Home / Road Accident
8 Dead in Uttarakhand jeep Accident: ఉత్తరాఖండ్ పిథోర్గఢ్లో ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. మువాని పట్టణం నుంచి బోక్తాకు వెళ్తున్న జీపు.. సుని వంతెనకు సమీపంలో నదిలో పడిపోయింది. ఈ ఘటనలో ఎనిమిది మంది అక్కడికక్కడే మృతిచెందినట్లు సమాచారం. మృతుల్లో ఇద్దరు విద్యార్థులు ఉన్నట్లు సమాచారం. సాయంత్రం 5 గంటల సమయంలో ఈ ప్రమాదం జరిగినట్లు తెలుస్తుంది. వాహనం నదిలో పడిపోయిన సమయంలో అందులో 13 మంది ఉన్నట్లు సమాచారం. జీపు నదిలో పడగానే.. అందులో […]
Road accident in Annamayya District: ఏపీలోని అన్నమయ్య జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. రెడ్డిపల్లె గ్రామం చెరువు కట్టపై లారీ అదుపు తప్పి బోల్తా పడింది. ఈ ప్రమాదంలో తొమ్మిది మంది మృతి చెందారు. కొంతమందికి తీవ్రంగా గాయపడ్డారు. క్షతగాత్రులను అస్పత్రికి తరలించారు. మామిడి కాయల లోడ్తో రైల్వే కోడురు వెళ్తున్న లారీ ప్రమాదానికి గురయ్యింది. మృతులు మామిడి కాయల కూలీలుగా గుర్తించారు. లారీ కింద ఇంకా కొన్ని మృతదేహాలు ఉన్నాట్లు సమాచారం. వారికోసం […]
Kurnool District: కర్నూలు జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఓర్వకల్లు మండలం కాల్వబుగ్గలోని కాశిరెడ్డినాయన ఆశ్రమం వద్ద ఇవాళ ఉదయం ముందు వెళ్తున్న ట్రాక్టర్ ను స్కార్పియో ఢీకొంది. ప్రమాదంలో విహార యాత్రకు వెళ్లి వస్తున్న ముగ్గురు కమల్ భాషా (50), మున్నా (35), షేక్ నదీయా (3) మృతిచెందారు. మరో ఆరుగురు తీవ్రంగా గాయపడ్డారు. స్థానికుల సమాచారంతో పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని క్షతగాత్రులను ఆస్పత్రికి తరలించారు. కడప జిల్లా మైదుకూరుకు చెందిన కమల్ […]
Car hits wall: యూపీలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. పెళ్లికి వెళ్తున్న ఎస్యూవీ కారు అతివేగంతో దూసుకెళ్లి అదుపుతప్పి కాలేజీ గోడను ఢీకొంది. ప్రమాదంలో వరుడు సహా 8 మంది ఓకే కుటుంబానికి చెందిన వారు చనిపోగా, ఇద్దరి పరిస్థితి విషమంగా ఉంది. వీరికి ఆస్పత్రిలో చికిత్స అందిస్తున్నారు. యూపీలోని సంభాల్ జిల్లాలో నిన్న ఉదయం వివాహ బృందంతో వెళ్తున్న బొలెరో కారు జెవానై గ్రామంలో కాలేజీ గోడను ఢీకొంది. ప్రమాదంలో వరుడు సహా […]
Three Peoples Died In Accident: మహబూబాబాద్ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. మరిపెడ మండలం ఎల్లంపేట స్టేజ్ కుడియాతండా సమీపంలో జాతీయ రహదారిపై ఈరోజు తెల్లవారుజామున రెండు లారీలు ఢీకొన్నాయి. అనంతరం ఒక్కసారిగా మంటలు చెలరేగడంతో రెండు లారీలు కాలిపోయాయి. దీంతో లారీ క్యాబిన్లలో చిక్కుకుని ఇద్దరు డ్రైవర్లు, ఓ క్లీనర్ సజీవదహనమయ్యారు. విజయవాడ నుంచి చేపల ఎరువు లోడ్ తో గుజరాత్ వెళ్తున్న లారీ.. వరంగల్ నుంచి ఖమ్మం వైపు గ్రానైట్ రాళ్ల […]
Three Died in Road Accident Annamaya Dist: ఏపీలో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. అన్నమయ్య జిల్లాలోని కురబలకోట మండలంలో చెన్నమర్రి మిట్ట సమీపంలో టెంపో వాహనాన్ని లారీ ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ముగ్గురు స్పాట్లో మృతి చెందగా.. 11 మందికి తీవ్ర గాయాలయ్యాయి. ఈ ప్రమాదంలో గాయపడిన క్షతగాత్రులను వెంటనే స్థానికంగా ఉన్న మదనపల్లె ప్రభుత్వాస్పత్రికి తరలించారు. ఈ మేరకు వారికి చికిత్స అందిస్తున్నట్లు వైద్యులు తెలిపారు. పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని సహాయక […]
Accident Near Anakapalli: ఆగిఉన్న లారీని బొలెరో ఢీకొనడంతో ఇద్దరు మృతిచెందగా.. మరొకరికి తీవ్రంగా గాయాలయ్యాయి. అనకాపల్లి జిల్లా కసింకోట మండలం ఉగ్గినపాలెం సమీపంలో జాతీయ రహదారిపై ప్రమాదం జరిగింది. కడిపిలంక నుంచి పూలు కొనుగోలు చేసిన అనంతరం అనకాపల్లికి చెందిన ఇద్దరు మహిళలు ఇవాళ తెల్లవారుజామున స్వగ్రామానికి బయల్దేరారు. వారు ప్రయాణిస్తున్న బొలెరో వాహనం.. హైవేపై ఆగి ఉన్న లారీని వెనుక నుంచి బలంగా ఢీకొంది. దీంతో ఇద్దరు అక్కడికక్కడే మృతిచెందగా, మరో మహిళకు తీవ్ర […]
3 Killed in Anakapalli Road Accident: అనకాపల్లి జిల్లాలో లారీ బీభత్సం సృష్టించింది. పరవాడ మండలం లంకపాలెం కూడలి వద్ద వేగంగా దూసుకొచ్చిన లారీ వాహనాలపైకి వెళ్లడంతో ముగ్గురు మృతిచెందారు. ప్రమాదంలో 16 మందికి తీవ్ర గాయాలయ్యాయి. దీంతో ఘటనాస్థలిలో భయానక వాతావరణం ఏర్పడింది. అనకాపల్లి జిల్లా పరవాడ మండలం లంకపాలెం వద్ద సిగ్నల్ పడటంతో వాహనాలు ఆగిపోయాయి. అదే సమయంలో గాజువాక నుంచి అనకాపల్లి వైపు వెళ్తున్న ఓ లారీ వేగంగా దూసుకువచ్చిన […]
Karnataka: కర్ణాటకలోని హోస్కోట్ సమీపంలోని గొట్టిపుర గేట్ వద్ద ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఓ వాహనాన్ని ఓవర్ టేక్ చేస్తూ ఎదురుగా వస్తున్న లారీని ఆర్టీసీ బస్సు ఢీకొంది. ప్రమాదంలో ఆరుగురు ప్రాణాలు కోల్పోయారు. మరో 16 మంది ప్రయాణికులకు గాయాలయ్యాయి. గాయపడిన వారిని ఆస్పత్రికి తరలించారు. ప్రమాదంలో చనిపోయిన వారు చిత్తూరు జిల్లా గంగాధర నెల్లూరు నియోజకవర్గ వాసులుగా గుర్తించారు. కేశవరెడ్డి (44), తులసి (21), ప్రణతి (4), మూడు నెలల చిన్నారి చనిపోయారు. […]
Rangareddy: రంగారెడ్డి జిల్లా యాచారం మండలం మాల్ వద్ద ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. కారును బస్సు ఢీకొన్న ఘటనలో ముగ్గురు యువకులు అక్కడికక్కడే మృతిచెందారు. మరో నలుగురు తీవ్రంగా గాయపడ్డారు. హైదరాబాద్ లో ఉంటున్న ఏడుగురు స్నేహితులు నిన్న నాగార్జునసాగర్ చూసేందుకు కారులో వెళ్లారు. తిరిగి అర్ధరాత్రి హైదరాబాద్ కు తిరిగి వస్తుండగా.. నాగార్జున సాగర్ హైవేపై మాల్ వద్ద వారి కారును బస్సు ఢీకొంది. దీంతో ఘటనా స్థలిలోనే ముగ్గురు యువకులు మృతి […]