Home /Author VijayAnand Avusula
Maoist ask to PM Modi to Call the Discussion: పాకిస్తాన్ కాల్పుల విరమణను కోరితే సరేనన్న ప్రధాని మోదీ ప్రభుత్వం తమను ఎందుకు పట్టించుకుంటలేదని ప్రశ్నించారు మావోయిస్టులు. ఇందుకుగాను దండకారణ్యం స్పెషల్ జోనల్ కమిటీ ప్రతినిధి వికల్ప పేరుతో మావోయిస్టులు లేఖను రిలీజ్ చేశారు. మావోయిస్టు ప్రధాన కార్యదర్శి నంబాల కేశవరావు ఎన్ కౌంటర్ పై లేఖలో చర్చించారు. లొంగిపోయిన ద్రోహులు ఇచ్చిన సమాచారంతో ఎన్ కౌంటర్ జరిగిందని అన్నారు. గత ఆరు నెలలుగా […]
500 Gigawatts of Solar Power by 2030 to AP: 2030 నాటికి 500 గిగా వాట్ల మేర దేశీయంగా సోలార్ విద్యుత్ ఉత్పత్తి చేయాలన్న లక్ష్యంతో ముందుకు సాగుతున్నామని సీఎం చంద్రబాబు అన్నారు.దీనిపై సామాజిక మాధ్యమం ఎక్స్ లో ట్వీట్ చేశారు. ఏపీ ప్రభుత్వం సమగ్రమైన సోలార్ ఉత్పత్తి పాలసీని తీసుకు వచ్చిందని తెలిపారు. దీనితో ఏపీ ఇండియాలో సోలార్ ఉత్పత్తి కేంద్రంగా మారుతోందని చెప్పారు. ఈ రంగంలో మరిన్ని తయారీ సంస్థలను తీసుకురావడమే […]
Jaipur Central Jail: ధనం గుమ్మరిస్తే చాలు జైలులో అన్నిపనులు అవుతాయని చాలా సార్లు విన్నాం. ఈ విషయాన్ని శిక్షా కాలం పూర్తిచేసుకుని జైలునుంచి బయటకు వచ్చిన నేరస్థులు చెప్పిన విషయాలే. ఒకరకంగా ఓపెన్ సీక్రెట్. అయితే తాజాగా రాజస్థాన్ లోని జైపూర్ లో కొందరు ఖైదీలు వైద్య పరీక్షల నిమిత్తం బయటకు వచ్చి హోటళ్లలో వారి భార్యలతో, ప్రియురాల్లతో గడిపారు. వైద్యపరీక్షలకు వెళ్లిన ఖైదీలు ఎంతకీ తిరిగి రాకపోవడంతో జైలు అధికారులు విచారణ చేపట్టారు. దీంతో […]
TDP Mahanadu 2025 in Kadapa: కడప జిల్లాలో రేపటినుంచి జరిగే మహానాడు సభకు ఏర్పాట్లు పూర్తి అయ్యాయి. ఇప్పటికే టీడీపీ ఫ్లెక్సీలు, కటౌట్లతో కడప నగరం పసుపుమయంగా మారింది. పబ్బాపురంలో 150 ఎకరాల విస్తీర్ణంలో మహానాడు నిర్వహించనున్నారు. చారిత్రాత్మక నిర్ణయాలకు కడప మహానాడు వేదిక కానుంది. మొదటి రోజు టీడీపీ సంస్థాగత నిర్మాణం, భవిష్యత్ కార్యాచరణపైనే ప్రధాన చర్చించనున్నారు. రెండోరోజు టీడీపీ మౌలిక సిద్ధాంతాలు, ఆరు సూత్రాల ఆవిష్కరణ, నియమావళిలో సవరణలు చేయనున్నారు. ఏర్పాట్లను […]
Jyoti Malhotra Security in Pakistan: పాకిస్తాన్ కు గూఢచర్యం చేసిన జ్యోతి మల్హోత్ర కేసులో సంచలన విషయాలు వెలుగుచూస్తున్నాయి. పాక్ లో జ్యోతికి అధికారికంగానే చాలా నెట్ వర్క్ ఉంది. ఏకంగా పాక్ ఐఎస్ఐ జ్యోతికి ఏకే 47తో కూడిన ఆరుగురు గన్ మెన్ లను ఇచ్చింది. పాకిస్తాన్ లోని అనార్ కలీ బజార్ లో జ్యోతి వీడియో షూట్ చేస్తుండగా ఆరుగురు గన్ మెన్ లు ఆవిడకు సెక్యురిటీగా ఉన్నారు. ఓ స్కాట్ ల్యాండ్ […]
14 days Remand for Kakani: మాజీ మంత్రి కాకాణికి 14 రోజులు రిమాండ్ విధించింది వెంకటగిరి కోర్టు. అక్రమ మైనింగ్ కేసులో ఏ4గా ఉన్న కాకాణి ఉన్నారు. కాసేపట్లో నెల్లూరు సెంట్రల్ జైలుకు తరలించనున్నారు. అక్రమ మైనింగ్ కేసులో మాజీ మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డి నిందితుడిగా ఉన్నారు. అయితే రెండు నెలలుగా అజ్ఞాతంలో ఉన్న కాకాణిని.. నిన్న పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వెంకటాచలంలోని పోలీస్ ట్రైనింగ్ సెంటర్లో కాకాణిని పోలీసులు విచారించారు. ఇప్పటికే ఈ […]
AI Reveal Developer Illegal affair: క్లాడ్ ఒపస్ 4 (Claude Opus 4) ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ లో అత్యాధునిక మోడల్. ఇది స్వతంత్రంగా ఆలోచించగలుగుతుంది. నవళలు, గ్రంధాలపై సహజంగా తన అభిప్రాయాన్ని చెప్పగలుగుతుంది. మనుషులతో మరో మనిషి మాట్లాడినట్లుగా సహజంగా స్పందిస్తుంది. సొంతంగా పాఠాన్ని ఉత్పత్తి చేస్తుంది. మనిషిలాగే ప్రతీ విషయాన్ని అర్థం చేసుకుని తన అభిప్రాయాన్ని చెబుతుంది. ఇదే ఇప్పుడు మనుషులకు కష్టకాలాన్ని తీసుకువచ్చింది. తాజాగా ఓ కంప్యూటర్ ఇంజనీర్ ను […]
Niloufer Hospital Superintendent Ravikumar Suspend: నీలోఫర్ ఆస్పత్రి సూపరింటెండెంట్ రవి కుమార్పై వేటు పడింది. సూపరింటెండెంట్పై తీవ్ర అవినీతి ఆరోపణలు వచ్చాయి. ఈ నేపథ్యంలో రవికుమార్ను ప్రభుత్వం సస్పెండ్ చేసింది. ఇంచార్జ్గా డాక్టర్ విజయ్ కుమార్ను నియమించింది. నిలోఫర్ ఆసుపత్రి ఆవరణలో ప్రైవేట్ మందుల దుకాణం కూల్చివేశారు. ఈ దుకాణాన్ని ప్రభుత్వ స్థలంలో నిర్మించడంపై సర్కార్ ఆగ్రహం వ్యక్తం చేసింది. సీఎంవో, మంత్రి పేర్లను సూపరింటెండెంట్ ఉపయోగించడంపై ప్రభుత్వం సీరియస్ అయ్యింది. తానెలాంటి అనుమతి […]
GHMC Assistant Town Planner by ACB Raids: హైదరాబాద్లోని సికింద్రాబాద్ జోనల్ కార్యాలయంలో ఏసీబీ అధికారులు దాడులు చేశారు. టౌన్ ప్లానింగ్ ఏసీపీ విఠల్ రావుపై వెంకట్ రావు అనే వ్యక్తి ఇచ్చిన ఫిర్యాదుతో ఏసీబీ అధికారులు దాడులు చేశారు. సికింద్రాబాద్కు చెందిన వెంకట్ రావు భవన నిర్మాణ అనుమతులు, ఆక్యుపెన్సి సర్టిఫికెట్ నిమిత్తం జోనల్ టౌన్ ప్లానింగ్ అధికారులను ఆశ్రయించాడు. అయితే అధికారులు వెంకట్ రావు వద్ద నుంచి రూ.8 లక్షల రూపాయల లంచం […]
Supreme Court Serious on Sajjala Bhargav Reddy: సజ్జల భార్గవరెడ్డికి సుప్రీంకోర్టులో ఊరట దక్కలేదు. ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసులో ముందస్తు బెయిల్ ఇచ్చేందుకు సుప్రీంకోర్టు నిరాకరించింది. నిబంధనల ప్రకారం ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసుల విచారణ ప్రత్యేక కోర్టులో బెయిల్ కోసం దరఖాస్తు చేసుకోవాలని జస్టిస్ పంకజ్ మిత్తల్, ఎస్వీ ఎన్ భట్టి ధర్మాసనం స్పష్టం చేసింది. సామాజిక మాధ్యమాల దుర్వినియోగం భరించరాని స్థాయికి వెళ్లిందన్న సుప్రీం ధర్మాసనం పేర్కొంది. ఇలాంటి కేసుల్లో […]