Home / Tata Steel
భారతీయ రైల్వేతో ఒప్పందం ప్రకారం వచ్చే ఏడాదిలో 22 వందే భారత్ ఎక్స్ప్రెస్ రైళ్లను తయారు చేయనున్నట్లు టాటా స్టీల్ ప్రకటించింది. రైల్వే మంత్రిత్వ శాఖ రాబోయే రెండేళ్లలో 200 వందే భారత్ రైళ్ల ఉత్పత్తి లక్ష్యాన్ని నిర్దేశించింది