Home / ప్రాంతీయం
Case Filed on BRS MLA HarishRao in Bachupally: బీఆర్ఎస్ ఎమ్మెల్యే, మాజీ మంత్రి హరీశ్ రావుపై కేసు నమోదైంది. చక్రధర్ అనే వ్యక్తి ఫిర్యాదు మేరకు హైదరాబాద్లోని బాచ్పల్లి పోలీసులు కేసు నమోదు చేశారు. మాజీ మంత్రి హరీశ్ రావుతో పాటు సంతోష్ కుమార్, రాములు, వంశీలపై కూడా కేసు నమోదు చేశారు. ఇందులో భాగంగానే హరీశ్ రావుపై 351(2), ఆర్డబ్ల్యూ 3(5) బీఎన్ఎస్ సెక్షన్ల కింద పోలీసులు కేసు నమోదు చేశారు. ఎఫ్ఐఆర్లో […]
AP CM Chandrababu, Ministers Statemets Sbout AP annual budget: ఏపీ శాసనసభలో రూ.3.22లక్షల కోట్లతో రాష్ట్ర వార్షిక బడ్జెట్ను ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్ ప్రవేశపెట్టారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత తొలిసారిగా పూర్తిస్థాయి బడ్జెట్ను సమర్పించారు. ఈ బడ్జెట్లో వ్యవసాయానికి రూ.48,340 కోట్లు కేటాయించారు. రెవెన్యూ వ్యయం రూ.2,51,162 కోట్లు, మూలధన వ్యయం అంచనా రూ.40,635 కోట్లు, రెవెన్యూ లోటు రూ.33,185 కోట్లు, ద్రవ్య లోటు రూ.79,926 కోట్లుగా అంచనా వేశారు. […]
Uttam Kumar Reddy in Telangana SLBC tunnel: దేశంలోనీ నిష్ణాతుల సహ కారంతో రెండు మూడు రోజులలో సహాయక చర్యలు పూర్తి చేయనున్నామని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి తెలిపారు. మరో మూడు నెలలలో తిరిగి సోరంగ పనులు ప్రారంభం అవుతాయని చెప్పారు. ఎస్ఎల్బీసీ క్యాంప్ కార్యాలయం దగ్గర మంత్రి అచ్చంపేట ఎమ్మెల్యే చిక్కుడు వంశీకృష్ణ, మాజీ ఎంపీ వీహెచ్ హనుమంతరావుతో కలిసి గురువారం నాడు మీడియాతో మాట్లాడారు. దక్షిణ మధ్య రైల్వేకు చెందిన ప్లాస్మా […]
MLC Election Polling Ends in Telangana and Andhra Pradesh: తెలుగు రాష్ట్రాల్లో బుధవారం ఆరు ఎమ్మెల్సీ స్థానాలకు పోలింగ్ ప్రక్రియ ముగిసింది. ఏపీలో 3, తెలంగాణలో 3 ఎమ్మెల్సీ స్థానాలకు పోలింగ్ జరిగింది. ఏపీలో రెండు గ్రాడ్యుయేట్, ఒక టీచర్ ఎమ్మెల్సీ స్థానానికి ఎన్నికలు జరిగాయి. ఇక, ఉమ్మడి ఉభయ గోదావరి జిల్లాలో గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ పోలింగ్ సమయం ముగిసే నాటికి పశ్చిమ గోదావరి జిల్లాలో 65.43 శాతం నమోదైనట్లు అధికారులు వెల్లడించారు. దీంతోపాటు […]
Nara Lokesh Visit Kumbh Mela: ఏపీ మంత్రి నారా లోకేష్ ఉత్తరప్రదేశ్ ప్రయాగ్రాజ్లో పర్యటించారు. కుటుంబ సమేతంగా కుంభమేళకు వెళ్లారు. భార్య బ్రహ్మణి, కుమారుడు దేవాన్ష్తో కలిసి కుంభమేళలో పుణ్యస్నానం ఆచరించారు. ఈ సందర్భంగా కుమారుడు, భార్యతో కలిసి దిగిన సెల్ఫీ ఫొటోను షేర్ చేశారు. ఈ ఫోటోని షేర్ చేస్తూ “నిజమైన ఆశీర్వాదం లభించింది” అంటూ క్యాప్షన్ ఇచ్చారు. కాగా ఈ మహా కుంభమేళకు దేశ నలుమూలల నుంచి భక్తులు తరలివస్తున్నారు. కేవలం భారతీయులు మాత్రమే […]
Huge drop in Chicken Price due to Bird Flu Effect in Telugu States: ఏపీలో బర్డ్ ఫ్లూ కలకలం నెలకొంది. దీంతో ప్రజలు తీవ్ర భయాందోళనకు గురవుతున్నారు. ఇప్పటికే రాష్ట్రంలో లక్షలాది సంఖ్యలో కోళ్లు మృతి చెందగా.. మరిన్ని కోళ్లు మృత్యువాత పడుతున్నాయి. అయితే ఈ ప్రభావం తెలంగాణలోనూ వ్యాపిస్తోంది. అయితే బర్డ్ ఫ్లూ భయంతో రెండు తెలుగు రాష్ట్రాల్లో చికెన్ కొనుగోలు చేసేందుకు జంకుతున్నారు. దీంతో చికెన్ ధరలు భారీగా పడిపోయాయి. […]
Janasena Party Recognition Also regional Party in telangana: జనసేన పార్టీకి ఈసీ మరో శుభవార్త చెప్పింది. ఇప్పటికే ఏపీలో ప్రాంతీయ పార్టీగా గుర్తింపు పొందగా తెలంగాణలోనూ గుర్తింపునిస్తూ ఉత్తర్వులిచ్చింది. స్థానిక సంస్థల ఎన్నికల్లో గాజు గ్లాసు గుర్తును కేటాయించింది. 2024లో ఏపీలో 21 ఎమ్మెల్యే, 2 ఎంపీ సీట్లు జనసేన గెలిచిన విషయం తెలిసిందే. దీంతో రిజిస్టర్డ్ పార్టీ హోదా నుంచి గుర్తింపు పొందిన పార్టీగా మారింది. దీంతో ఇకపై.. జనసేన టికెట్ పొందిన […]
Big Shock For Chicken Lovers: మాంసాహారుల్లో ఎక్కువ మంది చికెన్ తినడాన్ని ఇష్టపడతారు. ఆదివారం వచ్చిందంటే చాలు… కోడి కూర ఉండాల్సిందే. అయితే, ఈ వార్త చికెన్ ప్రియులకు బ్యాడ్ న్యూస్ అనే చెప్పాలి. తెలుగు రాష్ట్రాల్లో చికెన్ ధరలు భారీగా పడిపోయాయి. అందుకు కారణం పౌల్ట్రీ పరిశ్రమను అంతుచిక్కని వైరస్ వణికిస్తోంది. దీంతో ఎంతో ఆరోగ్యంగా ఉన్న కోళ్లు కూడా ఉన్నట్టుండి చనిపోతున్నాయి. దీంతో పౌల్ట్రీ రైతులు ఆందోళనకు గురవుతున్నారు. ఉభయగోదావరి, ఖమ్మం, నిజామాబాద్ […]
Minister Tummala Nageswara Rao Said Rythu Bharosa: తెలంగాణ ప్రభుత్వం రైతులకు శుభవార్త చెప్పింది. రైతు భరోసా నిధులు జమను రాష్ట్ర ప్రభుత్వం తికిగి ప్రారంభించింది. సీఎం రేవంత్ రెడ్డి ఆదేశాలతో నేటి నుంచి రైతుల ఖాతాల్లోకి డబ్బులు జమ చేయనున్నట్లు మంత్రి తుమ్మల నాగేశర్వరావు వెల్లడించారు. ఈ మేరకు తొలుత ఎకరం వరకు సాగు చేస్తున్న రైతుల ఖాతాల్లో జమ కానున్నాయి. మొత్తం 17.03 లక్షల రైతుల ఖాతాల్లో నిధులు జమ చేయనుంది.
Heavy Rain Alert telugu states: తెలుగు రాష్ట్రాలకు బిగ్ అలర్ట్. బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం ప్రభావం నేటికీ కొనసాగుతోంది. ఈ అల్పపీడనం ప్రస్తుతం తమిళనాడు నుంచి కోస్తాంధ్ర ప్రాంతంలో ఆవరించింది. దీని ప్రభావంతో రానున్న 24 గంటల్లో రాష్ట్ర వ్యాప్తంగా మోస్తరు నుంచి భారీ వర్షాలు పడే అవకాశం ఉంది. బుధవారం ప్రకాశం, నెల్లూరు, తిరుపతి జిల్లాల్లో భారీ వర్షాలు పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ వెల్లడించింది. గంటకు సుమారు 30 నుంచి 40 […]