Home / Road Accident
Three killed in Road Accident Sathya Sai Dist: ఏపీలో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. సత్యసాయి జిల్లాలోని తనకల్లు మండలం మండిపల్లి వద్ద సోమవారం ఉదయం జరిగిన రోడ్డు ప్రమాదంలో ముగ్గురు మృతి చెందగా.. మరో ఐదుగురు తీవ్రంగా గాయపడ్డారు. ఈ ప్రమాదంలో గాయపడిన క్షతగాత్రులను చికిత్స నిమిత్తం సమీపంలోని ఆస్పత్రికి తరలించారు. వివరాల ప్రకారం.. తిరుమల శ్రీవారి దర్శనం చేసుకుని తిరిగి వస్తుండగా.. ప్రమాదానికి గురైనట్లు తెలుస్తోంది. భక్తులు ప్రయాణిస్తున్న వ్యాన్ను […]
Road Accident in Telugu States: తెలుగు రాష్ట్రాల్లో శుక్రవారం ఘోర రోడ్డు ప్రమాదాలు చోటుచేసుకున్నాయి. ఈ ప్రమాదాల్లో ఆరుగురు మృతి చెందారు. వివరాల ప్రకారం.. మహబూబ్నగర్ జిల్లా జడ్చర్ల మండలంలోని మాచారం బ్రిడ్జి వద్ద జాతీయ రహదారి 44పై ప్రమాదం జరిగింది. కడప నుంచి హైదరాబాద్ వెళ్తున్న ప్రైవేట్ వోల్వో బస్సు.. ముందు వెళ్తున్న లారీని వేగంగా ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో బస్సు డ్రైవర్ సహా ముగ్గురు మృతి చెందారు. మృతుల్లో హైదరాబాద్ కూకట్పల్లికి […]
Road Accident IN Rajasthan: రాజస్థాన్లో ఘోర రోడ్డు ప్రమాదం సంబవించింది. రాజస్థాన్లోని దౌసా-మనోహర్పూర్ రోడ్డులో వ్యాను, కంటైనర్ ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో 10 మంది మృతి చెందారు. మృతుల్లో ముగ్గురు మహిళలు ఉండగా.. ఏడుగురు పిల్లలు ఉన్నారు. మరో 20 మందికి గాయాలయ్యాయి. ప్రమాదంలో గాయపడిన వారిలో చాలా మంది పరిస్థితి విషయంగా ఉంది. దీంతో మృతుల సంఖ్య ఇంకా పెరిగే అవకాశం ఉండనుంది. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని, గాయపడిన వారినిఆసుపత్రికి […]
Nagpur: మహారాష్ట్రలోని నాగ్పూర్లో హృదయ విదారక సంఘటన వెలుగులోకి వచ్చింది. ఓ వ్యక్తి తన భార్య మృతదేహాన్ని బైక్పై స్వగ్రామానికి తరలించే ప్రయత్నం చేశాడు. అంబులెన్స్ అందుబాటులో లేకపోవడం, రోడ్డుపై ఎవరూ సాయం చేయకపోవడంతో భర్త నిస్సహాయంగా ఉండిపోయాడు. తీవ్ర నిరాశకు గురైన భర్త తన భార్య మృతదేహాన్ని బైక్కు కట్టి తీసుకెళ్లాడు. ఈ సంఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ ఘటన డియోలాపర్ పోలీసు అధికార పరిధిలోని మోర్ఫాటా ప్రాంతం సమీపంలోని […]
Delhi: ఢిల్లీలోని రాష్ట్రపతి భవన్ వద్ద ఓ కారు విపరీతమైన వేగంతో దూసుకెళ్లి పాదాచారులను ఢీకొట్టింది. ఈ ఘటనలో ఒకరు మృతి చెందగా మరొకరు గాయాలపాలయ్యారు. ఇది కేవలం రాష్ట్రపతి భవన్ కు కేవలం రెండు కిలోమీటర్ల దూరంలో జరిగింది. ఒకరు అక్కడికక్కడే మరణించగా, మరొకరు తీవ్రంగా గాయపడి ఆసుపత్రిలో చేరారు. కారు ప్రమాదం చేసిన వ్యక్తి 26 ఏళ్ల ఆశిష్ గా గుర్తించారు పోలీసులు. ప్రమాదం జరిగినప్పుడు అతడు ఒంటరిగా డ్రైవ్ చేస్తున్నాడు. అతన్ని అదుపులోకి […]
Parvathipuram Manyam District: ఏపీలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. లారీ స్కూటీని ఢీకొనడంతో ముగ్గురు విద్యార్థులు దుర్మరణం చెందారు. తాజాగా పార్వతీపురం మన్యం జిల్లా కొమరాడ తహశీల్దార్ కార్యాలయం సమీపంలో ప్రమాదం జరిగింది. ముగ్గురు విద్యార్థులు ప్రయాణిస్తున్న లారీని స్కూటీని ఢీకొంది. దీంతో తీవ్ర గాయాలతో విద్యార్థులు స్పాట్ లోనే ప్రాణాలు కోల్పోయారు. స్థానికుల సమాచారంతో పోలీసులు ఘటనా స్థలికి చేరుకున్నారు. మృతులు కొరిసిల గ్రామానికి చెందిన కార్తీక్, ఉదయ్, జగన్ గా గుర్తించారు. […]
Jharkhand: ఝార్ఖండ్లోని దేవ్ఘడ్ జిల్లాలో ఈరోజు తెల్లవారుజామున ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. కన్వర్ యాత్రికులు ప్రయాణిస్తున్న ఓ బస్సు ఎల్పీజీ సిలిండర్ల ట్రక్కును ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో 18 మంది యాత్రికులు అక్కడికక్కడే చనిపోయారు. పలువురు తీవ్రంగా గాయలయ్యాయని గొడ్డా ఎంపీ నిషికాంత్ దూబే ఎక్స్లో పేర్కొన్నారు. అయితే మృతుల సంఖ్యపై ఇంకా స్పష్టత రాలేదు. అయితే ఆంగ్ల వార్తా సంస్థ PTI మాత్రం 5 మంది మరణించగా.. 23 మంది గాయపడినట్లు వెల్లడించింది. […]
Mumbai To Pune: మహారాష్ట్రలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఓ ట్రక్ అదుపుతప్పి 20 నుంచి 25 వాహనాలను ఢీకొంది. రాయ్ గఢ్ జిల్లాలోని ఖలాపూర్ తాలూకా ఖోపోలి పోలీస్ స్టేషన్ పరిధిలోని అదోషి సొరంగం సమీపంలోని ముంబై- పుణే హైవేపై ఇవాళ జరిగింది. ట్రక్ చేసిన బీభత్సంలో ఓ వ్యక్తి స్పాట్ లోనే చనిపోగా.. 20 మందికి పైగా తీవ్రంగా గాయపడ్డారు. ప్రమాదంలో వాహనాలు పూర్తిగా ధ్వంసమయ్యాయి. స్థానికుల సమాచారంతో ఘటనాస్థలికి చేరుకున్న […]
Road Accident: రోడ్డు యాక్సిడెంట్లను అరికట్టేందుకు పోలీసులు ఎన్ని చర్యలు చేపట్టినా ఆగడం లేదు. తాజాగా తెలంగాణలో మరో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. యాదాద్రి జిల్లా చౌటుప్పల్ మండలంలోని కైతాపురం దగ్గర జాతీయ రహదారిపై రోడ్డు ప్రమాదాలు రోజురోజుకు పెరుగుతున్నాయి. ఓవర్టెక్, అతివేగం, జాగ్రత్త లేకుండా వాహనాలు నడపడం వల్ల ప్రమాదాలు అంతకంతా పెరుడుతున్నాయి. తాజాగా యాదాద్రి జిల్లాలో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో ఆంధ్రప్రదేశ్కు చెందిన ఇద్దరు డీఎస్పీలు మృతి చెందారు. విజయవాడ […]
8 Dead in Uttarakhand jeep Accident: ఉత్తరాఖండ్ పిథోర్గఢ్లో ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. మువాని పట్టణం నుంచి బోక్తాకు వెళ్తున్న జీపు.. సుని వంతెనకు సమీపంలో నదిలో పడిపోయింది. ఈ ఘటనలో ఎనిమిది మంది అక్కడికక్కడే మృతిచెందినట్లు సమాచారం. మృతుల్లో ఇద్దరు విద్యార్థులు ఉన్నట్లు సమాచారం. సాయంత్రం 5 గంటల సమయంలో ఈ ప్రమాదం జరిగినట్లు తెలుస్తుంది. వాహనం నదిలో పడిపోయిన సమయంలో అందులో 13 మంది ఉన్నట్లు సమాచారం. జీపు నదిలో పడగానే.. అందులో […]