Home /Author Guruvendhar Reddy
KTR objected to not giving entry to lawyers at ACB office in Formula-E race case: హైదరాబాద్లోని ఏసీబీ కార్యాలయం వద్ద హైడ్రామా నెలకొంది. ఫార్ములా ఈ కారు రేసు కేసులో విచారణ మేరకు ఏ1గా ఉన్న బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్ ఏసీబీ ఆఫీస్ వద్దకు న్యాయవాదులతో కలిసి వచ్చారు. కేటీఆర్ వెంట లాయర్లకు అనుమతి లేదని ఏసీబీ అధికారులు వెల్లడించారు. అయితే తన న్యాయవాదిని ఏసీబీ కార్యాలయంలోకి […]
HMPV Virus first case 8-month old baby tests positive in india: చైనాలో కలకలం రేపుతున్న హెచ్ఎంపీవీ వైరస్ భారత్లోకి వచ్చేసింది. భారత్లో తొలి హెచ్ఎంపీవీ వైరస్ కేసు నమోదైంది. బెంగళూరులో ఓ ఎనిమిది నెలల పాపకు హెచ్ఎంపీవీ వైరస్ సోకిన్నట్లు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. రక్తపరీక్ష ద్వారా వైరస్ సోకినట్లు నిర్ధారించారు. బెంగళూరులోని బాప్టిస్ట్ హాస్పిటల్లో ఈ కేసు వెలుగులోకి వచ్చిందని సమాచారం. అయితే, రాష్ట్రంలోని ల్యాబ్లో పరీక్ష నిర్వహించలేదని కర్ణాటక ఆరోగ్య మంత్రిత్వ […]
Syria government salaries 400 per cent hike for employees: సిరియా ప్రభుత్వం కీలక ప్రకటన విడుదల చేసింది. ఆ దేశంలో పనిచేస్తున్న ప్రభుత్వ ఉద్యోగుల జీతాలను పెంచుతున్నట్లు నిర్ణయం తీసుకుంది. కొత్త ప్రభుత్వంలో ఉద్యోగులకు భారీగా జీతాలు పెంచుతామని ఆ దేశ ఆర్థిక మంత్రి మహమ్మవద్ అబ్జాద్ ప్రకటించాడు. ఆర్థిక వ్యవస్థను స్థిరీకరించడంలో భాగంగా వేతనాల పెంపును అమలు చేయనున్నట్లు ప్రకటించారు. అలాగే విదేశాల్లోని 400 మిలియన్ డాలర్ల విలువైన సిరియన్ ఆస్తులను సైతం […]
Road accident in Tirumala Two devotees died: తిరుమలలో విషాదం చోటుచేసుకుంది. తిరుపతి జిల్లాలోని చంద్రగిరి మండలంలోని నరసింగాపురంలో భక్తులను 108 వాహనం ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఇద్దరు భక్తులు అక్కడికక్కడే మృతి చెందారు. వివరాల ప్రకారం.. తిరుమల తిరుపతి వేంకటేశ్వరుడిని దర్శించుకునేందుకు పుంగనూరు నుంచి కాలినడకన వెళ్తున్నారు. ఈ సమయంలో ఓ 108 వాహనం వేగంగా వచ్చింది. మదనపల్లె నుంచి తిరుపతికి వైద్యం కోసం రోగిని తీసుకెళ్తుండగా.. మార్గమధ్యలో కాలినడకన వెళ్తున్న భక్తులపైకి దూసుకెళ్తుంది. […]
Malavika Nair new movie With Tollywood hero Sharwanand: ‘ఎవడే సుబ్రహ్మణ్యం’సినిమాతో టాలీవుడ్కు ఎంట్రీ ఇచ్చి, ఆ తర్వాత ‘కళ్యాణ వైభోగమే’మూవీతో హిట్ అందుకున్న నటి.. మాళవిక నాయర్. వరుస సినిమాల్లో నటిస్తూ హీరోయిన్ గానే కాకుండా వైవిధ్యమైన పాత్రల్లో నటిస్తూ ప్రేక్షకులను అలరిస్తోన్న ఈ మలయాళీ ముద్దుగుమ్మ ఇటీవల పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ ‘కల్కి 2898ఏడీ’సినిమాలో ఉత్తరగా నటించి మెప్పించింది. తాజాగా, ఈ అమ్మడు టాలీవుడ్ హీరో శర్వానంద్ సరసన నటించబోతున్నట్లు సమాచారం. […]
All Set for Haindava Sankharavam in Vijayawada: హిందూ దేవాలయాల పెత్తనం నుంచి ప్రభుత్వాలు వెంటనే తప్పుకొని, ఆ బాధ్యతలను ఆయా దేవాలయాల ధర్మకర్తలకు అప్పగించాలని విశ్వహిందూ పరిషత్ డిమాండ్ చేసింది. ఆదివారం గన్నవరం సమీపంలోని కేసరపల్లి వద్ద ‘హైందవ శంఖారావం’పేరిట విశ్వహిందూ పరిషత్ నిర్వహించిన భారీ బహిరంగ సభకు విశ్వహిందూ పరిషత్ అంతర్జాతీయ అధ్యక్షుడు అలోక్కుమార్, అయోధ్య రామ మందిరం ట్రస్టీ గోవింద్దేవ్ మహరాజ్, వీహెచ్పీ కార్యనిర్వాహక కార్యదర్శి మిలింద్ పరందే, జాయింట్ సెక్రటరీ […]
World Day of War Orphans 2025: యుద్ధం కొందరికి వ్యాపారం. మరికొందరికి ప్రతిష్ఠ. ఇంకొందరికి ఇది అవసరం. కొద్ది మందికి ఇది.. ఒక పెద్ద సరదా. కారణాలేమైనా యుద్ధాల వల్ల మానవాళికి జరుగుతున్న నష్టం అపారం. నాటి కురుక్షేత్రం నుంచి నేటి ఇజ్రాయిల్- పాలస్తీనా యుద్ధం వరకు జరిగిన యుద్ధాల్లో ఎవరు విజేతలు, పరాజితులయ్యారో తెలియదు గానీ, వీటన్నింటికీ అసలు కారణంగా ఉన్నది మాత్రం మనిషి మితిమీరిన స్వార్థమే. అలాగే, యుద్ధం ఏదైనా.. దాని గురించి […]
Special trains for Sankranti-2025: సంక్రాంతి పండుగ సందర్భంగా ప్రయాణికుల రద్దీని దృష్టిలో ఉంచుకొని అదనపు రైళ్లను నడపాలని దక్షిణ మధ్య రైల్వే నిర్ణయించింది. అందుకోసం 52 అదనపు రైళ్లను నడపనున్నట్లు ఆదివారం వెల్లడించింది. ఆయా అదనపు రైళ్లను హైదరాబాద్లోని వివిధ ప్రధాన రైల్వే స్టేషన్ల నుంచి తెలుగు రాష్ట్రాల్లోని పలు ప్రాంతాలకు నడుపుతున్నట్లు తెలిపింది. సికింద్రాబాద్, కాచిగూడ, చర్లపల్లి రైల్వే స్టేషన్ల నుంచి కాకినాడ, నర్సాపూర్, తిరుపతి, శ్రీకాకుళానికి రైళ్లను నడుపుతోన్నట్లు ప్రకటించింది. ఈ నెల […]
Deputy CM Pawan Kalyan speech at game changer event: సినిమా టికెట్ ధరల పెంపుపై పవన్ కల్యాణ్ కీలక వ్యాఖ్యలు చేశారు. రాజమహేంద్రవరంలో నిర్వహించిన ‘గేమ్ ఛేంజర్’ ప్రీ రిలీజ్ ఈవెంట్లో ఈవెంట్లో పవన్ కల్యాణ్ మాట్లాడారు. డిమాండ్, సప్లై ఆధారంగానే టికెట్ ధరలు పెంచినట్లు తెలిపారు. అయితే వకీల్సాబ్ మూవీ డబ్బుతోనే జనసేన పార్టీ నడిపానని, పార్టీ నడిపేందుకు ఇంధనంలా ఉపయోగపడిందని చెప్పారు. గతంలో నేను శంకర్ సినిమాను బ్లాక్లో టికెట్ కొని […]
India vs Australia 5th Test match Day 2: బోర్డర్, గవాస్కర్ ట్రోఫీలో భాగంగా సిడ్నీ వేదికగా భారత్, ఆస్ట్రేలియా జట్ల మధ్య ఐదో టెస్ట్ జరుగుతోంది. ప్రస్తుతం భారత్ రెండో ఇన్నింగ్స్ కొనసాగుతోంది. రెండో రోజు ఆట ముగిసే సమయానికి భారత్ ఆరు వికెట్లు కోల్పోయి 141 పరుగులు చేసింది. భారత్ తొలి ఇన్నింగ్స్లో 185 పరుగులు చేయగా.. ఆస్ట్రేలియా 181 పరుగులకు ఆలౌట్ అయింది. కాగా, భారత్ తొలి ఇన్నింగ్స్ నాలుగు పరుగులు […]