Home / తాజా వార్తలు
Xiaomi YU7 SUV: చైనీస్ టెక్ కంపెనీ షియోమీ తన మొదటి ఎలక్ట్రిక్ YU7 ఎస్యూవీని ఆవిష్కరించింది. సమాచారం ప్రకారం.. కంపెనీ ఈ కారును వచ్చే ఏడాది జూన్ లేదా జులై నెలలో చైనాలో విడుదల చేయవచ్చు. ఈ కారు చైనీస్ మార్కెట్లో విక్రయించే టెస్లాతో నేరుగా పోటీపడుతుంది. షియోమీ ఈ ఎలక్ట్రిక్ కారును ప్రస్తుతం ఇండియన్ మార్కెట్లో విడుదల చేసే ఆలోచన లేదు. ఇంటర్నెట్లోని సమాచారం ప్రకారం షియోమీ ఇండియన్ చీఫ్ మార్కెటింగ్ ఆఫీసర్ దీని […]
Nayanthara About Dhanush Controversy: తమిళ స్టార్ హీరో ధనుష్తో వివాదంపై నయనతార తాజాగా షాకింగ్ కామెంట్స్ చేసింది. గత కొద్ది రోజులుగా నయన్, ధనుష్ గొడవ కోలీవుడ్లో హాట్టాపిక్గా మారింది. ‘నయనతార: బియాండ్ ది ఫెయిరీటేల్’ డాక్యూమెంటరీ విషయంలో ధనుష్, నయనతార మధ్య వివాదం నెలకొన్న సంగతి తెలిసిందే. ఇందులో నానుమ్ రౌడీ దాన్(నేనే రౌడి) చిత్రంలో మూడు సెకన్ల క్లిప్ వాడినందుకు ధనుష్ నయన్కు లీగల్ నోటీసులు పంపాడు. తన అనుమతి లేకుండ ఈ […]
Why Use Airplane Mode In Flights: మీరు విమానంలో ప్రయాణించినప్పుడల్లా, ఫ్లైట్ టేకాఫ్ అయ్యే ముందు, ఎయిర్ హోస్టెస్ లేదా ఇతర ఫ్లైట్ అటెండెంట్ మొబైల్ ఫోన్ని స్విచ్ ఆఫ్ చేయమని లేదా ఫ్లైట్ మోడ్లో సెట్ చేయమని అడుగుతారు. మీరు విమానంలో ప్రయాణించినట్లయితే, మీరు ఈ అనుభూతిని కలిగి ఉంటారు. దీని గురించి చాలా మందికి తెలుసు కానీ ఇలా ఎందుకు జరుగుతుందో తెలియని వారు చాలా మంది ఉన్నారు. విమానం టేకాఫ్ అయ్యే […]
Mohan Babu Journalist Attack Case: మంగళవారం తారస్థాయికి చేరిన నటుడు మంచు మోహన్ బాబు ఫ్యామిలీ వివాదం ప్రస్తుతం చల్లారినట్టు కనిపిస్తోంది. కుటుంబ సభ్యులంతా కలిసి చర్చించుకునేందుకు సిద్ధమయ్యారు. మంచు ఫ్యామిలీకి దగ్గర బంధువులతో రహస్య సమావేశమై చర్చించి ఆస్తి పంపకాలు చేయనున్నారని విశ్వసనీయ సమాచారం. దీంతో మంచు ఫ్యామిలీ గొడవలు సద్దుమనిగేలా కనిపిస్తున్నాయి. కానీ, మోహన్ బాబు జర్నలిస్టులపై చేసిన దాడి అంశం మాత్రం మరింత వివాదంగా మారింది. ఈ కేసులో పోలీసులు సెక్షన్స్ […]
Grandhi Srinivas Resign YSRCP Party: వైఎస్ జగన్కు మరో షాక్ తగిలింది. ఆ పార్టీ కీలక నేతలు రాజీనామా బాట పట్టారు. అధికారం కోల్పోయిన తర్వాత వైసీపీకి వరుసగా షాక్లు తగులుతున్నాయి. తాజాగా, మరో షార్ తగిలింది. ఆ పార్టీకి చెందిన మాజీ మంత్రి అవంతి శ్రీనివాస్ రాజీనామా చేసిన కాసేపటికే మరో కీలక నేత, మాజీ ఎమ్మెల్యే గ్రంథి శ్రీనివాస్ రాజీనామా చేశాడు. ఈ మేరకు ఆయన పార్టీని వీడినట్లు ప్రకటించాడు. వైసీపీ ప్రాథహిక […]
Manchu Lakshmi Post Viral: మంచు ఫ్యామిలీలో ఆస్తి గోడవలు రచ్చకెక్కిన సంగతి తెలిసిందే. గత మూడు, నాలుగు రోజులుగా మంచు మోహన్ బాబు ఫ్యామిలీ విభేదాలు ఇండస్ట్రీలో హాట్టాపిక్గా నిలిచాయి. తండ్రికొడుకులు పరస్పర ఆరోపణలు పోలీసులను ఆశ్రయించారు. ఒకరిపై ఒకరు ఫిర్యాదు చేసుకుని రొడ్డుకెక్కారు. ఈ క్రమంలో జల్పల్లిలోని మోహన్ బాబు నివాసం వద్ద తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఈ ఆస్తి తగాదాలు కొట్టుకునేవరకు చేరాయి. ఇలా మంచు ఫ్యామిలీలో గొడవలు రోజుకో మలుపు […]
AP Government Reclaims Assigned Lands from Saraswati Power Industries: ఏపీ సర్కార్ కీలక నిర్ణయం తీసుకుంది. పల్నాడు జిల్లాలో మాజీ సీఎం జగన్కు సంబంధించిన సరస్వతి పవర్ ఇండస్ట్రీస్లోని అసైన్డ్ భూములను రాష్ట్ర ప్రభుత్వం వెనక్కి తీసుకుంది. మొత్తం 17.69 ఎకరాల భూమిని స్వాధీనం చేసుకుంది. మాచవరం మండలంలోని వేమవరంలో 13.80 ఎకరాలు, పిన్నెల్లిలో 3.89 ఎకరాలు వెనక్కి తీసుకుంది . ఈ మేరకు తహసీల్దార్ ఉత్తర్వులు జారీ చేశారు. అయితే ఈ ప్రభుత్వం […]
EX Minister Avanthi Srinivas Resign to YSRCP: వైసీపీకి మరో బిగ్ షాక్ తగిలింది. ఆ పార్టీకి చెందిన మాజీ మంత్రి అవంతి శ్రీనివాస్ వైసీపీకి రాజీనామా చేశారు. ఈ మేరకు ఆయన పార్టీని వీడడంతో పాటు ఆ పార్టీ సభ్యత్వం, భీమిలి నియోజకవర్గ ఇన్ ఛార్జ్ బాధ్యతలకు సైతం రాజీనామా చేశారు. ఆయన పార్టీని వీడుతున్నట్లు ప్రకటించడంతో పాటు రాజీనామా లేఖను వైసీపీ అధిష్టానానికి పంపించారు. అంతకుముందు వైసీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్ ప్రభుత్వ […]
Flight service from Rajamahendravaram Airport to Delhi: ఏపీ ప్రజలకు ఎన్డీఏ సర్కార్ శుభవార్త చెప్పింది. ఢిల్లీ వెళ్లేందుకు ప్రయాణాన్ని మరింత సులభతరంగా చేసింది. రాజమహేంద్రవరం ఎయిర్ పోర్టు నుంచి ఢిల్లీకి విమాన సర్వీస్ను ప్రారంభించింది. ఈ మేరకు ఇక్కడి నుంచి ఢిల్లీకి నేరుగా ప్రయాణించవచ్చు. కాగా, అంతకుముందు రాజమహేంద్రవరం నుంచి ఢిల్లీ వెళ్లాలంటే చాలా ఇబ్బంది పడాల్సి వచ్చేది. ఇదిలా ఉండగా, తొలుత రాజమహేంద్రవరం మధురపూడి ఎయిర్ పోర్టుకు మొదటి ఇండిగో డైరెక్ట్గా విమానం […]
Australia Women beat India Women by 83 runs: ఆస్ట్రేలియాతో మూడో వన్డేలోనూ భారత మహిళా టీం ఓటమిపాలైంది. ఆసీస్ నిర్దేశించిన 299 రన్స్ లక్ష్యఛేదనలో భారత్ 215కే చేతులెత్తేసింది. దీంతో 3 వన్డేల సిరీస్ను ఆసీస్ 3-0తో క్లీన్స్వీప్ చేసింది. కాగా, అంతకుముందు బ్యాటింగ్ చేపట్టిన ఆసీస్ నిర్ణీత 50 ఓవర్లలో 6 వికెట్లకు గాను 298 పరుగులు చేసింది. ఇందులో అన్నాబెల్ సదర్లాండ్ (110) సెంచరీ, కెప్టెన్ తహ్లియా మెక్గ్రాత్ (56), ఆష్లే […]