Last Updated:

Road Accident : వైఎస్సార్ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం.. నలుగురు మృతి, పలువురికి తీవ్రగాయాలు

వైఎస్సార్ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. జిల్లాలోని ఎర్రగుంట్ల మండలం పోట్లదుర్తి సమీపంలో ఆర్టీసీ బస్సు-ఆటో ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో నలుగురు మృతిచెందగా, పలువురికి తీవ్రగాయాలయ్యాయి. ఈ ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే అక్కడికి చేరుకున్నారు. ఈ ప్రమాదంలో గాయపడినవారిని స్థానికులు

Road Accident : వైఎస్సార్ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం.. నలుగురు మృతి, పలువురికి తీవ్రగాయాలు

Road Accident : వైఎస్సార్ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. జిల్లాలోని ఎర్రగుంట్ల మండలం పోట్లదుర్తి సమీపంలో ఆర్టీసీ బస్సు-ఆటో ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో నలుగురు మృతిచెందగా, పలువురికి తీవ్రగాయాలయ్యాయి. ఈ ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే అక్కడికి చేరుకున్నారు. ఈ ప్రమాదంలో గాయపడినవారిని స్థానికులు, పోలీసులు సమీపంలోని ఆస్పత్రులకు తరలించారు.

ఈ ప్రమాదంలో మృతి చెందిన వారిని కడప జిల్లా ఆజాద్ నగర్ కాలనీకి చెందిన మహమ్మద్, హసీనా, అమీనా, షాకీర్‌లు గుర్తించారు. వీరంతా వారు. ఈ ప్రమాదంలో ఆటో పూర్తిగా ధ్వంసం అయింది. ఈ ఘటన‌కు సంబంధించి పోలీసులు దర్యాప్తు చేపట్టారు. మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం తరలించారు.