Home / Vizianagaram district
: విజయనగరం జిల్లాలో రైలు ప్రమాదం జరిగింది. కొత్తవలస మండలం అలమండ-కంటకాపల్లి వద్ద జరిగిన ఈ ప్రమాదంలో ముగ్గురు మృతిచెందగా పదుల సంఖ్యలో ప్రయాణీకులు గాయపడినట్లు సమాచారం..