Home / తాజా వార్తలు
Mohan Babu: సినీ నటుడు మంచు మోహన్ బాబు ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్ అయ్యారు. ఇటీవల అస్వస్థతకు గురైన ఆయన హైదరాబాద్ కాంటినెంట్ ఆస్పత్రిలో చేరిన సంగతి తెలిసిందే. అక్కడ చికిత్స పొందుతున్న ఆయన ఆరోగ్యం కాస్తా మెరుగుపరడటంతో వైద్యులు డిసెంబర్ 12న డిశ్చార్ట్స్ చేశారు. వారం రోజుల పాటు ఆయన విశ్రాంతి తీసుకోవాలని వైద్యులు సూచించారట. చికిత్స అనంతరం మోహన్ బాబు తన నివాసానికి వెళ్లారు. కాగా గత నాలుగు రోజులుగా ఆయన ఇంట్లో గొడవలు […]
EPFO ATM: రాబోయే రోజుల్లో మీరు మీ PF డబ్బును సులభంగా పొందచ్చు. ఇప్పుడు పీఎఫ్ సొమ్మును విత్డ్రా చేయడమే పనిగా మారింది. అయితే ఇకపై అలాంటి పరిస్థితులు ఎదుర్కోవాల్సిన అవసరం లేదు. ఎందుకంటే PF డబ్బును విత్డ్రా చేసుకునేందుకు కేంద్ర కార్మిక మంత్రిత్వ శాఖ చాలా సులభమైన పద్ధతిని మీ ముందు ఉంచింది. మీ ప్రావిడెంట్ ఫండ్ (PF) ఉపసంహరించుకోవడానికి ఇకపై కష్టపడాల్సిన అవసరం లేదు. 2025 నాటికి ఉద్యోగులు తమ పీఎఫ్ సొమ్మును ఏటీఎంల […]
Keerthy Suresh Wedding Pics: హీరోయిన్ కీర్తి సురేష్ పెళ్లి బంధంలోకి అడుగుపెట్టింది. పెద్దల సమక్షంలో తన చిరకాల ప్రియుడు ఆంటోని తట్టిల్తో ఏడడుగులు వేసింది. తాజాగా పెళ్లి ఫోటోలను కీర్తి తన ఇన్స్టాగ్రామ్ వేదికగా షేర్ చేసింది. ‘ఫర్ ది లవ్ ఆఫ్ నైక్’ అంటూ రెడ్ హార్ట్ ఎమోజీని జత చేసింది. కాగా డిసెంబర్ 12న గోవాలో జరిగిన ఈ డెస్టినేషన్ వెడ్డింగ్కి కొద్దిమంది ఇండస్ట్రీ ప్రముఖులు మాత్రమే హాజరైనట్టు తెలుస్తోంది. ఇరుకుటుంబ సభ్యుల […]
Hot and Cold Split AC Discount Offer: శీతాకాలం వచ్చేసింది. దీంతో మెల్లగా చలి ప్రారంభమైంది. చలిని తరిమికొట్టేందుకు ప్రజలు రకరకాల చర్యలు చేపడుతున్నారు. వేసవికాలం ఉపశమనం పొందడానికి ప్రజలు ఎయిర్ కండీషనర్ను విరివిగా ఉపయోగిస్తున్నారు. అయితే చల్లని వాతావరణంలో దాన్ని ప్యాక్ చేసి ఉంచుతున్నారు. కానీ ఇప్పుడు మీకు చలికాలం కూడా మీకు ఉపయోగపడే విధంగా ఏసీలు చాలా అధునాతనంగా మారాయి. శీతాకాలంలో మీకు వెచ్చని గాలిని అందించే స్ప్లిట్ ఏసీలు మార్కెట్లో అందుబాటులో […]
HC Issues Notice to Nayanthara: సౌత్ లేడీ సూపర్ స్టార్ నయనతారకు తాజాగా మద్రాస్ హైకోర్టు నోటీసులు ఇచ్చింది. ధనుష్-నయనతార వివాదం గురించి తెలిసిందే. నెట్ఫ్లిక్స్ తెరకెక్కించిన ‘నయనతార: బియాండ్ ది ఫెయిరీ టేల్’ డాక్యుమెంటరీ విషయంలో వీరి వివాదం మొదలైంది. ఈ డాక్యుమెంటరీలో ధనుష్ నిర్మాణంలో తెరకెక్కిన నానుమ్ రౌడి దాన్’ చిత్రంలో క్లిప్ను తన అనుమతి లేకుండా ఉపయోగించారని నయనతారపై కాపీ రైట్ కింది నోటీసులు ఇచ్చారు. ఈమేరకు రూ. 10 కోట్లు […]
Central Cabinet Approves Jamili Elections Bill: కేంద్రం సంచలన నిర్ణయం తీసుకుంది. దేశంలో జమిలి ఎన్నికలకు సంబంధించి కీలక పరిణామం చోటుచేసుకుంది. జమిలి ఎన్నికల బిల్లుకు కేంద్ర క్యాబినెట్ ఆమోదం తెలిపింది. ఈ మేరకు బిల్లును పార్లమెంట్లో ప్రవేశపెట్టనుంది. అయితే ప్రస్తుతం శీతాకాల సమావేశాలు కొనసాగుతున్నాయి. ఈ నేపథ్యంలో ఈ జమిలి ఎన్నికల బిల్లు ఈ సమావేశాల్లోనే ప్రవేశపెట్టే అవకాశం ఉందని సమాచారం.
Heavy Rains in Tirupati: ఆగ్నేయ బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం ప్రభావం.. ఉమ్మడి చిత్తూరు జిల్లాపై ప్రభావం చూపిస్తుంది. తిరుమల, తిరుపతి సహా శ్రీకాళహస్తి, పుత్తూరు, నగరిలో రాత్రి నుంచి ఏకధాటిగా వర్షాలు కురుస్తున్నాయి. చిత్తూరు సత్యవేడు, పలమనేరు, కుప్పంలో మోస్తారు వర్షాలు కురుస్తున్నాయి. రిజర్వాయర్లు సైతం నిండికున్నాయి. తిరుమలలో భారీ వర్షం కురుస్తోంది. ఈ వర్షానికి తిరుమలలో భక్తులు ఇబ్బందులు పడుతున్నారు. భారీ వర్షంతో శ్రీవారి దర్శనం ఆలస్యమవుతోంది. అలాగే ఘాట్ రోడ్డులో పలు వాహనదారులు […]
WhatsApp New Feature: వాట్సాప్ అనేది ప్రపంచవ్యాప్తంగా అత్యధికంగా ఉపయోగించే మెసేజింగ్ యాప్, ఇది వినియోగదారు అనుభవాన్ని మెరుగుపరచడానికి అనేక అప్డేట్లను అందిస్తుంది. ఈ నేపథ్యంలో Meta-యాజమాన్యమైన కంపెనీ ఇప్పుడు కొత్త ఫీచర్పై పని చేస్తోంది. ఇది చాట్ మేసేజెస్, ఛానెల్ అప్డేట్లను మీ ప్రాధాన్య భాషలోకి ఆటోమేటిక్గా ట్రాన్స్లేట్ చేస్తుంది. ఈ కొత్త ఫీచర్ ద్వారా, మీరు ఏదైనా తెలియని భాష వినియోగదారులతో సులభంగా చాట్ చేయగలుగుతారు. వాట్సాప్ రాబోయే ఫీచర్లను ట్రాక్ చేసే వెబ్సైట్ […]
Naga Chaitanya-Sobhita in Mumbai Wedding: నాగ చైతన్య-శోభిత ఇటీవల పెళ్లి బంధంతో ఒక్కటైన సంగతి తెలిసందే. డిసెంబర్ 4న అన్నపూర్ణ స్టూడియో వీరి పెళ్లి అంగరంగ వైభవంగా జరిగింది. పూర్తి సంప్రదాయ పద్దతిలో జరిగిన ఈ వివాహ వేడుకకు పలువు సినీ, రాజకీయ ప్రముఖులు హాజరయ్యారు. పెళ్లి తర్వాత శ్రీశైలం మల్లన్న స్వామిని దర్శించుకున్న ఈ జంట సైలెంటగా ఉంది. ఎక్కడ కూడా బయట కనిపించలేదు. దీంతో ఈ కొత్త జంట ఏ హానీమూన్కో వెళ్లి […]
Massive encounter in Chhattisgarh: ఛత్తీస్ గఢ్లో భారీ ఎన్కౌంటర్ చోటుచేసుకుంది. ఈ ఎన్ కౌంటర్లో 12 మంది మావోయిస్టుల హతమయ్యారు. అబూజ్ మడ్ అటవీ ప్రాంతంలో ఎన్ కౌంటర్ జరిగినట్లు తెలుస్తోంది. ఒక్కసారిగా భద్రతా దళాలు, మావోయిస్టులకు మధ్య ఎదురు కాల్పులు జరిగాయి. ఈ భీకర కాల్పుల్లో పోలీసుల చేతిలో 12మంది మావోయిస్టులు మృతి చెందారు. యాంటీ నక్సల్ ఆపరేషన్లో భాగంగా చేపట్టిన సెర్స్ ఆపరేషన్లో ఏడుగురు నక్సలైట్ల మృతదేహాలు లభ్యమయ్యాయి. వివరాల ప్రకారం.. గురువారం […]