Home /Author Jaya Kumar
నేడు తూర్పు గోదావరి జిల్లా కొవ్వూరులో ముఖ్యమంత్రి జగన్ పర్యటిస్తున్నారు. ఈ మేరకు ఏర్పాటు చేసిన బహిరంగ సభలో పాల్గొని జగనన్న విద్యా దీవెన పథకం లబ్ధిదారుల ఖాతాల్లో బటన్ నొక్కి నగదు జమ చేశారు. అలానే బహిరంగ సభలో మాట్లాడుతున్నారు.
మెగాస్టార్ చిరంజీవి ప్రస్తుతం వరుస సినిమాల్లో నటిస్తూ ఫుల్ జోష్ లో దూసుకుపోతున్నారు. ఈ ఏడాది సంక్రాంతికి ‘వాల్తేరు వీరయ్య’తో బ్లాక్బస్టర్ హిట్ అందుకున్న మెగాస్టార్.. త్వరలోనే “భోళా శంకర్” గా అలరించేందుకు సిద్దమవుతున్నారు. అయితే సాధారణంగా ఇటీవల కాలంలో సినిమా షూటింగ్ లకు సంబంధించి, స్టోరీ గురించి
ప్రస్తుతం తెలుగు రాష్ట్రాలలో వాతావరణం ఊహించని విధంగా ఉందని చెప్పాలి. ఒక వైపు నిప్పుల కొలిమిలా మండుతూనే మరోవైపు వర్షాలు దంచికొడుతున్నాయి. కాగా గత కొద్ది రోజులుగా తెలుగు రాష్ట్రాలలో ఎండలు ప్రతాపం చూపిస్తున్న తరుణంలో వాతావరణశాఖ చల్లటి కబురు ప్రకటించింది. ఇవాళ, రేపట్లో.. నైరుతి రుతుపవనాలు దక్షిణ
శృతి హాసన్.. అందం, అభినయంతో ఇండస్ట్రీలో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది ఈ భామ. పవన్ కళ్యాణ్ నటించిన గబ్బర్ సింగ్ సినిమాతో సూపర్ హిట్ అందుకుంది ఈ ముద్దుగుమ్మ. ఇక ఈ మూవీ అనంతరం శ్రుతికి టాలీవుడ్ నుంచి వరుస ఆఫర్లు వచ్చాయి. స్టార్ హీరోలందరితో స్క్రీన్ షేర్ చేసుకుంటూ టాప్ హీరోయిన్గా కొనసాగుతుంది.
ఐపీఎల్ 2023 ముగియడానికి మరో మూడు మ్యాచ్ ల దూరం లోకి వచ్చేసింది. కాగా ఈ మేరకు చెన్నైలోని చెపాక్ స్టేడియం వేదికగా మంగళవారం రాత్రి జరిగిన క్వాలిఫయర్ -1 మ్యాచ్లో చెన్నై, గుజరాత్ టీమ్ లు తలపడ్డాయి. ఈ మ్యాచ్ లో ఆల్ రౌండ్ ప్రదర్శనతో గుజరాత్ జట్టుని మట్టి కరిపించి చెన్నై 15 పరుగుల తేడాతో విజయం సాధించింది.
బులియన్ మార్కెట్లో బంగారం, వెండి ధరలు పెరగడం, తగ్గడం నిత్యం జరుగుతూ ఉండేదే. ఇక ఇటీవల కాలంలో బంగారం ధరలను గమనిస్తే భారీగా పెరిగిన విషయం తెలిసిందే. గతంలో ఎన్నడూ లేని విధంగా 60 వేలు దాటింది. ఈ మేరకు తాజాగా పెరుగుతున్న ధరలకు బ్రేక్ పడింది అనే చెప్పాలి. తాజాగా బుధవారం (మే 24) ఉదయం వరకు
జ్యోతిష్యం ప్రకారం నేడు ఈ రాశుల లోని వారు ఆస్తి సంబంధమైన వ్యవహారాల్లో అప్రమత్తంగా ఉండాలి అని సూచిస్తున్నారు. అలాగే మే 24 వ తేదీన రాశి ఫలాలు (Daily Horoscope) ఎలా ఉన్నాయో ప్రత్యేకంగా మీకోసం..
హిందూ మతంలో పంచాంగానికి చాలా ప్రాధాన్యత ఉంది. పంచాంగాన్ని లెక్కించేందుకు ఎన్నో పద్ధతులు ఉన్నా కూడా, నేటికీ సూర్యమానం, చాంద్రమానం విధానాలనే అనుసరిస్తున్నారు. చంద్రుడు వివిధ నక్షత్రాల్లో ప్రవేశించే స్థానాన్ని బట్టి చాంద్రమానం అంటారు. అయితే మన తెలుగు వారు మాత్రం ఎక్కువగా చంద్రమానాన్నే అనుసరిస్తూ ఉంటారు.
ఏపీకి కేంద్ర ప్రభుత్వం ఊహించని గిఫ్ట్ ఇచ్చింది. అప్పుల ఊబిలో ఉన్న జగన్ సర్కారుకి పెద్ద బంపర్ ఆఫర్ ఏ ఇచ్చింది అని చెప్పాలి. 2014-15 ఆర్థిక సంవత్సరం నాటి రెవెన్యూ లోటు కింద రూ.10,460.87 కోట్లు రాష్ట్రానికి అందించింది. ‘ప్రత్యేక సాధారణ ఆర్థిక సాయం’ కింద ఈ మొత్తాన్ని మంజూరు చేస్తూ కేంద్ర ఆర్థిక శాఖ
ఆంధ్రప్రదేశ్లో పాలిసెట్ 2023 కౌన్సెలింగ్ షెడ్యూల్ ని తాజాగా రిలీజ్ చేసిన విషయం తెలిసిందే. కాగా మే 25 నుంచి కౌన్సెలింగ్ నిర్వహించనున్నట్లు సాంకేతిక విద్యాశాఖ కమిషనర్ నాగరాణి ఇటీవలే వెల్లడించారు. వారు తెలిపిన వివరాల మేరకు..