Home / south india
Vande Bharat trains: రైల్వే శాఖ దక్షిణ భారతదేశంలో మరో మూడు వందే భారత్ రైళ్లను ప్రవేశపెట్టే అవకాశం ఉందని అధికారులుతెలిపారు. కాచిగూడ -బెంగళూరు, సికింద్రాబాద్ -తిరుపతి, సికింద్రాబాద్ -పూణే మధ్య ఈ వందేభారత్ రైళ్లు తిరుగుతాయని వారు అన్నారు. మొట్టమొదటి వందే భారత్ ఎక్స్ప్రెస్ రైలు ప్రారంభించిన ప్రధాని మోదీ ఈ ఏడాది నవంబర్లో చెన్నై-బెంగళూరు-మైసూర్ మార్గంలో దక్షిణ భారతదేశపు మొట్టమొదటి వందే భారత్ ఎక్స్ప్రెస్ రైలును ప్రారంభించారు. బెంగళూరులోని క్రాంతివీర సంగొల్లి రైల్వే స్టేషన్లో […]