Home / resignations
రాజస్థాన్, మధ్యప్రదేశ్ మరియు ఛత్తీస్గఢ్ మూడు రాష్ట్రాలలో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో విజయం సాధించిన 12 మంది భారతీయ జనతా పార్టీ (బిజెపి) పార్లమెంటు సభ్యులలో (ఎంపిలు) పది మంది తమ లోక్సభ స్థానాలకు బుధవారం రాజీనామా చేశారు.
మూడు రాజధానుల మంట ఏపీ రాజకీయాలను మరింత వేడెక్కిస్తోంది. మూడు రాజధానులకు మద్దతుగా రాజీనామా అస్త్రాలను తెరపైకి తెస్తున్నారు వైసీపీ నేతలు.