Home /Author Jaya Kumar
అధికార వైసీపీ ప్రభుత్వం వాలంటీర్లు అందిస్తున్న సేవలకు గుర్తింపుగా వాలంటీర్ల సేవా పురస్కారం కార్యక్రమం నిర్వహిస్తున్న విషయం తెలిసిందే. కాగా ఈరోజు తాజాగా వరుసగా మూడో ఏడాది గ్రామ, వార్డు సచివాలయాల పరిధిలో వాలంటీర్లకు సేవా మిత్ర, సేవా రత్న, సేవా వజ్ర అవార్డుల ప్రధానోత్సవ కార్యక్రమం చేపట్టారు. విజయవాడ ఏ ప్లస్
పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ ప్రస్తుతం ఫుల్ బిజిబిజీగా ఉన్నాడు. చేతిలో వరుసగా 5,6 సినిమాలతో క్షణం తీరిక లేకుండా గడిపేస్తున్నారు. ప్రభాస్ ప్రస్తుతం బాలీవుడ్ డైరెక్టర్ ఓం రౌత్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం "ఆదిపురుష్". రామాయణం ఆధారంగా తెరకెక్కుతున్న ఈ సినిమాలో ప్రభాస్ రాముడిగా చేస్తున్నారు. కాగా కృతి సనన్ సీతగా..
సిద్దు ఫ్రం శ్రీకాకుళం సినిమాతో టాలీవుడ్ లోకి ఎంట్రీ ఇచ్చింది శ్రద్ధా దాస్.. ఆ తర్వాత ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా నటించిన ఆర్య 2 చిత్రంలో తనదైన నటనతో ప్రేక్షకుల్లో ,మంచి గుర్తింపు తెచ్చుకుంది ఈ భామ. అనంతరం డార్లింగ్, గుంటూరు టాకీస్, గరుడ వేగ వంటి సినిమాలో సందడి చేసింది. ఇటీవలే వచ్చిన ఏక్ మినీ కథ చిత్రంలో
ఐపీఎల్ 2023 లో భాగంగా ఉప్పల్ వేదికగా సన్రైజర్స్తో జరిగిన మ్యాచ్లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు 8 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. ప్లేఆఫ్స్ రేసులో నిలవాలంటే తప్పక గెలవాల్సిన మ్యాచ్లో విరాట్ కోహ్లీ సెంచరీతో అదరగొట్టి తన టీంని గెలిపించాడు. సన్రైజర్స్ నిర్దేశించిన లక్ష్యాన్ని 19.2 ఓవర్లలో రెండు వికెట్లు
బులియన్ మార్కెట్లో గత కొన్ని రోజులుగా బంగారం, వెండి ధరలు తగ్గుతున్న విషయం తెలిసిందే. ఈ కోవలోనే తాజాగా ఈరోజు (మే 19) కూడా బంగారం, వెండి ధరలు తగ్గుముఖం పట్టాయి. శుక్రవారం ఉదయం వరకు నమోదైన ధరల ప్రకారం.. మార్కెట్లో 22 క్యారెట్ల 10 గ్రాముల (తులం) బంగారం ధర రూ.56,100 లు ఉండగా..
జ్యోతిష్యం ప్రకారం నేడు ఈ రాశుల లోని వారు స్నేహితుల సహాయంతో ముఖ్యమైన పనులు పూర్తి చేస్తారని తెలుస్తుంది. అలాగే మే 19 వ తేదీన రాశి ఫలాలు (Daily Horoscope) ఎలా ఉన్నాయో ప్రత్యేకంగా మీకోసం..
హిందూ మతంలో పంచాంగానికి చాలా ప్రాధాన్యత ఉంది. పంచాంగాన్ని లెక్కించేందుకు ఎన్నో పద్ధతులు ఉన్నా కూడా, నేటికీ సూర్యమానం, చాంద్రమానం విధానాలనే అనుసరిస్తున్నారు. చంద్రుడు వివిధ నక్షత్రాల్లో ప్రవేశించే స్థానాన్ని బట్టి చాంద్రమానం అంటారు. అయితే మన తెలుగు వారు మాత్రం ఎక్కువగా చంద్రమానాన్నే అనుసరిస్తూ ఉంటారు.
ఆంధ్రప్రదేశ్ మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న కడప ఎంపీ వైఎస్ అవినాశ్ రెడ్డికి సుప్రీం కోర్టులో చుక్కెదురైంది. ముందస్తు బెయిల్ పిటిషన్ విషయంలో ఎంపీ చేసిన అభ్యర్థనపై అత్యున్నత న్యాయస్థానం స్పందించలేదు. తెలంగాణ హైకోర్టు వెకేషన్ బెంచ్ తన బెయిల్ పిటిషన్ విచారణ చేపట్టేలా ఆదేశించాలని
ఆంధ్రప్రదేశ్ లో రాజకీయాలు వ్యూహాత్మకంగా మారుతున్నాయి. ఇన్నాళ్ళూ త్రికోణపు పోటీ ఉంటుందని ప్రజలు భావించగా.. జనసేన అధినేత పవన్ మాత్రం తన మాటకు కట్టుబడి ఉంటున్నారు. వైసీపీ వ్యతిరేక ఓటును చీల్చే ప్రసక్తి లేదని.. గెలిచాక సీఎం అభ్యర్ది ఎవరో నిర్ణయించుకుందాం అని ఖరాఖండిగా చెప్పేశారు. ఇప్పటికే అధికార
అసోంలో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో ‘లేడీ సింగం’గా పేరు పొందిన పోలీసు ఆఫీసర్ జున్మోనీ రాభా మృతి చెందారు. రాభా తన ప్రైవేటు వాహనంలో ప్రయాణిస్తుండగా అర్ధరాత్రి దాటాక 2.30 గంటల సమయంలో ఉత్తరప్రదేశ్ నుంచి వస్తున్న కంటైనర్ను కారు ఢీకొట్టింది. దీంతో వెంటనే సమాచారం అందుకున్న పోలీసులు..