Home /Author anantharao b
లండన్లో ప్రజా రవాణా వ్యవస్థ పూర్తిగా స్తంభించిపోయింది. బ్రిటిష్ రాజధాని లండన్లో శుక్రవారం నుంచి ఉద్యోగులు సమ్మెకు దిగారు. అండర్గ్రౌండ్ రైల్వే సర్వీసుతో పాటు ఓవర్ గ్రౌండ్ రైల్వే సర్వీసులు దాదాపు నిలిచిపోయాయి.
మందు తాగండోయ్ బాబు. మందు తాగండోయ్ అంటూ యువతను బతిమాలుకుంటోంది జపాన్ ప్రభుత్వం. సడెన్గా జపాన్ యువత బుద్ది మంతులయ్యారు. మందుకు దూరంగా ఉంటున్నారు. దీంతో ప్రభుత్వానికి రావాల్సిన రెవెన్యూకు గండిపడింది.
కరోనాకు పుట్టినిల్లు చైనా. ప్రపంచమంతా ప్రజలు కరోనా బారిన పడి ఇప్పుడిప్పుడే కోలుకుంటున్నారు. అయితే చైనాను కరోనా ఇంకా వదల్లేదు. ఇప్పటికి చైనీయులు వణికిపోతూనే ఉన్నారు. జీరో టాలరెన్స్తో కరోనాను అదుపు చేస్తున్నారు.
మునుగోడు ప్రజా దీవెన సభా వేదికగా కేంద్రంపై విరుచుకుపడ్డారు తెలంగాణ సీఎం కేసీఆర్. రాష్ట్రాలకు రావాల్సిన హక్కులు ఇప్పటికీ రావడం లేదని మండిపడ్డారు. ఎనిమిదేళ్లైనా క్రిష్ణా జలాల్లో వాటాలు ఎందుకు తేల్చలేదని ప్రశ్నించారు.
వృత్తి ఉద్యోగాలలో వత్తిడి ఉంటుంది. సమాజంలో పలుకుబడి ఉన్న వ్యక్తులతో పరిచయం కలుగుతుంది. కుటుంబానికి సంబంధించి ముఖ్యమైన వార్త వింటారు.ఆరోగ్యం జాగ్రత్త.
ప్రపంచవ్యాప్తంగా పెద్దవారిలో తరచుగా వచ్చే కిడ్నీ స్టోన్స్ గత కొన్ని సంవత్సరాలుగా యువకులు మరియు పిల్లలలో చాలా సాధారణంగా మారాయి. అవి విపరీతమైన నొప్పిని కలిగిస్తాయి. చికిత్స చేయకుండా వదిలేస్తే ఇన్పెక్షన్ కు దారితీయవచ్చు.
వర్షాకాలంలో చర్మంపై దద్దుర్లు, మొటిమలు రావడం సహజం.కానీ పెద్ద సమస్య ఫంగల్ ఇన్ఫెక్షన్; .బ్యాక్టీరియా సాధారణంగా వర్షాకాలంలో చాలా వేగంగా పెరుగుతుంది. శరీరంలోని కాలి వేళ్ల కొన, వేళ్ల మధ్య ఖాళీలు మొదలైనవి గుర్తించబడని ప్రాంతాలు ఫంగల్ ఇన్ఫెక్షన్కు దారితీసే బ్యాక్టీరియా
బంగాళాదుంపలతో కూరలనే కాకుండా చిరు తిళ్లను కూడా తయారు చేస్తుంటారు. బంగాళాదుంపలతో చేసే చిరుతిళ్లు అనగానే అందరికి ముందుగా చిప్స్ గుర్తుకు వస్తాయి. చిప్స్ మాత్రమే కాకుండా బంగాళాదుంపలతో ఇతర చిరుతిళ్లను కూడా తయారు చేసుకోవచ్చు.
శ్రీ విష్ణు సహస్ర నామ స్తోత్రము అత్యంత ప్రాచుర్యము కలిగిన వైదిక ప్రార్దనల్లో ఒకటి. ఇది శ్రీ మహావిష్ణువు వేయి నామాలను సంకీర్తనం చేసే స్తోత్రము. ఈ స్తోత్రాన్ని హిందువులు పారాయణం చేస్తుంటారు.
మాఫియా నేత ముఖ్తార్ అన్సారీ మరియు అతని సన్నిహితుల ఇళ్లపై ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ దాడుల్లో100 బినామీ ఆస్తుల పత్రాలు స్వాధీనం చేసుకున్నట్లు ఈడీ వర్గాలు తెలిపాయి. మనీలాండరింగ్ దర్యాప్తులో భాగంగా ఉత్తరప్రదేశ్ మరియు ఢిల్లీలోని పలు ప్రాంతాల్లో ఈడీ గురువారం దాడులు