Home /Author Guruvendhar Reddy
Baghpat Stage Collapse issue 5 Killed, Over 60 Injured in Laddu Festival: ఉత్తరప్రదేశ్లోని బాగ్పత్లో లడ్డూ మహోత్సవంలో అపశృతి చోటుచేసుకుంది. ఉత్సవంలో ఒక్కసారిగా వేదిక కుప్పకూలింది. ఈ ఘటనలో ఐదుగురు మృతి చెందారు. అలాగే ఈ ప్రమాదంలో దాదాపు 60 మందికి పైగా గాయాలయ్యాయి. దీంతో క్షతగాత్రులను స్థానిక ఆస్పత్రికి తరలించారు. ఈ ఘటనపై సీఎం యోగి ఆదిత్యనాథ్ ఆరా తీశారు. సహాయక చర్యలు వేగవంతం చేయాలని అధికారులను ఆదేశించారు. యూపీలోని బాగ్ […]
India vs England Third T20 Match: భారత్, ఇంగ్లాండ్ జట్ట మధ్య నేడు మూడో టీ20 మ్యాచ్ జరగనుంది. రాజ్కోట్ వేదికగా నిరంజన్ షా స్టేడియంలో రాత్రి 7 గంటలకు మ్యాచ్ ప్రారంభం కానుంది. మొత్తం ఐదు మ్యాచ్ల సిరీస్లో భాగంగా భారత్ ఇప్పటికే రెండు మ్యాచ్ల్లో సత్తా చాటి 2-0తో ఆధిక్యంలో ఉంది. ఈ మ్యాచ్లో ఎలాగైనా గెలిచి సిరీస్ కైవసం చేసుకోవాలని టీమిండియా భావిస్తోంది. మరోవైపు ఇంగ్లాండ్ జట్టు ఈ మ్యాచ్ గెలిచి […]
PM Narendra Modi said NCC inspired youth towards nation building: ప్రపంచాభివృద్ధిలో భారతదేశ యువత కీలక భూమిక వహిస్తోందని, వీరి భాగస్వామ్యం లేకుండా ప్రపంచాభివృద్ధిని ఊహించలేమని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అన్నారు. దశాబ్దాలుగా దేశ యువత ఎదుర్కొంటున్న సమస్యలను తొలగించేందుకు తమ ప్రభుత్వం పనిచేస్తోందని చెప్పారు. ఢిల్లీలోని కరియప్ప గ్రౌండ్స్లో సోమవారంనాడు జరిగిన నేషనల్ క్యాడెట్ కార్ప్స్ ర్యాలీలో ప్రధాని పాల్గొన్నారు. సరిహద్దు వరకు మీ సేవలు గత కొన్నేళ్లుగా ప్రభుత్వం ఎన్సీసీ కోసం […]
All Set For Nagoba Jatara of Mesrams In Adilabad District: ఆదిమ గిరిజనుల ప్రాచీన సంస్కృతీ, సాంప్రదాయాలకు ప్రతీకగా నిలిచే నాగోబా జాతర నేటి నుంచి అంగరంగ వైభవంగా జరగనుంది. నేటి నుంచి ఫిబ్రవరి 4 వరకు 8 రోజుల పాటు ఆదిలాబాద్ జిల్లా ఇంద్రవెల్లి మండలంలోని కేస్లాపూర్లో నిర్వహించే ఆదిశేషుని నాగోబా జాతర దేశంలోనే రెండో అతిపెద్ద గిరిజన జాతరగా గుర్తింపు పొందింది. ఈ జాతరకు ఛత్తీస్ ఘడ్, మహారాష్ట్ర, ఒడిసా, తెలంగాణలోని […]
CM Chandrababu on AP Debts and Niti Aayog Reports: ఏపీలో గత వైసీపీ ప్రభుత్వం ఆర్థిక విధ్వంసం సృష్టించిందని ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు ఆరోపించారు. సోమవారం తాడేపల్లిలోని సచివాలయంలో నీతిఆయోగ్ నివేదిక మీద సీఎం మాట్లాడారు. ఏపీ ఆర్థిక పరిస్థితిపై నీతి ఆయోగ్ నివేదిక చూస్తే, రాష్ట్ర ఆర్థిక పరిస్థితి ఎంత అధ్వానంగా ఉందో తెలుస్తుందని ఆవేదన వ్యక్తం చేశారు. వైసీపీ ఐదేళ్ల ఆర్థిక విధ్వంసానికి ఈ నివేదికే నిదర్శనమని చెప్పారు. […]
Home Minister Amit Shah says Naxalism will end by March 2026: వచ్చే ఏడాది మార్చి నాటికి దేశంలో మావోయిజాన్ని తుడిచిపెట్టేస్తామని కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా ఇటీవలే ప్రకటించారు. చత్తీస్గఢ్, ఒడిశా సరిహద్దుల్లోని అడవుల్లో భారీ ఎన్కౌంటర్ అనంతరం ఆ ఘటనపై ఆయన స్పందించారు. ‘భారత కమ్యూనిస్టు పార్టీ (మావోయిస్టు) చివరి శ్వాసకు దగ్గరగా ఉంది. మావోయిస్ట్ విముక్త భారత్ కోసం సాయుధ బలగాలు అత్యంత ధైర్యసాహసాలతో 14 మంది మావోయిస్టులను […]
Horoscope Today in Telugu January 28: మొత్తం 12 రాశులు. ఏ రాశి వారికి ఎలా ఉంది? ఏ రాశి వారికి అనుకూలంగా ఉంటుంది? వంటి వాటిపై జ్యోతిష్యులు పలు విషయాలు వెల్లడించారు. మేషం – అనుకున్న ముఖ్యమైన కార్యక్రమాలను సకాలంలో పూర్తి చేయడానికి విశేషమైన కృషి చేస్తారు. పెట్టుబడులు కీలకమైన చర్చలు ముఖ్యమైన ప్రయాణాలలో నిదానంగా వ్యవహరించండి. వృషభం – మీలోని సృజనాత్మకత వెలుగు చూస్తుంది. వృత్తి – ఉద్యోగాలపరంగా మీ స్థాయి యధాతధంగా […]
Smriti Mandhana ICC Women’s ODI Cricketer of the Year 2024: ఐసీసీ మహిళా వన్డే క్రికెటర్ ఆఫ్ ది ఇయర్ గా భారత మహిళా క్రికెటర్, కెప్టెన్ స్మృతి మంధాన ఎంపికైంది. ఈ మేరకు ఐసీసీ అధికారిక ప్రకటన విడుదల చేసింది. వన్డేలో తన దైన రికార్డను నెలకొల్పింది. ఈ మేరకు 2024 ఏడాదిలో స్మృతి మంధాన .. 13 ఇన్నింగ్స్లు ఆడి 747 పరుగులు చేసింది. ఒకే క్యాలండర్ అత్యధిక పరుగులు చేసిన […]
Bangladesh Interim Govt Six Removal Of Sheikh Hasina’s Daughter: బంగ్లాదేశ్ మాజీ ప్రధాని షేక్ హసీనాపై ఆ దేశ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. ఆమె కుటుంబం విషయంలో ఇబ్బంది పెట్టేందుకు ప్రయత్నిస్తుంది. షేక్ హసీనాతో పాటు ఆమె కుటుంబ సభ్యులను పలు కేసుల్లో చేర్చింది. ఇందులో భాగంగానే హసీనా కుమార్తె సైమా వాజెద్ను డబ్ల్యూహెచ్ఓ నుంచి తప్పించేందుకు కొంతమంది ప్రయత్నిస్తున్నారు. ఆమె ప్రస్తుతం ఢిల్లీ కేంద్రంగా ఆసియా విభాగానికి డైరెక్టర్గా పనిచేస్తుంది. […]
ISRO’s historic 100th launch this month: భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ఇస్రో) తన 100వ రాకెట్ ప్రయోగానికి ముహూర్తం ఖరారు చేసింది. ఈ ప్రయోగం తిరుపతి జిల్లా శ్రీహరికోటలోని సతీష్ ధవన్ స్పేస్ సెంటర్ (షార్) నుంచి జరగనుంది. 2025 జనవరి 29వ తేదీ ఉదయం 6.23 గంటలకు జీఎస్ఎల్వీ-ఎఫ్15 రాకెట్ను ప్రయోగించనున్న ఇస్రో, ఈ రాకెట్ ద్వారా దేశ నావిగేషన్ శాటిలైట్ సిస్టమ్ (నావిక్)లో భాగంగా ఎన్వీఎస్-02 ఉపగ్రహాన్ని భూమికి 36 వేల […]