Home / Telangana Political News
Konda Surekha: తెలంగాణ కాంగ్రెస్ పార్టీ( congress) లో అంతర్గత కుమ్ములాటలు రోజురోజూకూ ఎక్కువవుతున్నాయి. పార్టీలో ఏ నేత.. ఎప్పుడు ఎవరిపై విమర్శలకు దిగుతారో చెప్పలేని పరిస్థితి. అధిష్టానం ఎన్ని పంచాయితీలు పెట్టినా .. ఇక్కడి నేతల మధ్య మాత్రం ఎప్పుడూ ఏదో ఒక వివాదం తెరపైకి వస్తుంది. తాజాగా పార్టీ సీనియర్ నేత కొండా సురేఖ(Konda Surekha) కీలక వ్యాఖ్యలు చేశారు. అందరం కలిసి పనిచేయక పోవడంతోనే ఓడిపోయామని ఆమె వ్యాఖ్యానించారు. ఇప్పటికైనా అందరూ కలిసి […]
రాష్ట్రవ్యాప్తంగా రేవంత్ రెడ్డి చేపట్టబోయే పాదయాత్రపై ఉత్కంఠ నెలకొంది. అసలు రేవంత్ పాదయాత్ర చేస్తారా.. ఈ యాత్రకు సీనియర్లు సహకరిస్తారా అనే సందిగ్ధత కాంగ్రెస్ నేతల్లో కొనసాగుతుంది.
ప్రధానమంత్రి నరేంద్ర మోదీతో భువనగిరి ఎంపీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి శుక్రవారం నాడు భేటీ అయ్యారు.
తాను ప్రస్తుతం రాజకీయాలకు దూరంగా ఉన్నానని ఏ పార్టీలో చేరాలన్నది ఎన్నికలకు నెల రోజుల ముందు డిసైడ్ చేసుకుంటానని అన్నారు.
గుజరాత్ ఎన్నికలు ముగియడంతో ఇక తమకు కొరకరాని కొయ్యగా మారిన తెలంగాణపై ఫోకస్ చేసేందుకు బీజేపీ రెడీ అయ్యిందట.
బీజేపీ తెలుగు రాజకీయాలను ఔపోసన పట్టేసింది. రాజకీయ నాయకుల ప్లస్సులు మైనస్సులు రెండూ లెక్క వేసి మరీ తనదైన శైలిలో రాజకీయ సయ్యాట ఆడుతోంది.
టీఆర్ఎస్ ఎమ్మెల్యేల కొనుగోలు కేసు లో నలుగుర్ని నిందితులుగా చేరుస్తూ సిట్ దాఖలు చేసిన మెమోనూ ఏసీబీ కోర్టు తిరస్కరించింది.
మంత్రి కేటీఆర్పై బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు బండి సంజయ్ సంచలన వ్యాఖ్యలు చేశారు
టీఆర్ఎస్ ఎమ్మెల్యేల కొనుగోలు విషయంలో బీఎల్ సంతోష్ తో పాటు, జగ్గు స్వామికి హైకోర్టులో ఊరట లభించింది.
టీఆర్ఎస్ ఎమ్మెల్యేలను కొనుగోలు చేయడానికి కుట్ర చేసిన కేసులో నిందితులకు తెలంగాణ హైకోర్టు గురువారం బెయిల్ మంజూరు చేసింది.