Home / suicide news
ప్రస్తుతం కాలంలో ప్రజల్లో రెండు విషయాలు.. ఎక్కువగా, బలంగా ఉండిపోయాయి. వాటిలో ఒకటి సినిమా అయితే మరొకటి రాజకీయం. ఈ రెండు విషయాల్లో ప్రజలు వారి జీవితాలను కూడా లెక్కచేయకుండా ప్రవర్తిస్తూ ఉంటారు.
హైదరాబాద్లో దారుణం చోటు చేసుకుంది. ఎర్రగడ్డ మెట్రో స్టేషన్ పై నుంచి దూకి ఓ వృద్ధురాలు ఆత్మహత్యకు పాల్పడింది. మెట్రో స్టేషన్ లోకి ప్రవేశించిన మహిళ ఆ తర్వాత పై నుంచి కిందకు దూకింది.
రోజులు మారుతున్నాయి, మనుషులు మారుతున్నారు. కానీ ఇంకా ఆడవారిపై దాడులు జరుగుతూనే ఉన్నాయి, ఎంతో మంది మృగాళ్ల చేతిలో మహిళలు బలి అవుతున్నారు.