Home /Author Guruvendhar Reddy
Former Prime Minister Manmohan Singh passes away: భారత మాజీ ప్రధానమంత్రి, కాంగ్రెస్ నేత మన్మోహన్ సింగ్(92) కన్నుమూశారు. గురువారం సాయంత్రం తీవ్ర అస్వస్థతకు గురికావడంతో ఆయనను ఢిల్లీలోని ఎయిమ్స్ ఆస్పత్రికి తరలించారు. ఈ మేరకు ఆయన ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉండడంతో ఆయనను ఎమర్జెన్సీ వార్డులో వెంటిలేటర్పై ఉంచి వైద్యులు చికిత్స అందించారు. ఆరోగ్య పరిస్థితి విషమంగా మారడంతో ఆయన చికిత్స పొందుతూ రాత్రి 10గంటల సమయంలో తుది శ్వాస విడిచినట్లు వైద్యులు తెలిపారు. […]
Abhinay Tej Wedding: పరుచూరి రామకోటేశ్వరరావు, కొత్తపల్లి గీత దంపతుల కుమారుడు అభినయ్ తేజ్.. మాధవి, కోటపాటి సీతారామరావు కూతురు అక్షత వివాహ మహోత్సవం అంగరంగ వైభవంగా జరిగింది. ఈ వివాహ వేడుక హైదరాబాద్లోని జేఆర్సీ కన్వెన్షన్ హాల్లో ఘనంగా జరిగింది. ఈ వేడుకకు కేంద్ర, రాష్ట్ర మంత్రులతోపాటు పలువురు సినీ, రాజకీయ ప్రముఖులు హాజరయ్యారు. ఈ వివాహ వేడుక డిసెంబర్ 25న బుధవారం రాత్రి 12.37 గంటలకు జరిగింది. ఈ మేరకు అభినయ్ తేజ్, అక్షత […]
Telangana Government Forms Cabinet Sub-Committe: తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. సినీ పరిశ్రమలో ప్రస్తుతం నెలకొన్న పరిస్థితులు, సమస్యల పరిష్కారంపై మంత్రి వర్గ సబ్ కమిటీ ఏర్పాటుకు ప్రభుత్వం నిర్ణయించింది. హైదరాబాద్లోని కమాండ్ కంట్రోల్ సెంటర్లో జరిగిన సినీ ప్రముఖులతో భేటీ అయ్యారు. ఈ మేరకు అధికారులకు సీఎం రేవంత్ రెడ్డి సూచనలు చేశారు. సినీ పరిశ్రమలో సినిమా పెద్దలు లేవనెత్తిన అంశాలపై చర్చించి నిర్ణయించాలని సీఎం సూచించారు. అయితే, ఈ కమిటీలో ప్రభుత్వం […]
India vs Australia fourth test match Top order helps Australia big score: బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో భాగంగా భారత్, ఆస్ట్రేలియా జట్లు తలపడుతున్నాయి. బాక్సింగ్ డే టెస్టు తొలి ఇన్నింగ్స్లో తొలి రోజు ఆట ముగిసే సమయానికి ఆస్ట్రేలియా 6 వికెట్ల నష్టానికి 311 పరుగులు చేసింది. ఆస్ట్రేలియా బ్యాటర్లలో ఓపెనర్లు సామ్ కాన్ స్టాప్(60), ఖవాజా (57) కీలక ఇన్నింగ్స్ ఆడగా.. లబుషేన్(71) దూకుడుగా ఆడాడు. అలాగే అలెక్స్ కేరీ 31 […]
PM Modi to Visit Ap on January 8: ప్రధాని నరేంద్ర మోదీ ఏపీ పర్యటన ఖరారైంది. జనవరి 8వ తేదీన రాష్ట్రానికి ప్రధాని నరేంద్ర మోదీ రానున్నారు. ఈ మేరకు రూ.85వేల కోట్ల విలువైన పనులను ప్రధాని ప్రారంభించనున్నారు. కాగా, ఉత్తరాంధ్రపై కేంద్రం కరుణ చూపించింది. ఉత్తరాంధ్ర బహుముఖ అభివృద్ధే లక్ష్యంగా ఎన్డీఏ సర్కార్ కీలక ప్రాజెక్టులు చేపట్టనుంది. ఈ మేరకు జనవరి 8 వ తేదీన 85వేల కోట్ల ప్రాజెక్టు పనులకు ప్రధాని […]
TFI Meets Telangana CM Revanth Reddy: తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి కీలక ప్రకటన చేశారు. ఇటీవల పుష్ప-2 సినిమా బెనిపిట్ షో సందర్బంగా సంధ్య థియేటర్ వద్ద జరిగిన తొక్కిసలాట ఘటనపై గురువారం ఉదయం తెలంగాణ ప్రభుత్వంతో దిల్ రాజ్ నేతృత్వంలోని సినీ ప్రముఖుల బృందం సమావేశమైంది. ఇటీవల జరిగిన పరిణామాలు, టికెట్ రేట్ల పెంపు, బెనిఫిట్ షోలు ఇతర అంశాలపై సినీ ప్రముఖులు భేటీ అయ్యారు. ఈ భేటీలో సంధ్య థియేటర్ తొక్కిసలాట […]
Former Nagar Kurnool MP and senior leader Manda Jagannatham At NIMS: నాగర్ కర్నూల్ మాజీ ఎంపీ, సీనియర్ నేత మందా జగన్నాథం అనారోగ్యానికి గురయ్యారు. ఆయన ఆరోగ్య పరిస్థితి విషమించండంతో ఆస్పత్రికి తరలించారు. కొన్ని రోజుల క్రితం ఆయన గుండెపోటుకు గురవవ్వగా నిమ్స్ ఆస్పత్రికి తరలించి చికిత్స అందించారు. ప్రస్తుతం ఆయనకు వెంటిలేటర్పై చికిత్స కొనసాగుతోంది. ఈ క్రమంలో పలువురు నాయకులు ఆయనకు పరామర్శించారు. ఇదిలా ఉండగా, మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ […]
Syria says 17 security personnel killed in ambush by Assad loyalists: సిరియా రణరంగంగా మారింది. ప్రభుత్వ అధికారిని అరెస్ట్ చేసే క్రమంలో ఘర్షణలు చోటుచేసుకున్నాయి. ఈ గొడవల కారణంగా 17 మంది మృతి చెందగా.. పలువురు గాయపడినట్లు తెలుస్తోంది. సిరియన్ అబ్జర్వేటరీ ఫర్ హ్యూమన్ రైట్స్ తెలిపిన వివరాల ప్రకారం.. సిరియా మాజీ అధ్యక్షుడు బషర్ అల్ అసద్ ప్రభుత్వ హయాంలో పనిచేసిన ఓ అధికారిని అరెస్ట్ చేసేందుకు రెబల్స్ ప్రయత్నించారు. ఇందులో […]
India Vs Australia Boxing Day Test: బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో భాగంగా మెల్ బోర్న్ వేదికగా భారత్, ఆస్ట్రేలియా జట్ల మధ్య నాలుగో టెస్ట్ ప్రారంభమైంది. బాక్సింగ్ డే టెస్ట్ మ్యాచ్లో టాస్ గెలిచిన ఆస్ట్రేలియా బ్యాటింగ్ ఎంచుకుంది. ఓపెనర్లుగా సామ్ కాన్ స్టాప్, ఖవాజా క్రీజులోకి వచ్చారు. అయితే ఈ మ్యాచ్లో భారత్ ఒక్క మార్పుతో బరిలో దిగింది. గిల్ స్థానంలో వాషింగ్టన్ సుందర్ జట్టులోకి చేరాడు. ఐదు టెస్టుల సిరీస్లో భాగంగా ఇప్పటికే […]
Police Issued Notice To MLA Kaushik Reddy: హుజూరాబాద్ బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్రెడ్డికి బంజారాహిల్స్ పోలీసులు నోటీసులు ఇచ్చారు. ఈ నెల 27న ఉదయం 10గంటలకు పోలీస్స్టేషన్కు హాజరుకావాలని పోలీసులు నోటీసులో పేర్కొన్నారు. పోలీసుల విధులకు ఆటంకం కలిగించాడంటూ గతంలో ఎమ్మెల్యేపై బంజారాహిల్స్ పోలీసులు కేసు నమోదు చేసిన విషయం తెలిసిందే. ఈ కేసులో కౌశిక్రెడ్డితోపాటు 20మంది అనుచరులను నిందితులుగా పోలీసులు చేర్చారు. సీఎం రేవంత్రెడ్డి, ఐజీ శివధర్రెడ్డి తన ఫోన్ టాప్ చేస్తున్నారంటూ […]