Home / stay
ఎంపీ రఘురామకృష్ణంరాజుకు చెందిన ఇందు భారత్ ధర్మల్ కంపెనీపై దాఖలైన సీబీఐ కేసు విచారణను నిలిపివేయాలని సుప్రీంకోర్టు ఆదేశించింది.
రామ్గోపాల్ వర్మ రూపొందించిన లడ్కి సినిమాను నిలిపివేయాలంటూ కోర్టు ఆదేశాలు జారీ చేసింది.. పూజా భలేకర్ మెయిన్ లీడ్ పోషించిన ఈ సినిమాను వెంటనే నిలిపివేయాలంటూ ఉత్తర్వులు జారీ చేసింది కోర్టు. ఈ విషయమై నిర్మాత కె. శేఖర్ రాజు న్యాయస్థానాన్ని ఆశ్రయించడంతో హైదరాబాద్ సిటీ సివిల్ కోర్టు ఈ నోటీసులు