Home /Author Jaya Kumar
జ్యోతిష్యం ప్రకారం నేడు ఈ రాశుల లోని వారు పిల్లల నుంచి శుభవార్త వింటారు అని తెలుస్తుంది. అలాగే మే 23 వ తేదీన రాశి ఫలాలు (Daily Horoscope) ఎలా ఉన్నాయో ప్రత్యేకంగా మీకోసం..
హిందూ మతంలో పంచాంగానికి చాలా ప్రాధాన్యత ఉంది. పంచాంగాన్ని లెక్కించేందుకు ఎన్నో పద్ధతులు ఉన్నా కూడా, నేటికీ సూర్యమానం, చాంద్రమానం విధానాలనే అనుసరిస్తున్నారు. చంద్రుడు వివిధ నక్షత్రాల్లో ప్రవేశించే స్థానాన్ని బట్టి చాంద్రమానం అంటారు. అయితే మన తెలుగు వారు మాత్రం ఎక్కువగా చంద్రమానాన్నే అనుసరిస్తూ ఉంటారు.
బుల్లితెరపై మంచి ప్రేక్షకులను అలరిస్తున్న షో జబర్దస్త్. ఎన్నో సంవత్సరాల నుండి ఈ షో ఈటీవీలో ప్రసారమవుతూ అందరికీ మంచి వినోదాన్ని అందిస్తుంది. ఇక ఇందులో పాల్గొనే కమెడియన్స్ కూడా తమ కామెడీ టైమింగ్స్ తో అందర్నీ నవ్వించి మంచి పేర్లు సంపాదించుకున్నారు. ఇక యాంకర్ల విషయానికి వస్తే అనసూయ
యాంకర్ అనసూయ తెలుగు రాష్ట్రాల ప్రజలకు సుపరిచితురాలే. యాంకరింగ్ నుంచి యాక్టింగ్ వైపు వచ్చేసిన అనసూయ.. ప్రస్తుతం వరుస సినిమాల్లో నటిస్తూ బిజీగా ఉంటుంది. ఇక తాజాగా ఫ్యామిలీతో పాటు వెకేషన్ కి వెళ్ళిన ఈ భామ.. బికినీ వేసుకొని అందాలు ఆరబోస్తూ ఫోటోలకు ఫోజులిచ్చింది. ఇక ఈ పిక్స్ ఇప్పుడు సోషల్ మీడియాలో ఫుల్ గా చక్కర్లు కొడుతున్నాయి.
హైదరాబాద్ లో ఎన్టీఆర్ శతజయంతి వేడుకలు గ్రాండ్ గా నిర్వహించారు. సినీ, రాజకీయ ప్రముఖులు.. ఈ వేడుకలో పాల్గొని ఎన్టీఆర్ గురించి, ఆయనతో తమకి గల అనుబంధాన్ని గురించి ప్రస్తావించారు. మురళీమోహన్, జయప్రద, జయసుధ, కృష్ణవేణి లాంటి సీనియర్ నటీనటులు.. నాగ చైతన్య, సుమంత్, అడివిశేష్, సిద్దు జొన్నలగడ్డ, విశ్వక సేన్ లాంటి ఈ తరం
కలెక్షన్ కింగ్ మోహన్ బాబు నట వారసత్వాన్ని కొనసాగిస్తూ తనదైన శైలిలో ప్రేక్షకుల ఆదరణ పొందుతున్నాడు మంచు మనోజ్. విభిన్న చిత్రాలతో వైవిధ్యభరిత చిత్రాలలో నటిస్తూ టాలీవుడ్ లో తనకంటూ ఒక ప్రత్యేక స్థానాన్ని ఏర్పాటు చేసుకున్నారు.అయితే ఇటీవల కాలంలో మంచు మనోజ్ మీడియాలో హాట్ టాపిక్ గా నడిచారు.
మెదక్ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఆటోను వెనుక నుంచి వచ్చిన కారు ఢీకొట్టిన ఘటనలో నలుగురు మృతి చెందగా మరో ఇద్దరికి తీవ్ర గాయాలయ్యాయి. ఈ విషాదకర ఘటన పూర్తి వివరాల్లోకి వెళ్తే.. ఆర్మూర్ మండలం ఆలూరుకు చెందిన ఆరుగురు గజ్వేల్కు ఆటోలో వెళ్తున్నారు. మార్గం మధ్యలో నార్సింగి మండలం
బాలీవుడ్ బ్యూటీ శ్రద్ధా కపూర్ గురించి తెలుగు ప్రేక్షకులకు కొత్తగా పరిచయం చేయవలసిన అవసరం లేదు. ప్రభాస్ సాహో మూవీలో నటించి తెలుగు ప్రేక్షకులకు దగ్గరైంది ఈ ముద్దుగుమ్మ. హిందీలో వరుస సినిమాలు చేస్తూ బాలీవుడ్ ప్రేక్షకులను అలరిస్తూ వస్తుంది. ఇటు సినిమాలతో బిజీగా ఉంటూ.. అటు సోషల్ మీడియాలో కూడా
ఐపీఎల్ 2023 చివరి దశకు చేరుకుంటుంది. ఇప్పటికే గుజరాత్ ప్లే ఆఫ్స్ లో బెర్త్ ఓకే చేసుకోగా.. నిన్న జరిగిన మ్యాచ్ లో ఢిల్లీ పై విజాయ సాధించి చెన్నై కూడా ప్లే ఆఫ్స్ కు చేరింది. ఆ తర్వాత రాత్రి ఈడెన్ గార్డెన్స్ వేదికగా కోల్కతా నైట్రైడర్స్ తో జరిగిన మ్యాచ్లో ఒక్క పరుగు తేడాతో విజయం సాధించింది. దీంతో ప్లే ఆఫ్స్ కి చేరుకొని..
బులియన్ మార్కెట్లో గత కొన్ని రోజులుగా బంగారం, వెండి ధరలు తగ్గుతున్న విషయం తెలిసిందే. అయితే ఈరోజు ( మే 21, 2023 ) నాడు ఒక్కసారిగా బంగారం ధరలో పెరుగుదల కనిపించింది. తులం బంగారంపై ఏకంగా రూ. 550 పెరగడం గమనార్హం. దీంతో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర ఏకంగా రూ. 61,420కి చేరింది. ఇక దేశ వ్యాప్తంగా నేడు