Home / White paper
విద్యుత్ రంగం పరిస్థితిపై అసెంబ్లీలో ప్రభుత్వం శ్వేత పత్రం విడుదల చేసింది. గత ప్రభుత్వం చేసిన అప్పుల గురించి సభలో మంత్రి భట్టి విక్రమార్క చదివి వినిపించారు. ప్రస్తుతం అప్పుల పరిస్థితి చూస్తే.ఆందోళన కరంగా ఉందని తెలిపారు.
తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు వాడీ వేడీగా సాగుతున్నాయి. రాష్ట్ర ఆర్థిక ప్రగతిపై ప్రభుత్వం స్వేత పత్రం విడుదల చేసింది. దాంతో స్వల్ప కాలిక చర్చకు స్పీకర్ అనుమతించారు. ఆర్ఘిక మంత్రి, రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి అయిన భట్టి విక్రమార్క మొదటగా మాట్లాడి దాని గురించి వివరించారు. పదకొండు అంశాల మీద తెలంగాణ ప్రభుత్వం శ్వేత పత్రం విడుదల చేసింది.