Home / తాజా వార్తలు
Sri Lankan President Anura Dissanayake to visit India: శ్రీలంక అధ్యక్షుడు అనురా దిస్సనాయకె ఈ నెల 15న భారత పర్యటనకు రానున్నారు. తన రెండు రోజుల పర్యటనలో భాగంగా ఆయన ప్రధాని మోదీ, రాష్ట్రపతి ముర్ముతో భేటీ కానున్నారు. ఈ పర్యటనలో అధ్యక్షుడితో బాటు ఆ దేశ ఆరోగ్య మంత్రి నలిందా జయతిస్స, విదేశాంగ శాఖ మంత్రి విజిత హెరత్, ఆర్థిక శాఖ ఉపమంత్రి అనిల్ జయంత ఫెర్నాండో తదితరులు పాల్గొననున్నారు. రెండేళ్ల క్రితం […]
BJP Leader Eatala Rajender Serious about Muthyalamma Temple issue: ప్రజల ధార్మిక విశ్వాసాలను దెబ్బతీస్తే కాంగ్రెస్ సర్కార్ కాలగర్భంలోనికి పోక తప్పదని మల్కాజిగిరి ఎంపీ, బీజేపీ కీలక నేతల ఈటల రాజేందర్ అన్నారు. హిందువుల మనోభావాలను దెబ్బతీస్తూ సికింద్రాబాద్ కుమ్మరిగూడ ముత్యాలమ్మ ఆలయం మీద దాడి చేశారని, నేటికీ వారిపై ప్రభుత్వం చర్యలు తీసుకునేందుకు వెనకాడుతోందని మండిపడ్డారు. బుధవారం కుమ్మరిగూడలోని ముత్యాలమ్మ తల్లి విగ్రహ పునః ప్రతిష్ట కార్యక్రమంలో ఈటల పాల్గొని మాట్లాడారు. వారిపై […]
Legislative Council Chairman Gutta Sukhender Reddy Commented on PA and PRO: ప్రజాప్రతినిధులు, ప్రజలకు మధ్య దూరం పెరిగి గడానికి, ఎన్నికల్లో ఓడిపోవడానికి వాళ్ల పీఏలు, పీఆర్వోలు ప్రధాన కారణమవుతున్నారని శాసన మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి అన్నారు. బుధవారం ఎంసీహెచ్ఆర్డీలో శాసనసభ, మండలి సభ్యుల ఓరియెంటేషన్ కార్యక్రమాన్ని నిర్వహించారు. కార్యక్రమంలో గుత్తా పాల్గొని పలు సూచనలు చేశారు. పీఏలు, పీఆర్వోల ధోరణితో తిప్పలు ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలతో మాట్లాడానికి ప్రజలు ఫోన్ చేస్తే […]
Central Government Clarity on Social Media Harassment: ఈ మధ్య కాలంలో సోషల్ మీడియాలో వేధింపులు ఎక్కువయ్యాయి. సినిమాలు, రాజకీయాల మొదలు ప్రతిరంగంలోనూ ఒకరిని ఒకరు దూషించుకనేందుకు దీనినే వేదికగా చేసుకునే ధోరణి బాగా పెరిగింది. ఇక.. సామాజిక మాధ్యమాల్లో మహిళలను వేధించడం పరిపాటిగా మారుతోంది. మరోవైపు నానాటికీ సైబర్ నేరాలూ పెరిగిపోతున్నాయి. సోషల్ మీడియాలో పోస్టుల వ్యవహారంపై హైకోర్టు కీలక వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే. డిజిటల్ మాధ్యమాల నియంత్రణ మీద ఇప్పటి వరకు […]
Minister Nara Lokesh on 153 Govt Services on a Single Platform: ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. ఇక నుంచి వాట్సాప్ ద్వారా 153 సేవలు అందనున్నాయి. ఈ మేరకు ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ప్రభుత్వ సమాచారమంతా ఒకేచోట ఉండేలా వెబ్సైట్ను తీర్చిదిద్దుతున్నారు. వాట్సాప్ గవర్నన్స్పై కాన్ఫరెన్స్లో కీలక చర్చ జరుగుతోందని మంత్రి నారా లోకేశ్ తెలిపారు. వాట్సాప్ ద్వారా 153 సేవలు ఇచ్చేందుకు కార్యాచరణ రూపొందించినట్లు తెలిపారు. 10 […]
Samantha Latest Post: స్టార్ హీరోయిన్ సమంత కొద్ది రోజులుగా వరుస పోస్ట్స్ షేర్ చేస్తుంది. అప్పుడు విడాకుల తర్వాత ఇలా చేసిన సామ్ తాజాగా తన మాజీ భర్త నాగచైతన్య పెళ్లి నేపథ్యంలో మరోసారి కంటిన్యూగా స్టేటస్లు పెడుతుంది. ఈ క్రమంలో తాజాగా ఆమె షేర్ చేసిన ఓ పోస్ట్ హాట్టాపిక్గా నిలిచింది. ఇందులో వచ్చే ఏడాదిలో తనకు లవ్వింగ్ పార్ట్నర్ దొరకాలని కోరుకున్నట్టు హింట్ ఇచ్చింది. ప్రస్తుతం ఆమె పోస్ట్ సోషల్ మీడియాలో చర్చనీయాంశమైంది. […]
Manchu Manoj Latest Comments: మంచు మనోజ్ తన అన్నయ్య మంచు విష్ణు ప్రెస్ అనంతరం సంచలన వ్యాఖ్యలు చేశారు. తాజాగా రాచకొండ సీపీ ఆఫీసులో విచారణకు హాజరయ్యారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. కాసేపటికే క్రితమే ఓ ప్రెస్ మీట్ చూశాను. అందులో మా అమ్మ ఆస్పత్రిలో ఉన్నారని అబద్దపు ప్రచారం చేస్తున్నారు. అది నిజం కాదు. మా అమ్మ హాస్పిటల్లో లేరు. నా కూతురు, భార్యతో కలిసి ప్రస్తుతం తను జల్పల్లి ఇంట్లోనే ఉన్నారు. […]
Keerthy Suresh Pre Wedding: ‘మహానటి’ కీర్తి సురేష్ పెళ్లి పనులు సైలెంట్గా జరుగుతున్నాయి. గోవాలో ఆమె పెళ్లి జరగనున్న సంగతి తెలిసిందే. తన చిరకాల ప్రియుడు ఆంటోని తట్టిల్తో రేపు ఏడడుగులు వేయబోతున్నట్టు సినీవర్గాల నుంచి సమాచారం. గోవాలో జరిగే వీరి డెస్టినేషన్ వెడ్డింగ్ కోసం బంధుమిత్రులు మెల్లిమెల్లిగా అక్కడి చేరుకుంటున్నారు. అయితే కీర్తి పెళ్లి వేడుకలకు సంబంధించి ఫోటోలు బయటకు రావడం లేదు. గుట్టుచప్పుడు కాకుండ ఆమె పెళ్లి ఏర్పాట్లు ఘనంగా జరుగుతున్నాయని సన్నిహితుల […]
Realme 14x 5G India Launch: చైనీస్ టెక్ కంపెనీ Realme ఈ నెలలో భారతదేశంలో తన వాటర్ప్రూఫ్ 5G ఫోన్ను విడుదల చేయబోతోంది. Realme 14x 5G డిసెంబర్ 18న మార్కెట్లోకి వస్తుందని కంపెనీ ధృవీకరించింది. లాంచ్ అయిన తర్వాత ఫ్లిప్కార్ట్ ద్వారా సేల్కి వస్తుంది. ఎందుకంటే ఫోన్ కోసం మైక్రోసైట్ ఇప్పటికే లైవ్ అవుతుంది. ఇంకా, భారతదేశంలో Realme 14x ధర రూ. 15,000 కంటే తక్కువగా ప్రారంభమవుతుందని కూడా పేజీ నిర్ధారిస్తుంది. దీని […]
AP high court power deals with adani suchi deal: అదానీతో విద్యుత్ ఒప్పందంపై ఏపీ హైకోర్టులో విచారణ జరిగింది. అయితే గత కొంతకాలంగా ఈ ఒప్పందంపై మొదటి నుంచి వ్యతిరేకతలు నెలకొన్నాయి. ఈ నేపథ్యంలోనే ఈ ఒప్పందాన్ని వ్యతిరేకిస్తూ.. గతంలోనే టీడీపీ నేత పయ్యావుల కేశవ్, సీపీఐ నేత రామకృష్ణ పిటిషన్లు వేసిన సంగతి తెలిసిందే. తాజాగా, ఈ పిటిషన్లపై సుప్రీంకోర్టులో విచారణ జరిగింది. పిటిషనర్లు తరఫున సుప్రీంకోర్టు న్యాయవాది ఆది నారాయణరావులు వాదనలు […]