Home /Author Jaya Kumar
జ్యోతిష్యం ప్రకారం నేడు ఈ రాశుల లోని వారి కుటుంబ జీవితంలో కొన్ని శుభ పరిణామాలు చోటు చేసుకుంటాయి. అలాగే మే 21 వ తేదీన రాశి ఫలాలు (Daily Horoscope) ఎలా ఉన్నాయో ప్రత్యేకంగా మీకోసం..
హిందూ మతంలో పంచాంగానికి చాలా ప్రాధాన్యత ఉంది. పంచాంగాన్ని లెక్కించేందుకు ఎన్నో పద్ధతులు ఉన్నా కూడా, నేటికీ సూర్యమానం, చాంద్రమానం విధానాలనే అనుసరిస్తున్నారు. చంద్రుడు వివిధ నక్షత్రాల్లో ప్రవేశించే స్థానాన్ని బట్టి చాంద్రమానం అంటారు. అయితే మన తెలుగు వారు మాత్రం ఎక్కువగా చంద్రమానాన్నే అనుసరిస్తూ ఉంటారు.
"నా సేన కోసం.. నా వంతు.." కార్యక్రమం కోసం ఆస్ట్రేలియా ఎన్.ఆర్.ఐ. సభ్యులు సేకరించిన రూ. కోటి విరాళంను చెక్కు రూపంలో జనసేన అధ్యక్షులు పవన్ కళ్యాణ్ కి అందజేశారు. జనసేన ప్రధాన కార్యదర్శి నాగబాబు పర్యవేక్షణలో జరిగిన ఈ కార్యక్రమంలో ఆస్ట్రేలియా ఎన్.ఆర్.ఐ. సమన్వయకర్తలు రాజేష్ మల్లా,
దర్శక ధీరుడు రాజమౌళి తెరకెక్కించిన "ఆర్ఆర్ఆర్" గ్లోబల్ స్టార్ గా మారిపోయాడు ఎన్టీఆర్. జపాన్ , అమెరికాలో కూడా ఎన్టీఆర్ కి ఉన్న ఫాలోయింగ్ గురించి అందరికీ తెలిసిందే. అయితే ఈ సినిమా భారీ హిట్ సాధించడంతో తారక్ చేసే నెక్స్ట్ సినిమాలపై ప్రేక్షకుల్లో భారీ అంచనాలు ఉన్నాయి. ఎన్టీఆర్ ప్రస్తుతం దర్శకుడు కొరటాల శివ
భారతీయ రిజర్వు బ్యాంకు రూ.2 వేల నోట్లను చలామణీ నుంచి ఉపసంహరిస్తున్నట్లు సంచలన ప్రకటన చేసిన విషయం తెలిసిందే. వినియోగదారులకు రూ.2 వేల నోట్ల ఇవ్వకూడదని బ్యాంకులకు మే 19 వ తేదీన ఆదేశాలు జారీ చేసింది. ఆర్బీఐ ఆదేశాలు తక్షణమే అమల్లోకి కూడా వచ్చాయి. అలాగే, సెప్టెంబరు 30 వరకు మాత్రమే రూ.2 వేల
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా సుకుమార్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం “పుష్ప – 2 “. 2021 లో రిలీజ్ అయిన "పుష్ప" సినిమాకి సీక్వెల్ గా ఈ మూవీ రాబోతుంది. ఇక ఈ సినిమాలో అల్లు అర్జున్ సరసన రష్మిక మందన్న హీరోయిన్ గా నటించింది. పుష్ప సినిమా ఎంత పెద్ద హిట్ అయ్యిందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. పాన్ ఇండియా
రీరిలీజ్ సినిమాల ట్రెండ్ ప్రస్తుతం గట్టిగా నడుస్తుంది. హీరోల పుట్టిన రోజులకు, పలు ముఖ్యమైన సందర్భాల్లో వారి సినిమాలను రీ రిలీజ్ చేస్తున్నారు. ఇప్పటికే పలువురు స్టార్ హీరోల సినిమాలు రీరిలీజ్ అయ్యాయి. అలాగే థియేటర్లలో మంచి కలెక్షన్లను కూడా సాధించాయి. కాగా ఇప్పుడు యంగ్ టైగర్ ఎన్టీఆర్ పుట్టిన రోజు సందర్భంగా
ఏపీలో పాలిటెక్నిక్ కళాశాలల్లో ప్రవేశాలకు నిర్వహించిన "పాలిసెట్-2023" ఫలితాలు తాజాగా విడుదల చేశారు. విజయవాడలో సాంకేతిక విద్యాశాఖ కమిషనర్ నాగరాణి ఈ ఫలితాలను రిలీజ్ విడుదల చేయడం జరిగింది. కాగా ఈ ఫలితాలను అధికారిక వెబ్సైట్లో అందుబాటులో ఉంచారు. ఈ ఫలితాల్లో 86.35 శాతం ఉత్తీర్ణత నమోదవ్వగా..
మెగా పవర్ రామ్ చరణ్ నటించిన ఆరెంజ్ మూవీ ఇటీవల రీ రిలీజ్ అయ్యి మంచి విజయాన్ని అందుకున్న విషయం తెలిసిందే. ఈ క్రేజీ మూవీ కి బొమ్మరిల్లు భాస్కర్ దర్శకత్వం వహించగా.. జెనీలియా ఈ సినిమాలో హీరోయిన్ గా నటించింది. 2010లో రిలీజైన ఈ చిత్రాన్ని అంజనా ప్రొడక్షన్స్ బ్యానర్ పై మెగా బ్రదర్ నాగబాబు నిర్మించారు.
తెలుగు సినిమా ఇండస్ట్రీలో నందమూరి వారసుడిగా ఎంతో పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్నాడు యంగ్ టైగర్ ఎన్టీఆర్. యాక్టింగ్, డాన్స్ లలో తనకు తానే పోటీ అనేలా తనదైన శైలిలో దూసుకుపోతూ స్టార్ హీరో అనిపించుకున్నారు. కేవలం 19 ఏళ్ల వయసు లోనే ఎన్టీఆర్ స్టార్ డమ్ను రుచి చూశాడు.. ఆ తర్వాత వరుస