాన్ని సుప్రీంకోర్టు రిజిస్ట్రీ మరోసారి మార్చింది. ఈ రెండు కేసుల విషయాల్లో బదిలీ చేయాలని డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణరాజు పిటిషన్ దాఖలు చేసిన సంగతి తెలిసిందే. తాజాగా, ఈ కేసుల విచారణ విషయంపై […]
Hyderabad Police Plan to Arrest Former OSD Prabhakar rao and Shravan in Phone Tapping Case: ఫోన్ ట్యాంపింగ్ కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. అమెరికాలో ఉంటున్న ఇద్దరు ఫోన్ ట్యాపింగ్ నిందితులైన తెలంగాణ స్పెషల్ ఇంటెలిజెన్స్ బ్రాంచ్ మాజీ ఓఎస్డీ టి.ప్రభాకర్ రావు, అరువుల శ్రవణ్రావులను భారత్కు రప్పించేందుకు అధికారులు ప్రయత్నాలు చేస్తున్నారు. ఇందులో భాగంగానే నేరస్తుల అప్పగింత అస్త్రంను పోలీసులు ప్రయోగించనున్నారు. అమెరికాలో తలదాచుకున్న కరుడుగట్టిన నేరస్తులను అప్పగించే విషయంలో […]
CapitaLand to develop ₹450-crore New IT Park in Hyderabad: సీఎం రేవంత్రెడ్డి సింగపూర్ పర్యటన విజయవంతంగా కొనసాగుతోంది. పెట్టుబడి దారులను ఆకర్షిస్తున్నారు. పెట్టుబడులు పెట్టేందుకు పారిశ్రామికవేత్తలు ముందుకొస్తున్నారు. కొన్ని పెట్టుబడుల ఒప్పందాలు కుదుర్చుకున్నారు. ఈ క్రమంలో మరో కీలక ఒప్పందం జరిగింది. హైదరాబాద్లో రూ.450 కోట్ల పెట్టుబడి పెట్టేందుకు ప్రపంచ అగ్రగామి సంస్థ క్యాపిటల్యాండ్ ముందుకొచ్చింది. ఒక మిలియన్ చదరపు అడుగుల విస్తీర్ణంలో ఐటీ పార్కు ఏర్పాటు చేయనున్నట్లు ప్రకటించింది. సింగపూర్లో సీఎం రేవంత్ […]
Cancer Health Campaign in Andhra Pradesh: ఆంధ్రప్రదేశ్ను కేన్సర్ విముక్త రాష్ట్రంగా మార్చేందుకు కూటమి సర్కారు తీసుకుంటున్న చర్యలు సత్ఫలితాలనిస్తున్నాయి. రాష్ట్రంలో ఏటా 40 వేల మంది ఈ మహమ్మారి బారిన పడి మరణిస్తున్న నేపథ్యంలో రాష్ట్రంలో అందిరికీ కేన్సర్ పరీక్షలు నిర్వహించాలని సర్కారు గత ఏడాది నవంబరు 14న కేన్సర్ స్క్రీనింగ్ పరీక్షలు ప్రారంభించింది. ఈ క్రమంలో ప్రతి వందమందిలో ఒకరు కేన్సర్ బారిన పడుతున్నట్లు ప్రభుత్వం ఒక ప్రకటనలో విడుదల చేసింది. ఇవీ […]
CM Chandrababu Visit Mydukur ysr dist: రాజకీయాలకు కొత్త నిర్వచనం తీసుకొచ్చిన ఘనత ఎన్టీఆర్దేనని సీఎం చంద్రబాబు వెల్లడించారు. వైఎస్సార్ జిల్లా మైదుకూరులో ఎన్టీఆర్ వర్ధంతి సభ నిర్వహించారు. ఈ మేరకు ఆయన విగ్రహానికి నివాళులర్పించారు. ఇందులో భాగంగా స్వచ్ఛ ఆంధ్ర స్వచ్ఛ దివాస్ కార్యక్రమానికి సీఎం చంద్రబాబు హాజరయ్యారు. అనంతరం పారిశుద్ధ్య కార్మికులతో సీఎం చంద్రబాబు ముఖాముఖి నిర్వహించారు. అనంతరం ఆయన మాట్లాడారు. తెలుగు ప్రజల గుండెల్లో ఉండే ఏకైక వ్యక్తి ఎన్టీఆర్ అన్నారు. […]
Deputy CM Pawan Kalyan Visit Guntur Tour: పారిశుద్ధ్య కార్మికులకు జీతాలు పెంచే అంశాన్ని పరిశీలిస్తామని డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ అన్నారు. ఈ మేరకు ఆయన గుంటూరు జిల్లాలోని నంబూరులో పర్యటించారు. అనంతరం నంబూరులో నిర్వహించిన స్వచ్ఛ ఆంధ్ర స్వచ్ఛ దివాస్ కార్యక్రమంలో పాల్గొని ప్రసంగించారు. పారిశుద్ధ కార్మికులకు గత ప్రభుత్వంలో ఉన్న బకాయిలను సైతం కూటమి ప్రభుత్వమే చెల్లించిందని పవన్ తెలిపారు. కృష్ణానదీ వరదల సమయంలో ప్రజలకు సాయంగా నిలబడిన దాదాపు 35 […]
Nara Lokesh paid tributes at NTR Ghat on the occasion of his death: ఎన్టీఆర్కు భారత రత్న వస్తుందని ఆశిస్తున్నామని ఏపీ మంత్రి నారా లోకేశ్ అన్నారు. ఎన్డీఆర్ వర్ధంతి సందర్భంగా నారా భువనేశ్వరితో కలిసి నారా లోకేశ్ హైదరాబాద్లోని ఎన్టీఆర్ ఘాట్ వద్ద నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఎన్టీఆర్ చేసిన సేవలను గుర్తుచేశారు. ఆనాడు సీనియర్ ఎన్టీఆర్ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ప్రభంజనం సృష్టించారన్నారు. టీడీపీని స్థాపించన ఏడాదే అధికారంలోకి తీసుకొచ్చినట్లు వెల్లడించారు. […]
BJP MP Raghunandan Rao Arrest: తెలంగాణలో రాజకీయాలు రసవత్తరంగా మారుతున్నాయి. ఇప్పటికే బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మీద కేసులు, విచారణలు నడుస్తుండగా, మరోవైపు ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డిపై కేసులు, అరెస్టు ఇలా హాట్టాఫిక్గా తెలంగాణ రాజకీయాలు నడుస్తున్నాయి. ఈ క్రమంలోనే మరో కీలక పరిణామం చోటుచేసుకుంది. మెదక్ బీజేపీ ఎంపీ రఘునందన్రావును పోలీసులు అరెస్టు చేశారు. శుక్రవారం సాయంత్రం వెలిమల తండాలో పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. రఘునందన్రావును పటాన్చెరు పోలీస్ స్టేషన్కు తరలించారు. […]
Dy CM Pawan kalyan Seeks Pending Cases Reports in His Departments with in three weeks: ఏళ్ల తరబడి కేసులు పెండింగ్లో ఉంచడానికి కారణాలు, ఎన్ని కేసులు పెండింగ్లో ఉన్నాయో వాటి వివరాలపై నివేదిక సిద్ధం చేయాలని పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, అటవీశాఖ ముఖ్య కార్యదర్శులకు జనసేనాని, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ ఆదేశాలు జారీ చేశారు. ఈ మేరకు డిప్యూటీ సీఎం కార్యాలయం ప్రకటన విడుదల చేసింది. ఉద్యోగుల పనితీరుపై సున్నితమైన విజిలెన్స్ […]