Home / Secunderabad Fire Accident
దేశవ్యాప్తంగా ఎలక్ట్రిక్ బైక్ బ్యాటరీలు పేలుతున్న ఘటనపై కేంద్ర రవాణాశాఖ అప్రమత్తమైంది. సికింద్రాబాద్ లోని రూబీ మోటార్స్లో విద్యుత్ బైక్ల ఘటనపై కేంద్రం ఉన్నత స్థాయి విచారణకు ఆదేశించింది
సికింద్రాబాద్, అడ్డగుట్టలో నిన్నటిదినం రాత్రి రూబీ లాడ్జి ఎలక్ట్రిక్ స్కూటర్ల దుకాణంలో చోటుచేసుకొన్న ఘటనను నటుడు, జనసేన అధినేత పవన్ కళ్యాణ దురదృష్టకరంగా పేర్కొన్నారు. అమరావతిలో ఆయన మీడియాతో మాట్లాడారు.
సికింద్రాబాద్ రూబీ లాడ్జిలో జరిగిన భారీ అగ్నిప్రమాదం జరిగింది. కాగా దీనిపై సీఎం కేసీఆర్తో పాటు పలువురు మంత్రులు దిగ్బ్రాంతి వ్యక్తం చేశారు. దేశ ప్రధాని నరేంద్ర మోదీ ఈ ఘటనపై స్పందించారు.