Home /Author anantharao b
జనసేనాని పవన్ కళ్యాన్ కడప జిల్లా పర్యటన ఏర్పాట్లను పరిశీలించిన పీఎసీ చైర్మన్ నాదేండ్ల మనోహర్ మీడయాతో మాట్లాడుతూ ఏపీ సర్కార్ వైఖరిపై విరుచుకుపడ్డారు. కడపజిల్లాలో ఎవరూ ఊహించని విధంగా కౌలు రైతులు బలవన్మరణానికి పాల్పడ్డారు.
తిరుపతిలో ఈ నెల 21వ తేదీన నిర్వహించే ‘జనవాణి’ కార్యక్రమంలో పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ పాల్గొంటారని జనసేన పార్టీ తిరుపతి జిల్లా అధ్యక్షుడు పసుపులేటి హరిప్రసాద్ తెలిపారు. జీఆర్ఆర్ కన్వెన్షన్ సెంటర్లో ఈ కార్యక్రమం ఉంటుందని అన్నారు.
దేశంలోనే తెలంగాణ యంగెస్ట్ స్టేట్ అని ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ అన్నారు. దేశ అభివృద్దికి ప్రతి ఒక్కరూ భాగస్వామ్యులు కావాలని కోరారు. అభివృద్దికి మూడు సూత్రాలు మూలమవుతాయిని చెప్పుకొచ్చారు. రాష్ట్రం ఏర్పడిన అతి కొద్దికాలంలోనే తెలంగాణ రాష్ట్రం అభివృద్ది పథంలో
ఫిన్లాండ్ ప్రధానమంత్రి సనా మారిన్ మరోసారి వివాదంలో చిక్కుకున్నారు. మిత్రులతో కలిసి పార్టీ చేసుకున్న సందర్భంలో కేరింతలు, జోరుగా నృత్యాలు చేసిన వీడియో వైరల్గా మారింది. దీన్ని తీవ్రంగా పరిగణించిన అక్కడి ప్రతిపక్షాలు, ఆమె డ్రగ్స్ తీసుకొని ఉండొచ్చని ఆరోపిస్తున్నాయి.
చైనాలో ఓ ఉద్యోగికి కౌగిలింత ఖరీదైన వ్యవహారంగా మారింది. తన సహోద్యోగిని కౌగలించుకోవడంతో ఆమె కోర్టు మెట్లు ఎక్కింది. తన కోలిగ్ గట్టిగా కౌగిలించుకోవడం వల్ల తన పక్కటెములు పటపటమంటూ విరిగాయని ఆమె కోర్టుకు విన్నవించింది.
ప్రతి ఇంట్లోను ఈ టాబ్లెట్ తప్పకుండా ఉంటుంది. ఇంట్లో ఎవరికైనా జర్వం వస్తే, తప్పకుండా వాడేది డోలో టాబ్లెట్. ప్రస్తుతం ఇదే డోలో టాబ్లెట్కు సంబంధించిన అంశం సుప్రీంకోర్టులో చర్చకు వచ్చింది. డోలో టాబ్లెట్ తయారు చేసే కంపెనీ
ఇప్పటి వరకు ఏ ఉప ఎన్నిక అయినా ట్రబుల్ షూటర్ హరీష్ రావు లేదా మంత్రి కేటీఆర్కు భాద్యతలు అప్పజెప్పేవారు గులాబీ బాస్. అయితే మునుగోడు భాధ్యత మంత్రి జగదీష్ రెడ్డి భుజాలపైనే పెట్టారు. ఆ క్రమంలో మునుగోడు ఉప ఎన్నిక మంత్రికి కత్తి మీద సాములా మారిందా?
మోదీ, ఈడీ, తెలంగాణ మంత్రి కేటీఆర్ నోట తరచూ వినిపించే మాట. బలమైన నేతలు, ఎదురుతిరుగుతున్న నేతలను తమదారిలోకి తెచ్చుకునేందుకు ఈడీ, సీబీఐని కేంద్రంలోని బీజేపీ సర్కారు విచ్ఛలవిడిగా వాడుతోందన్న ఆరోపణలున్నాయి.
లేడీ అమితాబ్ విజయ శాంతి పాతికేళ్ల కిందటే బీజేపీలో చేరినా, ఇప్పటికీ పైకెదగలేకపోయారు. తల్లి తెలంగాణ పార్టీ పెట్టినా నిలపలేకపోయారు. టీఆర్ఎస్ లో చేరి కేసీఆర్ సోదరిగా పిలిపించుకున్నా, అక్కడా కుదురుకోలేకపోయారు.
నందమూరి మోక్షజ్ఞ తాజా ఫోటో ఆన్లైన్లో వైరల్ అవుతోంది. నిన్న రాత్రి హైదరాబాద్లో జరిగిన ఓ ప్రైవేట్ కార్యక్రమంలో రఘురామకృష్ణంరాజు తనయుడు భరత్తో కలిసి మోక్షజ్ఞ కనిపించాడు.