Home /Author Jaya Kumar
కడప ఎంపీ అవినాష్ రెడ్డి ముందస్తు బెయిల్ పిటిషన్పై సుప్రీం కోర్టులో నేడు తాజాగా విచారణ జరిగింది. జస్టిస్ జె కే మహేశ్వరి, జస్టిస్ పి. నరసింహ లతో కూడిన ధర్మాసనం ముందస్తు బెయిల్ పిటిషన్పై విచారించింది. ఈ మేరకు తెలంగాణ హైకోర్టు వెకేషన్ బెంచ్ విచారణ చేయాలని ఆదేశించింది. ఈ నెల 25న విచారణ జరపాలని..
దివంగత హీరోయిన్, దర్శకురాలు విజయ నిర్మల తనయుడుగా టాలీవుడ్ కి ఎంట్రీ ఇచ్చారు నరేష్. పలు సినిమాల్లో హీరోగా నటించి ప్రస్తుతం విభిన్న పాత్రల్లో నటిస్తూ టాలీవుడ్ లో తనకంటూ ఒక ప్రత్యేక స్థానాన్ని ఏర్పరచుకున్నారు. అయితే గత కొంతకాలంగా నరేష్, క్యారెక్టర్ ఆర్టిస్ట్ పవిత్ర లోకేష్ వ్యవహారం మీడియాలో చర్చనీయాంశంగా మారింది.
జమ్ము కశ్మీర్ లోని శ్రీనగర్ లో జీ 20 సదస్సు నిర్వహిస్తున్న విషయం తెలిసిందే. ఈ సదస్సులో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కూడా పాల్గొన్నారు. కాగా జమ్మూ కశ్మీర్ కు రాష్ట్ర హోదాను తొలగించిన తర్వాత అక్కడ జరుగుతున్న మొదటి అంతర్జాతీయ కార్యక్రమం కావడంతో.. అందరు G20 సదస్సుని ప్రతిష్టాత్మకంగా భావిస్తున్నారు.
జమ్ము కశ్మీర్ లోని శ్రీనగర్ లో జరిగిన జీ 20 సదస్సులో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ పాల్గొన్నారు. జీ20 సమ్మిట్లో ఓ సినిమా సెలబ్రిటీ పాల్గొనడం అరుదైన విషయం. మే 22 నుంచి మూడు రోజుల పాటు జరగనున్న జీ20 సదస్సులో 17 దేశాల నుంచి ఫిలిం టూరిజం ఆర్థికాభివృద్ధి, సాంస్కృతిక పరిరక్షణ పై చర్చలు జరపనున్నారు.
టాలీవుడ్ నటి డింపుల్ హయతిపై హైదరాబాద్ జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్లో కేసు నమోదు అయ్యింది. ఊహించని ఈ ఘటనతో డింపుల్ హయతి ఇప్పుడు టాక్ ఆఫ్ ది టౌన్ గా మారింది. ఈ ఘటన గురించి పూర్తి వివరాలు మీకోసం..
ప్రముఖ సీనియర్ నటుడు శరత్ బాబు మే 22 న మరణించిన విషయం తెలిసిందే. గత కొంత కాలంగా అనారోగ్యంతో బాధ పడుతూ హాస్పిటల్ లో చికిత్స పొందుతూనే నిన్న కన్నమూశారు. హీరోగా, విలన్ గా, క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా ఎన్నో వైవిధే పాత్రల్లో నాటికంహరు శరత్ బాబు. తెలుగు, కన్నడ, మలయాళ, తమిళ్, హిందీ భాషల్లో దాదాపు
మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, యంగ్ టైగర్ ఎన్టీఆర్ కలిసి నటించిన చిత్రం "ఆర్ఆర్ఆర్". దర్శక ధీరుడు రాజమౌళి తెరేకెక్కించిన ఈ చిత్రం ప్రపంచ వ్యాప్తంగా సినీ అభిమానుల్ని ఆకట్టుకోని ఆస్కార్ ని కూడా సొంతం చేసుకుంది. ఈ సినిమాలో తెలుగుతో పాటు బాలీవుడ్, హాలీవుడ్ నటీనటులు కూడా యాక్ట్ చేసిన విషయ తెలిసిందే.
ఇష్టం సినిమాతో తెలుగు సినిమాల్లోకి హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చింది "శ్రియ శరన్". తెలుగుతో పాటు తమిళ్, కన్నడ హిందీ మలయాళ చిత్రాల్లో కూడా నటించి .. అక్కడ కూడా మంచి గుర్తింపును సంపాదించుకుంది. ఇక తెలుగులో అయితే మెగాస్టార్ చిరంజీవి, కింగ్ నాగార్జున, విక్టరీ వెంకటేశ్, బాలకృష్ణ, ప్రభాస్, మహేశ్ బాబు,
ఐపీఎల్ 2023 సీజన్ చివరికి వచ్చేసింది. ఇప్పటికే లీగ్ దశలో మ్యాచ్లు అన్నీ పూర్తి అయ్యి.. ప్లే ఆఫ్స్ మ్యాచ్ లు నేటి నుంచి జరగనున్నాయి. పాయింట్ల పట్టికలో గుజరాత్ టైటాన్స్, చెన్నై సూపర్ కింగ్స్, లక్నో సూపర్ జెయింట్స్, ముంబై ఇండియన్స్ జట్లు.. వరుసగా టాప్ 4 లో ఉన్నాయి. కాగా పాయింట్ల పట్టికలో టాప్-2లో నిలిచిన
బులియన్ మార్కెట్లో బంగారం, వెండి ధరలలో హెచ్చుతగ్గులను సాధారణంగా గమనించవచ్చు. కాగా ఈ మేరకు నేడు (మే 23, 2023) కూడా బంగారం, వెండి ధరలు స్వల్పంగా తగ్గాయి. ఈరోజు ఉదయం వరకు నమోదైన ధరల ప్రకారం.. మార్కెట్లో 22 క్యారెట్ల 10 గ్రాముల (తులం) బంగారం ధర రూ.56,290 లు ఉండగా.. 24 క్యారెట్ల గోల్డ్ ధర రూ.61,410 గా ఉంది.